Home Search
కరోనా మహమ్మారి - search results
If you're not happy with the results, please do another search
కలవరపెడుతున్న కరోనా వైరస్
24 గంటల వ్యవధిలో 12 పాజిటివ్ కేసులు నమోదు
నెలాఖరులోగా రోజుకు 4 వేల ఆర్టిపిసిఆర్ టెస్టులు చేయాలి
- మంత్రి దామోదర రాజనర్సింహ
మనతెలంగాణ/హైదరాబాద్ : చాలారోజుల తర్వాత కరోనావైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకు కొవిడ్...
తెలంగాణలో మరో 12 కరోనా కేసులు..
హైదరాబాద్: చాలారోజుల తర్వాత కరోనావైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకు కొవిడ్ కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,322 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 12 పాజిటివ్ కేసులు...
వరంగల్ ఎజిఎంలో రెండు కరోనా పాజిటివ్ కేసులు
వరంగల్: కరోనా కొత్త వేరియంట్ JN-1 దేశంలో శరవేగంగా విస్తరిస్త్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో 10 వెంటిలేటర్లు, 30 ఆక్సిజన్, 10 సాధారణ పడకలతో మొత్తం 50...
ఎంజీఎం ఆస్పత్రి ఆవరణలో ప్రత్యేక కరోనా వార్డు
వరంగల్: దేశంలో కరోనా కొత్త వేరియంట్ JN-1 వేగంగా విస్తరిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వరంగల్ ఎంజీఎం వైద్యులు అప్రమత్తమైయ్యారు. ఎంజీఎం ఆసుపత్రి సూపర్డెంట్ చంద్రశేఖర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఎంజీఎం...
కరోనా కొత్త వెరియంట్ జెఎన్1 కేసులు
హైదరాబాద్ : కరోనా కొత్త వెరియంట్ జెఎన్.-1 విస్తరించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కేంద్రానికి తెలిపారు. దేశంలో కొవిడ్ కొత్త వేరియంట్ జెఎన్1...
దేశంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా కొత్త వేరియంట్
ఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. భారత్ లో కరోనా కొత్త వేరియంట్ JN-1 వేగంగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా కొత్తగా 142 కరోనా కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్, కేరళలో రోజురోజుకు కరోనా...
మళ్లీ కరోనా అలజడి
ఒకేరోజు 166 కరోనా కేసులు
అన్నీ కేరళలోనే నమోదు
అలర్ట్గా ఉండాలని కేంద్రం సూచన
ఒక్కసారిగా భారీగా పెరిగిన కేసులు..
న్యూఢిల్లీ : కరోనా పూర్తిగా నామరూపాల్లేకుండా పోయిందని అనుకుంటున్న తరుణంలో, మరోసారి కేసుల...
దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు…
దేశంలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. మహమ్మారి కరోనాతో ప్రపంచం మొత్తం స్తంభించిపోయిన విషయం తెలిసిందే. ఈ కరోనా వైరస్ అంతమొందిచడానికి ప్రపంచ దేశాలు పలు వ్యాక్సిన్లను తీసుకొచ్చారు. ఆ తర్వాత తగ్గుముఖం...
ప్రపంచాన్ని చుట్టు ముడుతున్న షుగర్ మహమ్మారి
లండన్ : 2050 నాటికి ప్రపంచం చక్కెరతో చేదెక్కుతుంది. అప్పటికి ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మంది వరకూ మధుమేహం లేదా షుగర్ వ్యాధిగ్రస్తులై జీవించాల్సి వస్తుంది. ఇది అప్పటి జనాభాలో మొత్తం 13.4...
కొత్తగా 12,591 మందికి కరోనా.. 65 వేలు దాటిన యాక్టివ్ కేసులు
న్యూఢిల్లీ : తగ్గుముఖం పట్టిందనుకున్న కరోనా మహమ్మారి మళ్లీ చెలరేగుతోంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. మరణాలు కూడా పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 12,591...
తల్లి మావి నుంచి శిశువుకు కరోనా వైరస్
హైదరాబాద్ : గర్భధారణ సమయంలో కరోనా బారిన పడితే ఏమాత్రం ఆలస్యం చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు. తల్లి మావి నుంచి శిశువుకి వైరస్ సంక్రమించిన సంఘటన అమెరికాలో ఇటీవలనే జరిగింది. ఇద్దరు తల్లులకు...
దేశంలో కొత్తగా 10,753 కరోనా కేసులు
హైదరాబాద్: దేశంలో కరోనా కోరలు చాస్తోంది. దేశ వ్యాప్తంగా 24 గంటల్లో కొత్తగా 10,753 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 27మంది మృతి చెందారు. దేశంలో క్రయాశీలక కేసుల...
వచ్చే పదేండ్లలో మరో మహమ్మారి ?
లండన్ : కోవిడ్ వంటి మరో మహమ్మారి ప్రపంచంలో వచ్చే పది సంవత్సరాలలో సంభవిస్తుందని ఓ నివేదికలో వెల్లడైంది. కరోనా వైరస్ తరువాత పలు రకాల వైరస్లు తలెత్తడంతో తిరిగి ఇటువంటి తీవ్రస్థాయి...
కరోనా నిబంధనలు.. పాటించకపోతే తిప్పలు తప్పవు
పెరుగుతున్న కరోనా కేసులు.. పలు రాష్ట్రాల్లో అమల్లోకి నిబంధనలు
న్యూఢిల్లీ : గతకొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కొవిడ్ 19 కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా వ్యాప్తిని...
3038 కరోనా కొత్త కేసులు: తొమ్మిది మంది మృతి
న్యూఢిల్లీ : భారత్లో తాజాగా నాలుగో రోజూ మూడు వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే గత మూడు రోజులతో పోలిస్తే మంగళవారం కొత్త కేసుల్లో కాస్త తగ్గుదల కనిపిస్తోంది. కేంద్ర...
దేశంలో కొత్తగా 1590 కరోనా కేసులు.. ఆరుగురు మృతి
న్యూఢిల్లీ : దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రాలకు కరోనా అలర్ట్ జారీ చేసింది. దేశంలో కేసులు పెరుగుతున్నవేళ ప్రధాని మోడీ...
మగవాళ్లపైనే ‘కరోనా’ పగ ఎక్కువ ?
ఆడవాళ్లకన్నా మగవాళ్లపైనే ఎందుకు కరోనా మహమ్మారి తీవ్రంగా ఉంటుంది ? మరణాలు కూడా ఎందుకు ఎక్కువగా ఉంటున్నాయి ? దీనికి ఆధారాలను శాస్త్రవేత్తలు కనుగొన గలిగారు. కరోనా మహమ్మారి ప్రభావంతో ఆడవాళ్ల కన్నా...
కరోనా బాధిత గర్భిణులకు ప్రాణ గండం
గర్భిణులు కరోనా మహమ్మారి బారిన పడ్డారంటే తీవ్రమైన అస్వస్థులు కావడమే కాకుండా మృతి చెందే ప్రమాదం కూడా పొంచి ఉంటుందని పరిశోధకులు తమ అధ్యయనంలో కనుగొన గలిగారు. ఈ ముప్పు గర్భిణులకే కాదు,...
దేశంలో కొత్తగా 114 కరోనా కేసులు నమోదు..
దేశంలో గడిచిన 24 గంటల్లో 74,320 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 114 మందికి పాజిటివ్గా తేలిందని సోమవారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా...
కరోనా కథ ముగిసినట్టే: జర్మన్ వైరాలజిస్ట్
బెర్లిన్: కరోనా మహమ్మారి కథ ముగిసినట్టేనని జర్మనీకి చెందిన ప్రఖ్యాత వైరాలజిస్ట్ క్రిస్టియన్ డ్రోస్టెన్ పేర్కొన్నారు. ఇది ఇప్పుడు ఎండెమిక్ దశలోకి వచ్చేసిందన్నారు. ‘‘సార్స్ కోవ్-2 మొదటి ఎండెమిక్ వేవ్ (వ్యాధి ముగింపు...