Home Search
చంపి - search results
If you're not happy with the results, please do another search
అత్తను రాయితో కొట్టి చంపిన కోడలు
అమరావతి: అత్తను కోడలు చంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... కొత్తూరు పంచాయతీ దేవీనగర్లో ఈగల సింహాద్రమ్మ- సన్యాసిరావు అనే దంపతులు నివసిస్తున్నారు....
కూతురు గొంతుకోసి చంపిన ప్రొఫెసర్
హర్యానాలో ఓ ప్రొఫెసర్ తన కన్నకూతురిని అత్యంత దారుణంగా గొంతుకోసి చంపివేశాడు. తరువాత తన ప్రాణాలు తీసుకున్నాడు. ఆదివారం సాయంత్రం ప్రొఫెసర్ సందీప్ గోయల్ తన ఎనిమిదేళ్ల కూతురిని తీసుకుని స్కూటర్పై బయటకు...
భార్యను బండరాయితో కొట్టిచంపిన భర్త
హైదరాబాద్: భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించి భార్యను బండరాయితో భర్త కొట్టిచంపిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...ఛత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన సాహు, మధుమిత...
ఒకే కుటుంబంలో ఆరుగురిని పొడిచి చంపిన యువకుడు
కెనడాలోని ఒట్టావా నగరంలో శ్రీలంకకు చెందిన ఓ విద్యార్థి తాను ఉంటున్న శ్రీలంక వ్యక్తి కుటుంబంలోని ఆరుగురిని బలమైన ఆయుధంతో పొడిచి చంపేశాడు. మృతుల్లో రెండున్నర నెలల వయసు చిన్నారి సహా నలుగురు...
24 గంటల్లో పెళ్లి చేసుకోబోతున్న కొడుకుని చంపిన తండ్రి!
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. 24 గంటల్లో పెళ్లి చేసుకోబోతున్న కొడుకుని తండ్రే దారుణంగా చంపిన ఉదంతం ఢిల్లీలో కలకలం సృష్టిస్తోంది. 29 ఏళ్ల గౌరవ్ సింఘాల్ ఢిల్లీలో జిమ్ ట్రైనర్...
భార్యను బండరాయితో కొట్టిచంపిన భర్త
భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించి భార్యను బండరాయితో భర్త కొట్టిచంపిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...ఛత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన సాహు, మధుమిత దంపతులు...
మైలార్దేవ్పల్లిలో భార్యను కొట్టి చంపిన భర్త
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లిలో సోమవారం ఉదయం భార్యను భర్త హత్య చేశాడు. భార్య మధుమితను భర్త అమృత్ సాహూ బండరాయితో కొట్టి చంపాడు. మధుమిత వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతోనే భార్యను...
శంకర్పల్లిలో ముగ్గురు పిల్లలను చంపి ఉరేసుకున్న తండ్రి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం టంగుటూరులో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలను చంపి అనంతరం తండ్రి చెట్టుకు ఉరేసుకున్నాడు. రవికి(35) ఆర్థిక ఇబ్బందులు రావడంతో పిల్లలను చంపి అనంతరం అతడు ఆత్మహత్య...
మద్యం మత్తులో భార్యను చంపిన కసాయి అరెస్టు
జక్రాన్పల్లి : మద్యం మత్తులో భార్యను చంపిన కసాయిని అరెస్టు చేసినట్టు తెలిపారు. మండలంలోని నూర్సింగ్ తండాలో చోటుచేసుకున్న ఘటనపై డిచ్పల్లి సిఐ మల్లేష్ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. నూర్సింగ్ తండాకు చెందిన ...
ఫోన్ చేయించి… కూతురి లవర్ను చంపిన తల్లిదండ్రులు
లక్నో: యువతి పెళ్లికి ఆమె లవర్ అడ్డుపడుతుండడంతోనే అతడిని హత్య చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మథుర జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పుష్పేంద్ర యాదవ్ అనే వ్యక్తి...
హయత్ నగర్ లో తనయుడిని చంపిన తండ్రి
హయత్ నగర్: రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యానికి బానిసగా మారి కుటుంబ సభ్యులను వేధిస్తుండడంతో కుమారుడిని తండ్రి హత్య చేశారు. హయత్ నగర్ లో...
ఉరివేసి భార్యను చంపిన భర్త
గూడూరు : మద్యం మత్తులో కట్టుకున్న భార్యని అతికిరాతంగా ఉరివేసి చంపిన సంఘటన మండలంలోని అప్పరాజపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. వివరాలోనికి వెళ్ళితే పోలీసులు గ్రామస్తుల కథనం ప్రకారం పిట్టల కనకమల్లు...
తండ్రిని చంపిన తనయుడు..
పెద్దపల్లి: మద్యం తాగి ఇంట్లో గొడవలు సృష్టిన్నాడనే కారణంతో తండ్రిని కొడుకు హత్య చేసిన సంఘటన పెద్దపల్లి మండల పరిధిలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... హన్మంతునిపేట గ్రామానికి చెందిన యాదగిరి ఓదెలు...
తండ్రి, సోదరుడితో సహా 12 మందిని కాల్చి చంపిన యువకుడు
టెహ్రాన్ : ఇరాన్ లోని సౌత్ సెంట్రల్ ప్రావిన్స్ కెర్మాన్లో 30 ఏళ్ల యువకుడు వేటకు ఉపయోగించే కలష్నికోవ్ రైఫిల్తో తన తండ్రి, సోదరుడితో సహా మొత్తం 12 మంది దగ్గరి బంధువులను...
అనుమానం… క్షణికావేశం… భార్యను చంపి… భర్త ఆత్మహత్య
అమరావతి: అనుమానంతో భార్యను చంపి అనంతరం భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడిపుసావరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం........
ప్రియుడ్ని ఇంటికి పిలిచి చంపించిన ప్రియురాలు
ఖమ్మం: వేధింపులకు గురి చేస్తున్న ప్రియుడ్ని ప్రియురాలు పథకం ప్రకారం తన కుటుంబ సభ్యులతో హత్య చేసిన సంఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కమ్మరిపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.......
హైదరాబాద్ నుంచి పారిపోయిన జంట… ఆంధ్రాలో కూతురును చంపిన కసాయి తల్లి
అమరావతి: ప్రియుడి మోజులో పడి ఆరేళ్ల కూతురిని తల్లి కర్కశంగా చంపేసి మృతదేహాన్ని ముళ్లపొదలో పడేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తాడికొండ మండలం బండారుపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...
మహిళను కాల్చిచంపిన పోలీస్లు
హూస్టన్ : అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. టెక్సాస్ లోని హూస్టన్లో మెగా చర్చిలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఓ మహిళ తుపాకీతో కాల్పులకు పాల్పడింది. వెంటనే అప్రమత్తమైన...
ఒకరిని తొక్కి చంపిన ఏనుగు.. వయనాడ్లో నిరసనల వెల్లువ
వయనాడ్(కేరళ): కేరళ వయనాడ్లోని మనంతవాడిలో శనివారం ఒక అడవి ఏనుగు 42 ఏళ్ల వ్యక్తిని తొక్కి చంపడంతో వీధుల్లో జనం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అజి మృతదేహంతో జనం వీధులలో నిరసన ప్రదర్శనలు...
పట్టపగలు నడిరోడ్డుపై యువతిని నరికి చంపిన ప్రేమోన్మాది
ఖానాపూర్ ః నిర్మల్ జిల్లా, ఖానాపూర్లో గురువారం దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయి పట్టపగలే యువతిని వెంబడించి నడిరోడ్డుపై నరికి చంపిన సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం......