Home Search
గోదావరి నది - search results
If you're not happy with the results, please do another search
గోదావరి పరివాహకం ..వర్షభీభత్సం !
ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాణహిత.. ఇంద్రావతి
గేట్ల మోరాయింపుతో వణుకు పుట్టించిన కడెం
భద్రాచలం వద్ద 41.50అడుగులకు నీటిమట్టం
వంతెనలెక్కి ప్రవహిస్తున్న వాగులు
పలు మార్గాల్లో నిలిచిన రాకపోకలు
గ్రేటర్ జంట జలాశయాలు ఫుల్
మూసి పరివాహకం అప్రమత్తం
హైదరాబాద్...
భద్రాచలం వద్ద గోదావరికి భారీగా వరద నీరు..
గోదావరికి ఎగువనున్న కాళేశ్వరం, ఇంద్రావతి, తాలిపేరు నదుల నుండి వచ్చే వరదల వల్ల ఈ రోజు రాత్రికి భద్రాచలం వద్ద 35 అడుగులకు చేరే అవకాశం ఉన్నట్లు జిల్లా కలెక్టర్ డా ప్రియాంక...
ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి
మనతెలంగాణ/కాళేశ్వరం: మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరం వద్ద ప్రాణహిత, గోదావరి నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా మహారాష్ట్ర తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత నది నుండి భారీగా వరద నీరు చేరడంతో...
కదిలిన గోదావరి
మనతెలంగాణ/హైదరాబాద్: ఎగువ ప్రాంతాల్లో కురు స్తున్న వర్షాలతో ప్రధాన నదుల్లో వరదనీటి చేరికలు ప్రా రంభమయ్యాయి. నిన్నమొన్నటి దాకా చుక్కనీరు రాక డె డ్ స్టోరేజీ స్థాయిలో ఊస్సూరు మంటున్న జలాశయాల్లో కి...
గోదావరికి జలకళ!
భద్రాచలం వద్ద పెరుగుతున్న నీటిమట్టం
అప్రమత్తంగా ఉండాలని సిడబ్యుసి హెచ్చరిక
హైదరాబాద్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి నది జలకళను సంతరించుకుంటోంది. మహారాష్ట్ర , చత్తిస్గఢ్ రాష్ట్రాల్లో గోదావరికి ఉపనదులుగా ఉన్న ప్రాణహిత...
ప్రాణహిత నదిలో పెరుగుతున్న వరద ప్రవాహం
మేడిగడ్డ వద్ద 9816క్యూసెక్కుల నీటి ఎత్తిపోత
హైదరాబాద్: ఎగువన మహారాష్ట్ర చత్తిస్గఢ్ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నదిలో వరద ప్రవాహం పెరుగుతూ వస్తోంది.దీనివల్ల మేడిగడ్డ వద్ద ప్రాణహిత జలాలు గోదావరిలో కలవటంతో క్రమంగా...
గోదావరిలో పెరిగిన వరద ఉధృతి… లక్ష్మీ బ్యారేజ్ వద్ద 3 గేట్లు ఎత్తివేత
జయశంకర్ భూపాలపల్లి: ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నది వరద క్రమంగా పెరుగుతుంది. గోదావరి పుష్కర ఘాట్ ల వద్ద 7.320 మీటర్ల ఎత్తులో ప్రాణహిత, గోదావరి నదులు...
గోదావరి ప్రాజెక్టులపై నేడు సిఎం కెసిఆర్ సమీక్ష..
రాష్ట్ర పరిధిలోని ప్రాజెక్టుల్లో 77టిఎంసిల నిలువ
డెడ్స్టోరేజి కింద 40టిఎంసీలు మినహాయింపు
రాష్ట్ర అవసరాలకు అందుబాటులో 37టిఎంసిలు
తాగునీటి అవసరాలపై ముందు జాగ్రత్తలు
రిజర్వాయర్లలో నీటినిల్వపై నేడు సీఎం ఉన్నత స్థాయి సమీక్ష
హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాకాలం ప్రారంభమై నెలరోజులు...
ఉస్సూరు మంటున్న గోదావరి !
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వర్షాకాలం ప్రారంభమై నెలరోజులు గడిచిపోయింది. ప్రధాన నదులు నీటి ప్రవాహాలు లేక ఇసుక తెన్నెలతో ఇంకా వేసవి కాలపు నాటి పరిస్థితులనే తలపిస్తున్నాయి. కృష్ణానదీ పరివాహకంగా ఎగువన మహారాష్ట్ర...
