Friday, April 19, 2024
Home Search

కోర్టుల్లో కేసులు - search results

If you're not happy with the results, please do another search

విద్యుత్ సవరణ బిల్లుతో ప్రజలకు ఉపయోగం లేదు: జగదీష్

హైదరాబాద్: విద్యుత్ విషయంలో రాష్ట్రాలు ముందుకు పోవడం ఇష్టం లేనివారు కోర్టుల్లో కేసులు వేస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేంద్ర విద్యుత్ చట్ట సవరణ బిల్లును తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని,...
KCR

మాంద్యం నీడలో బడ్జెట్‌పై మథనం

  గత బడ్జెట్ పెట్టుబడి కంటే 10 నుంచి 12శాతం అదనం? పన్నులు, ఇతర ఆదాయాలపై ఆరా తీస్తున్న సిఎం కెసిఆర్ కేంద్రం నుంచి పన్ను రాబడి వాటా తగ్గనున్న నేపథ్యంలో ఆచితూచి నిర్ణయాలు ఇరిగేషన్, విద్యుత్తు, వ్యవసాయం,...
Elders get Relief in Bombay High Court

తిట్లు, శాపనార్థాలే ‘ట్రంప్’ కార్డ్!

‘ఈసారి నేను గెలవకపోతే రక్తపాతమే’నంటూ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. పోనీ అంతటితో...

డిజిటల్ సర్వేతోనే భూసమస్యలకు పరిష్కారం

తెలంగాణ రాష్ట్రం దేశంలో రోజురోజుకీ అభివృద్ధిలో ముందు ఉంటుందని చెప్పాలి, ఇక్కడ వనరులు అందుబాటులో ఉండటమే దీనికి కారణంగా చెప్పవచ్చు. అందులో ఇక్కడ ఉన్న భూములకు ఇక్కడ ఉన్న ధరలకు దేశంలో మరెక్కడా...
Elders get Relief in Bombay High Court

సత్వర న్యాయం ఎప్పుడు?

సామాన్య జనానికి కూడా సత్వర న్యాయం అందేలా చూడాలని, ప్రధాని నరేంద్ర మోడీ సుప్రీంకోర్టు 75వ వార్షికోత్సవాల సందర్భంగా ప్రసంగిస్తూ మరోసారి ఉద్ఘాటించారు. భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) డివై చంద్రచూడ్ ఈ...

జడ్జీల నియామకంలో జాప్యమేల?

దేశంలో జడ్జీల కొరత తీవ్రంగా వుంది. కేసుల పరిష్కారానికి ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నాయి. ఇటీవల పార్లమెంటులో కూడా జడ్జీల కొరత గురించి చర్చ జరిగింది. దేశంలోని కోర్టుల్లో సుమారు ఐదు కోట్ల కంటే...
Lok Sabha approves GST Appellate Tribunals Amendment Bill

జిఎస్‌టి అప్పిలేట్ ట్రిబ్యునల్స్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

న్యూఢిల్లీ: జిఎస్‌టి అప్పెలేట్ ట్రిబ్యునల్ చైర్మన్, సభ్యుల వయసు పెంపునకు ఉద్దేశించిన బిల్లుకు లోక్‌సభ మంగళవారం ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా పీతారామన్ సభలో బిల్లును ప్రవేశపెడుతూ, జిఎస్‌టి ట్రిబ్యునల్...
Jagan

జగన్ అక్రమాస్తుల కేసులపై తెలంగాణ హైకోర్టులో విచారణ

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపి సిఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆస్తులపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుపై మాజీ ఎంపి హరిరామజోగయ్య ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు....

సుప్రీంను తారీఖ్ పే తారీఖ్ తంతు చేయవద్దు..

న్యూఢిల్లీ : అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును తారీఖ్ పే తారీఖ్ తరహాలో వాయిదాలపర్వం వేదిక కానివ్వరాదని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం లాయర్ల ధోరణిపై...

కేసుల బ్యాక్‌లాగ్ పరిష్కారానికి తక్షణ చర్యలు అత్యవసరం

న్యూఢిల్లీ: అన్ని స్థాయిలలో పెద్ద ఎత్తున పేరుకు పోయినపెండింగ్ కేసుల పరిష్కారానికే కాకుండా సత్వర న్యాయాన్ని కోరుకునే కక్షిదారుల ఆకాంక్షలను నెరవేర్చడానికి, కోర్టుల్లో ప్రొసీడింగ్స్‌ను ఆలస్యం చేసేందుకు అనుసరించే విధానాలకు అడ్డుకట్ట వేయడానికి...
Relief to Nara lokesh in AP high court

లోకేష్‌కు హైకోర్టులో భారీ ఊరట

అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఉదయం నుంచి హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరగ్గా, మధ్యాహ్నం లోకేశ్ పై కౌశల్ కేసును...
YSRCP MLA Perni Nani challenges Lokesh

సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా?.. లోకేష్‌కి పేర్ని నాని సవాల్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ అనంతరం ఏపీ రాజకీయాలు కాక రేపుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు...

మూడు నెలల్లో పాలమూరు జలాలు..

మహబూబ్ నగర్ ః ఇక మీదట సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం జరగకుండా అడ్డుకుంటే అక్కడే కాలవల్లో వేసి తొక్కేస్తాము, వెంటాడి తరిమికొడతామని మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, లక్ష్మారెడ్డిలు...
Can human trafficking stopped?

మానవ అక్రమ రవాణా ఆగేనా!

ప్రపంచ వ్యాప్తంగా అనాథలైన బాల, బాలికలను అపహరించే దొంగల ముఠాలు తయారయ్యాయి. వీరు కాసుల కోసం కక్కుర్తిపడి పిల్లలను సుదీర్ఘ ప్రాంతాలకు వివిధ పద్ధతుల్లో తరలిస్తున్నారు. ఇలా వీరిని అక్రమ రవాణా చేసి...
Waqf lands are freely alienated!

వక్ఫ్ భూములు యధేచ్ఛగా అన్యాక్రాంతం !

77,538.07 ఎకరాలకు గాను 57,423.91 ఎకరాల భూమి కబ్జా పలుచోట్ల కబ్జాదారులకు నోటీసులు సిఎం కెసిఆర్ ఆదేశంతో రంగంలోకి అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేత హైదరాబాద్ : చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో వక్ఫ్ భూములు యధేచ్ఛగా అన్యాక్రాంతమయ్యాయి....
Waqf lands are arbitrarily alienated!

వక్ఫ్ భూములు యథేచ్ఛగా అన్యాక్రాంతం !

77,538.07 ఎకరాలకు గాను 57,423.91 ఎకరాల భూమి కబ్జా పలుచోట్ల కబ్జాదారులకు నోటీసులు సిఎం కెసిఆర్ ఆదేశంతో రంగంలోకి అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేత హైదరాబాద్: చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో వక్ఫ్ భూములు యథేచ్ఛగా అన్యాక్రాంతమయ్యాయి. వక్ఫ్...
Conducted training program for court duty officers

ప్రతి కేసులో నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలి…

నల్లగొండ: జిల్లా పోలీసు కార్యాలయంలో కోర్టు డ్యూటీ అధికారులకు జిల్లా యస్.పి కె.అపూర్వ రావు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యస్.పి మాట్లాడుతూ... కోర్టు కేసులలో శిక్ష శాతాన్ని పెంచడం, తప్పు...
Repeal 65 more outdated laws: Union Minister Kiren Rijiju

కాలం చెల్లిన మరో 65 చట్టాలు రద్దు: కేంద్రమంత్రి కిరెన్ రిజిజు

పనాజీ: కాలం చెల్లిన మరో 65 చట్టాలను రద్దు చేయడానికి ప్రభుత్వం ఈ నెల 13నుంచి తిరిగి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో ఒక బిల్లును ప్రవేశపెడుతుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్...
Parliament security breach

పెండింగ్ కేసుల భారం!

సంపాదకీయం: న్యాయ స్థానాల్లో కేసుల పరిష్కారం ఎంత తొందరగా సాగుతున్నదనే దానిని బట్టే దేశంలో కోర్టుల ద్వారా జరగవలసిన న్యాయం స్థాయిని నిర్ణయించగలము. దీనిని పెండింగ్ కేసుల బరువును బట్టి నిర్ధారించవలసింది. సుప్రీంకోర్టులో...

కుదిరితే మళ్లీ ఉమ్మడి ఎపి కావాలి: సజ్జల

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విభజన చట్టం అసంబద్ధమైనదని, సుప్రీంకోర్టులో కేసు ఉందన్నారు. కుదిరితే మళ్లీ తెలంగాణ, ఎపి ఉమ్మడిగా కలిసి ఉండాలన్నదే వైసిపి...

Latest News