Home Search
జగన్ పాదయాత్ర - search results
If you're not happy with the results, please do another search
పవన్ కళ్యాణ్పై బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
అమరావతి: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎపిలో రాజకీయాలు ఎన్నడూ లేనంత రంజుగా మారాయి. అధికార పార్టీ నేతలు ఇతర పార్టీల నాయకులపై విరుచుకుపడుతున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైఎస్ఆర్...
కేంద్రం సహకారంతోనే మెడికల్ కళాశాల
నర్సంపేట: నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలో విద్యాభివృద్ధికి బీజం వేసింది నేనే అని బిజెపి రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. శుక్రవారం నర్సంపేటలోని బిజెపి కార్యాలయంలో బిజెపి నాయకులతో కలిసి...
వైఎస్ షర్మిలను టార్గెట్ చేసిన రేణుకా చౌదరి
హైదరాబాద్: వైఎస్ షర్మిలపై కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. రేణుకా చౌదరి వైఎస్ షర్మిలను టార్గెట్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఆదివారం...
చంద్రబాబు కోసమే పవన్ యాత్ర: మంత్రి రోజా
అమరావతి: సిఎం జగన్ మోహన్ రెడ్డి 99 శాతం హామీలను నెరవేర్చారని మంత్రి రోజా తెలిపారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను సిఎం జగన్ అమలు చేశారని ప్రశంసించారు. ఈ సందర్భంగా రోజా మీడియాతో...
పిల్లల పుస్తకాలపై మీ బొమ్మలేమిటి ? మీ రంగులేంటి?
అమరావతి: పిల్లల పుస్తకాల్లో ముఖ్యమంత్రి చిత్రాలను చేర్చడాన్ని ప్రశ్నిస్తూ సిఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంపై మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పుస్తకాల్లోని రంగులపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం...
అమిత్ షా కాళ్లు పట్టుకోవడానికే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు: కొడాలి నాని
అమరావతి: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్ని పదవి నుంచి దించేసి శతజయంతి ఉత్సవాలు చేస్తే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎవరు నమ్ముతారని కొడాలి నాని ప్రశ్నించారు. భారత రత్న ఇచ్చేంత గొప్ప...
జీడిమెట్ల డివిజన్ లో కుత్బుల్లాపూర్ గోస – శ్రీశైలం అన్న భరోసా
కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కుత్బుల్లాపూర్ గోస - శ్రీశైలం అన్న భరోసా కార్యక్రమంలో భాగంగా మంగళవారం మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ జీడిమెట్ల డివిజన్ లోని శ్రీనివాస్...
చంద్రబాబు అంటేనే మోసం: రోజా
అమరావతి: అమ్మ ఒడిపై ఇష్టానుసారం మాట్లాడి ఇప్పుడు అమ్మకు వందనం అంటున్నారని మంత్రి రోజా మండిపడ్డారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో హామీలన్నీ నెరవేర్చారని...
చంద్రబాబు పర్యటనలో వైసిపి ఫ్లెక్సీలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలతో వైసిపిలో కలకలం సృష్టిస్తోంది. చంద్రబాబు పర్యటనలో భాగంగా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. టిడిపి ఫ్లెక్సీలకు పక్కనే...
చంద్రబాబే క్యాన్సర్ గడ్డ: అంబటి రాంబాబు
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకున్న ప్రతీ పార్టీని మోసం చేశారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. సోమవారం అంబటి మీడియాతో మాట్లాడారు. పవన్ వారాహిని ఎందుకు కొన్నాడో... ఎందుకు...
మా ఫేస్ వాల్యూతో ఒక్క ఓటు కూడా రాదు: జెసి ప్రభాకర్ రెడ్డి
అమరావతి: పాదయాత్రలో టిడిపి యువనేత లోకేష్ సక్సెస్ అవుతున్నారని టిడిపి నేత జెసి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. జెపి ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. లోకేష్ వెంట మాతో పాటు ప్రజలు కూడా...
రాయ్పూర్ డిక్లరేషన్ ఫలిస్తుందా?
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దూరమై చాలా కాలమైంది. 2019 లోక్సభ ఎన్నికల్ల్లో పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ కాడి కింద పడేశారు. అకస్మాత్తుగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా...
కోడికత్తి కేసు విచారణ మరోసారి వాయిదా
విచారణకు హాజరు కాని బాధితుడు ఎపి సిఎం జగన్
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎపి సిఎం జగన్పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన దాడి ఘటనపై విజయవాడ ఎన్ఐఏ కోర్టులో...
పాలిచ్చే ఆవుని కాదని తన్నే దున్నపోతును తెచ్చుకున్నాం: లోకేష్
అమరావతి: జగన్ కేబినెట్లో బూతుల మంత్రులు తప్ప సబ్జెక్ట్ ఉన్న మంత్రి ఒక్కరైనా ఉన్నారా? అని టిడిపి నేత లోకేష్ ప్రశ్నించారు. యువగళం పాదయాత్రలో భాగంగా వివిధ వర్గాలతో లోకేష్ ముఖాముఖి మాట్లాడారు....
షర్మీలా అరెస్టు!
హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) శాసన సభ్యుడికి వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మీలాను ఆదివారం పోలీసులు అరెస్టుచేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్...
చంద్రబాబుది హోల్సేల్ అవినీతి: బొత్స
అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హోల్సేల్గా అవినీతి చేశాడు కాబట్టే ప్రజలు హోల్సేల్గా ఇంటికి పంపించారని మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. మంత్రి బొత్స మీడియాతో మాట్లాడారు. హోల్సేల్ ఎవరో......
బాబు, పవన్ భాయీభాయీ
మన తెలంగాణ/హైదరాబాద్: పొత్తులపై మాట్లాడేందుకు ఇంకా సమయం ఉందని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఏది ఎప్పుడు చేయాలో రాజకీయ పార్టీలకు వ్యూహలుంటాయన్నారు. ఆ విధంగా ముందుకు సాగుతాయన్నారు. కేవలం ఎన్నికలు గడువు...
వారు పెద్దోళ్లు: ప్రశాంత్ కిశోర్
మోతిహారి: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’పై రాజకీయవేత్తగా మారిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ శనివారం వ్యంగ్యంతో కూడిన ప్రశంసలు గుప్పించారు. ప్రస్తుతం కిశోర్ కూడా తన స్వంత...
బర్త్ డే విషెస్… కుమారుడితో షర్మిల
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల తెలంగాణలో కొత్తగా వైఎస్ఆర్టిపి అనే పార్టీ పెట్టి పాదయాత్ర చేస్తున్నారు. షర్మిల భర్త అనిల్ కుమార్ రెండు తెలుగు రాష్ట్రాలో గొప్ప...
వైసిపిలో పదవుల మార్పులపై వైవి ఆసక్తికర వ్యాఖ్యలు
అమరావతి: వైసిపిలో పదవుల మార్పులపై టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదవులు మార్చినంత మాత్రాన తక్కువ చేసినట్టు కాదని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. నాయకుల అవసరం బట్టి మరో చోట...