Thursday, April 25, 2024
Home Search

కార్మిక - search results

If you're not happy with the results, please do another search
Attendance for GHMC sanitation workers after 6 am

పారిశుద్ధ్య కార్మికులకు ఉదయం 6 గంటల తర్వాత హాజరు తీసుకోవాలి…

మన తెలంగాణ /సిటీ బ్యూరో:  చలి రోజు రోజుకు తీవ్రమవుతుండడంతో పారిశుద్ధ్య  కార్మికులకు విధుల సమయాన్ని మార్చాలని తెలంగాణ మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం అధ్యక్షులు తిప్పర్తి యాదయ్య జిహెచ్‌ఎంసి కమిషనర్‌కు విజ్ఞప్తి...
7 Workers Killed after Godown Collapse in Karnataka

కర్ణాటకలో విషాదం.. గోదాం కుప్పకూలి ఏడుగురు కార్మికులు మృతి

కర్ణాటకలో విషాద సంఘటన చోటుచేసుకుంది. సోమవారం అర్థరాత్రి విజయపురలో ఉన్న రాజ్ గురు ఇండస్ట్రీస్ లోని ఫుడ్ ప్రాసెసింగ్ స్టోరేజీ యూనిట్ కుప్పకూలడంతో ఏడుగురు కార్మికులు మృతిచెందారు. ప్రమాద సమయంలో గోదాములో 10మంది...
Malla Reddy

ఓటు హక్కు వినియోగించుకున్న కార్మిక మంత్రి మల్లారెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్ : కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చేమకూర మల్లారెడ్డి తన సతీమణి కల్పనారెడ్డితో కలిసి సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని సెయింట్ పీటర్స్ స్కూల్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు....
Workers stuck in tunnel in uttarakhand

పాపం… టన్నెల్లోంచి బయటపడినా ఆ కార్మికుడికి సంతోషం లేదు

మొత్తానికి ఉత్తరాఖండ్ లోని సిల్క్యారా టన్నెల్ లో చిక్కుబడిన 41మంది కార్మికులూ సురక్షితంగా బయటకొచ్చారు. బయట తమకోసం వేచి చూస్తున్న బంధువులను కలసి ఆనందబాష్పాలు రాల్చారు. కానీ వీరిలో ఒక కార్మికుడు మాత్రం...
Rahul Gandhi interacts with auto drivers

రాహుల్‌తో ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్, జిహెచ్‌ఎంసి కార్మికుల సమస్యల ఏకరువు

ఈఎస్‌ఐ, పిఎఫ్ ఇప్పించాలి ప్రమాద బీమా కల్పించాలి కస్టమర్లు, కంపెనీల మధ్య ఇరుక్కుపోతున్నాం మనతెలంగాణ/హైదరాబాద్: ఈఎస్‌ఐ, పిఎఫ్ ఇప్పించాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్, జీహెచ్‌ఎంసి కార్మికులు కోరారు. తెలంగాణలో...

సిమెంట్ లారీ బోల్తా.. ఐదుగురు కార్మికుల మృతి

హైదరాబాద్ : ఒడిశా లోని మల్కన్‌గిరి జిల్లాలో శనివారం స్వాభిమాన్ అంచల్ ప్రాంతం లోని హంతలగూడ ఘాట్ వద్ద సిమెంట్ రవాణా లారీ బోల్తాపడి ఐదుగురు కార్మికులు మృతి చెందారు.ఈ లారీ 12...
Car hit the GHMC worker who was sweeping the road

రోడ్డు ఊడుస్తున్న కార్మికురాలిని ఢీకొట్టిన కారు

సికింద్రాబాద్ పరిధిలోని తిరుమలగిరిలో పారిశుద్ధ్య కార్మికురాలు మృతిచెందింది. రోడ్డు ఊడుస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలిని కారు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో పారిశుద్ధ్య కార్మికురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మృతురాలిని కళమ్మగా గుర్తించారు. ప్రమాదానికి అతివేగమే...
Uttarakhand Tunnel Rescue Operation

11 రోజుల తరువాత సొరంగం నుంచి 41 మంది కార్మికులు బయటకు?

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న 41 మంది కూలీలను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమెరికా నుంచి తీసుకొచ్చిన యంత్రం సహాయంతో వారిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 800 మిల్లిమీటర్ల...
Workers trapped in tunnel caught on camera

కెమెరాకు చిక్కిన టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులు

అందరూ ఆరోగ్యంగా ఉట్లు అధికారుల ప్రకటన 10 రోజుల తర్వాత రెస్కూ ఆపరేషన్‌లోభారీ పురోగతి ఉత్తరకాశి: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో కూలిన టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను కాపాడే రెస్కూ ఆపరేషన్‌లో భారీ పురోగతి కనిపించింది. సొరంగంలో చిక్కుకున్న...
A hospital for BD workers if we come to power

అధికారంలోకి వస్తే బీడీ కార్మికులకు ఆస్పత్రి

మన తెలంగాణ/హైదరాబాద్/కోరుట్ల/జనగామ ప్రతినిధి/ఉప్పల్: తెలంగాణలో కాంగ్రెస్, మజ్లిస్ కుటుంబ పార్టీలేనని జనరేషన్లు మారినా ఇవి కుటుంబ పార్టీలుగానే ఉన్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఈసారి మూడో...

చిక్కుకు పోయిన కార్మికుల మనోధైర్యం పెంచాలి: మోడీ

ఉత్తరకాశి : సిల్కియారా సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులకు మనోధైర్యం పెంచేలా సహాయ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామికి ప్రధాని మోడీ సూచించారు. కార్మికుల యోగక్షేమాలపై ఆరా...
Harish rao vs BJP

బీడీ కార్మికుల నడ్డి విరిచింది బిజెపి: హరీష్ రావు

సిద్దిపేట: కాంగ్రెస్ బిజెపి రెండు తోడు దొంగలని వైద్యారోగ్య, ఆర్థిఖ శాఖ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఈనెల 26వ తేదీన బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాదా సభకు సిఎం...

సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు చేయాల్నిదంతా చేస్తాం:గడ్కరీ

ఉత్తర కాశి: ఉత్తర కాశిలోని సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడడానికి చేయవలసిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, సొరంగంలోని కార్మికులు, వారి కుటుంబ సభ్యుల ఆత్మస్థైర్యం చెక్కుచెదరకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని కేంద్ర...
Congress for Gulf workers

గల్ఫ్ కార్మికులకు కాంగ్రెస్ అండ

6 గ్యారంటీలు పక్కాగా అమలు చేసి తీరుతాం కామారెడ్డి రోడ్‌షోలో పిసిసి ఛీప్ రేవంత్‌రెడ్డి మన తెలంగాణ/కామారెడ్డి/రాజంపేట్: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ పథకాలతో ప్రజలకు మేలు జరుగుతుందని పిసిసి చీఫ్, కామారెడ్డి...

సొరంగం లోని కార్మికులను రక్షించే యత్నం..

ఉత్తరకాశి (ఉత్తరాఖండ్) : ఉత్తరకాశి సొరంగంలో చిక్కుకున్న 40 మంది కార్మికులను బయటకు తీసుకురాడానికి ఇంతవరకు ఉపయోగించిన డ్రిల్లింగ్ మెషిన్ వల్ల ఫలితం లేకపోవడంతో ఢిల్లీ నుంచి భారీ డ్రిల్లింగ్ మెషిన్‌ను రప్పించారు....
Uttarkashi tunnel collapse

సొరంగంలో 40 మంది కార్మికులు సేఫ్

ఉత్తరకాశి (ఉత్తరాఖండ్ ): ఉత్తరకాశీ జిల్లాలో కూలిన సొరంగం నుంచి 40 మంది కార్మికులను రక్షించడానికి గత మూడు రోజులుగా భారీ ఎత్తున ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి నుంచే 900 మిల్లిమీటర్ల...
80 Indian fishermen released from Pakistan

పాక్ నుంచి విడుదలైన 80మంది మత్స కార్మికులు

అహ్మదాబాద్: భారత్‌కు చెందిన 80 మంది మత్స కార్మికులు పాకిస్థాన్ జైలు నుంచి విడుదలయ్యారు. దీపావళి రోజున వారి కుటుంబాలను కలుసుకున్నారు. గుజరాత్‌కు చెందిన 80 మంది మత్సకార్మికులు మూడేళ్లుగా పాక్ జైళ్లలో...
Tunnel collapse incident: 40 workers are safe

సొరంగం కూలిన సంఘటన.. 40మంది కార్మికులు క్షేమం

ఉత్తరకాశి: ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశి జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ సొరంగ మార్గం కూలిపోయి సుమారు 40 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు. అయితే వారంతా క్షేమంగా ఉన్నారని అధికారులు సోమవారం వెల్లడించారు....

సోరంగంలో చిక్కుకున్న 40 మంది కార్మికులు

హైదరాబాద్: టన్నెల్ కుప్పకూలి 40 మంది కార్మికులు సోరంగంలో చిక్కుకున్న ఘటన ఉత్తర కాశీలో ఆదివారం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఎస్డిఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి. అయితే టన్నెల్ పై...

తెలంగాణను సాధించిన ఘనత సింగరేణి కార్మికులదే:రేవంత్ రెడ్డి

గోదావరిఖని: తమ ఇంట్లో వండుకునేందుకు తిండి లేకపోయినా పస్తులుండి సకల జనుల సమ్మెతో తెలంగాణ సాధించిన ముమ్మాటికీ సింగరేణి కార్మికులదేనని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. గోదావరిఖనిలోని జవహార్ లాల్ నెహ్రు...

Latest News