Friday, April 19, 2024
Home Search

కెసిఆర్ - search results

If you're not happy with the results, please do another search

కెసిఆర్ కాన్వాయ్‌ను తనిఖీ చేసిన పోలీసులు

ఎన్నికల వేళ రాష్ట్రంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. చెక్‌పోస్టుల వద్ద పలువురు నేతల వాహ నాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే క్షేత్రస్థాయిలో ఎండిన పంటల పరిశీలనకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి...

కెసిఆర్‌పై అద్దంకి ఫైర్

పొలం బాట పట్టాలని మాజి సిఎం కెసిఆర్‌కు విపక్షంలోకి వచ్చిన తర్వాత అర్ధమైందని, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయాల కోసమే పొలం బాట పట్టిండన్నారు. జనం బాట...
MLA Yashaswini Reddy Slams KCR

కెసిఆర్ పర్యటన సినిమా షూటింగ్‌లా ఉంది: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

కెసిఆర్ దేవరుప్పలకు రావడం సినిమా షూటింగ్ లా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి విమర్శించారు. కెసిఆర్ పర్యటనపై ఆమె మాట్లాడుతూ... బిఆర్‌ఎస్ నాయకులంతా దేవరుప్పల వద్ద ఉన్న ధరావత్ తండాలోని ఒకే...
KCR Slams Congress Govt

తెలంగాణలో మళ్లీ పాత రోజులొచ్చాయి: కెసిఆర్

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో పాత రోజులు కనిపిస్తున్నాయని మాజీ సీఎం కెసిఆర్ అన్నారు. నీళ్లు, కరెంట్ లేక లక్షల ఎకరాల పంటలు ఎండిపోయానని ఆయన చెప్పారు. ఆదివారం జనగామ, సూర్యపేట జిల్లాలో...
KCR Slams Congress Govt after inspect Crops

100 రోజుల్లో ఇంత దర్భరమైన పాలన చూడలేదు: కెసిఆర్

కేవలం 100 రోజుల్లో ఇంత దర్భరమైన పాలనను చూడలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ సీఎం కెసిఆర్ మండిపడ్డారు. ఆదివారం జనగామ, సూర్యపేట జిల్లాలో కెసిఆర్ పర్యటించి.. పలు ప్రాంతాల్లో ఎండిపోయిన పంట పొలాలను...

రైతులకు ఇలాంటి దుస్థితి వస్తదని ఊహించలేదు: కెసిఆర్

తెలంగాణలో మాయమైపోయినవన్నీ మళ్లీ ప్రత్యక్షమయ్యాయని మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. రాష్ట్రంలో లక్షల ఎకరాలు ఎందుకు ఎండిపోతున్నాయని ప్రశ్నించారు. రైతులకు ఇలాంటి పరిస్థితి వస్తదని ఊహించలేదన్నారు. ఆదివారం జనగామ, సూర్యపేట జిల్లాలో కెసిఆర్ పర్యటించి.....
KCR Inspects Droughted Crops in Jangaon

బోర్లు వేసి అప్పులపాలు.. మహిళా రైతు కొడుకు పెళ్లికి కెసిఆర్ రూ.5లక్షల ఆర్థిక సాయం

తెలంగాణలో తొలిసారి ప్రతిపక్ష నేత హోదాలో మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యటిస్తున్నారు. జనగామ, సూర్యపేట జిల్లాల్లో ఎండిన పంట పొలాలను ఆదివారం కెసిఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత...
KCR

కెసిఆర్ వాహనాన్ని చెక్ చేసిన ఈసి అధికారులు

హైదరాబాద్: సూర్యాపేట్ కు ఎన్నికల ప్రచారం కోసం తొలిసారి వెళుతున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వాహనాన్ని ఎన్నికల అధికారుల మార్గమధ్యంలో ఆపి తనిఖీ చేశారు. మే 13న రాష్ట్రంలో...
welcome to KCR in Turkapalli

తుర్కపల్లిలో కెసిఆర్‌కు ఘన స్వాగతం

యాదాద్రి: జనగామ జిల్లాకు బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ బయలుదేరారు. జనగామ వెళ్తున్న మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు తుర్కపల్లిలో బిఆర్‌ఎస్ నేతలు మాజీ ఎంఎల్‌ఎలు గొంగిడి సునీ, బూడిద బిక్షమయ్య గౌడ్, భువనగిరి ఎంపి...
KCR visit to districts for farmers

నేడు కెసిఆర్ పొలం బాట

రైతులకు బాసటగా కెసిఆర్ జిల్లాల పర్యటన నేడు సూర్యాపేట, నల్లగొండ, జనగామ జిల్లాల్లో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించనున్న కెసిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్ : సాగునీరు అందక పంటలు ఎండిపోయి, అకాల వర్షాలతో దెబ్బతిని అల్లాడుతున్న రైతాంగానికి ధైర్యాన్ని...
KCR's District Tour from March 31

31 నుంచి కెసిఆర్ జిల్లాల పర్యటన

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పలు జిల్లాల్లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా తీవ్ర ఎండలతో భూగర్భ జలాలు ఇంకిపోయి పంటలు ఎండిపోతున్న ఉమ్మడి...
Komati Reddy Venkat Reddy vs KCR

ఆ పాపాలే కెసిఆర్‌కు చుట్టుకున్నాయి: కోమటిరెడ్డి

హైదరాబాద్: యాదగిరిగుట్టను పేరు మార్చడమే మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన పెద్ద తప్పు అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చురకలంటించారు. హైదరాబాద్ లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అతి త్వరలో...
KTR tweet on KCR

‘కెసిఆర్, బిఆర్ఎస్ ని ప్రజలు గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు’

హైదరాబాద్: శూన్యం నుండి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి మన మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. తన ట్విట్టర్ లో...
Keshav Rao shocking comments on BRS

కాంగ్రెస్ లోకి కెకె?… కెసిఆర్ తో భేటీ?

హైదరాబాద్:  ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో రాజ్యసభ ఎంపి కె కేశవరావు కూతురు, గ్రేటర్ మేయర్ విజయలక్ష్మి భేటీ అయ్యారు. గ్రేటర్ మేయర్ త్వరలో కాంగ్రెస్‌లోకి వెళ్తారని ఊహాగానాలు అందుతున్నాయి. బిఆర్‌ఎస్‌కు కెకె రాజీనామా...

13న చేవెళ్లలో కెసిఆర్ బహిరంగసభ

మనతెలంగాణ/హైదరాబాద్ : అధికారం, ఆస్తుల కోసమే ఎంపి రంజిత్ రెడ్డి బిఆర్‌ఎస్‌ను విడిచి ద్రోహం చేశారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. కవితపైన కేంద్ర ప్రభుత్వ సంస్థలు సోదాల పేరుతో...
Kadiyam Kavya

కెసిఆర్‌ను కలిసిన వరంగల్ లోక్ సభ అభ్యర్థి కడియం కావ్య

లోక్ సభ ఎన్నికల్లో అవకాశమిచ్చినందుకు ధన్యవాదాలు తెలిపిన కావ్య వరంగల్‌లో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్న కడియం కావ్య హైదరాబాద్: బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వరంగల్ లోక్ సభ అభ్యర్థి కడియం కావ్య హైదరాబాద్‌లోని...
KCR

ఎన్నికలకు కెసిఆర్ కుటుంబం దూరం

2004 తర్వాత తొలిసారి మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబం దూరంగా ఉండనున్నది హైదరాబాద్:  టిఆర్ఎస్(ఇప్పుడు బిఆర్ఎస్)ను 23 ఏళ్ల కిందట స్థాపించారు. కాగా పార్టీ స్థాపించినప్పటి నుంచి లోక్ సభ ఎన్నికలకు కెసిఆర్, ఆయన...

రాష్ట్ర ప్రజలకు కెసిఆర్ హోలీ శుభాకాంక్షలు

హోలీ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నిత్య జీవనంలోని కష్టాలను కాసేపు మరిచి, వయోభేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి కేరింతలతో ఆనందోత్సాహాల నడుమ...
Kishan Reddy media conference on Delhi liquor case

సంబంధం లేదని కెసిఆర్ చెప్పగలరా.. ?: కిషన్ రెడ్డి

కేంద్ర సంస్థలు నోటీసులు ఇచ్చినా సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కిషన్ రెడ్డి శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్...
KCR announced two more parliamentary candidates

మరో ఇద్దరు పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించిన కెసిఆర్

మరో ఇద్దరు పార్లమెంట్ అభ్యర్థుల జాబితాను బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం ప్రకటించింది. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్...

Latest News