గోదావరి బ్రిడ్జీ వద్ద సిఎం కెసిఆర్ పూజలు
గోదావరిఖని: మంచిర్యాల నుంచి గోదావరిఖనికి వెళ్లే బ్రిడ్జీపై నుంచి గోదావరి నదికి సిఎం కెసిఆర్ శుక్రవారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం మంచిర్యాల జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి కెసిఆర్ తిరుగు ప్రయాణ...
గోదావరి లో మొసళ్ళు ఉన్నాయి జాగ్రత్త..
వెల్గటూర్: వెసవి కాలం లో పిల్లలు ఈత కై గోదావరి నది లో దిగరాదని అందులో మొసళ్ళు ఉన్నాయి జాగ్రత్త అని తెలుపు వెల్గటూర్ ఎస్సై నరేష్ కుమార్ కోటిలింగాల గోదావరి వద్ద...
గోదావరి తీరంలో గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల తడపకల్ గ్రామ శివారులో గల గోదావరి నది తీరంలో ఉన్న రామాలయం దగ్గర గంజాయి అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఏర్గట్ల ఎస్సై రాజు తెలిపారు. ఆయన...
గోదావరిలో ముగ్గురు యువకులు గల్లంతు..
హైదరాబాద్: శివరాత్రి ఉత్సవాలు సందర్భంగా ఎపిలోని పట్టిసీమ వద్ద గోదావరి నదిలో పుణ్యస్నానం ఆచరించేందుకు దిగిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గోదావరిలోకి దిగిన సమయంలో నది లోతును సరిగా అంచనా వేయలేక, ప్రవాహానికి...
నదిలో దూకి ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
బాసర : ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లా కేంద్రం గోల్ మనుమాణ్ పెద్ద బజార్...
నదిలో దూకి ఇద్దరు పిల్లలతో సహా తల్లి మృతి
తెలంగాణలోని నిర్మల్ జిల్లా బాసరలో పెనువిషాదం చోటుచేసుకుంది. నిజామాబాద్కు చెందిన మానస అనే మహిళ కుమారుడు బాలాదిత్య (8), కుమార్తె నవ్యశ్రీ (7)తో కలిసి గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గంగా హారతి...
గోదావరిలో ఇద్దరు టీచర్లు గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం..
మంచిర్యాల: జిల్లాలోని కోటపల్లి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మండలంలోని ఎర్రాయపేటలో ఇద్దరు టీచర్లు గోదావరి నదిలో స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా.....
ఉగ్ర గోదావరి
మంగళవారం సాయంత్రానికి 51.5 అడుగులకు
చేరిన నీటి మట్టం రెండో ప్రమాద హెచ్చరిక జారీ
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ అనుదీప్
మన తెలంగాణ/భద్రాచలం: భారీ వర్షాలు, ఎగువన ప్రాజెక్టుల నుంచి నీటి...
భారీ వర్షాలతో గోదావరిలో పెరుగుతున్న వరద
భారీ వర్షాలతో గోదావరిలో పెరుగుతున్న వరద
ఎస్సార్పెసీ 28గేట్లు ఎత్తివేత
పోటేత్తిన మంజీరా.. నిజాంసాగర్కు వరద ఉధృతి
లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంక
కడెం ప్రాజెక్టు 8గేట్లు ఎత్తివేత
నిలకడగా కృష్ణమ్మ.. శ్రీశైలంకు 2.98లక్షల క్యూసెక్కులు
మనతెలంగాణ/హైదరాబాద్: ఎగువన కర్ణాటక,...
గోదావరి ఆర్చ్ వంతెనపై గరిష్ట వేగాన్ని పెంచిన దక్షిణ మధ్య రైల్వే
వేగ పరిమితి గంటకు 50 కిలోమీటర్లకు పెంపు
లక్ష్యాన్ని చేరుకోవడానికి రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనుల నిర్వహణ
హైదరాబాద్: రైల్వే ట్రాక్ మరమ్మతులపై దృష్టిని కేంద్రీకరించడం అత్యంత భద్రతతో పాటు పరిమితులకు లోబడి వీలైన చోట్లలో...
డాడీ… గోదావరిలో దూకేస్తున్నా…
అమరావతి: బ్యాంకు వాళ్లు రుణం తీర్చామని అడిగారనో... ఏమైందో ఏమో కానీ ఓ యువకుడు తన తండ్రికి ఫోన్ చేసి గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు...