Home Search
జమ్మూకశ్మీర్ - search results
If you're not happy with the results, please do another search
కశ్మీర్లో టెర్రరిజం
అనంత్నాగ్ భారీ ఎన్కౌంటర్ తర్వాత జమ్మూకశ్మీర్లో ఉగ్రవాద నిర్మూలన సుదూర స్వపమేనని భావించక తప్పడం లేదు. కేంద్రం ఎన్ని జాగ్రత్తలు తీసుకొని, ఎంత గట్టి భద్రతా కవచాన్ని ఏర్పాటు చేసినా టెర్రరిస్టులు సరిహద్దులకు...
కశ్మీర్లో ఎన్నికలు?
2018 డిసెంబర్ నుంచి రాష్ట్రపతి పాలనలో మగ్గుతున్న జమ్మూకశ్మీర్లో ఎన్నికలు జరిపించడానికి సిద్ధంగా వున్నామని కేంద్రం ఇటీవల సుప్రీంకోర్టుకు తెలియజేయడం ఒక మంచి పరిణామం. ఎన్నికల నిర్వహణ ఇక కేంద్ర, రాష్ట్ర ఎన్నికల...
ప్రజాస్వామ్యానికి పరీక్ష ఢిల్లీ బిల్లు
భారత్ ప్రజాస్వామ్యానికి మాతృక అని, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని మన ప్రధాని నరేంద్ర మోడీతో పాటు మనమంతా గర్వంగా చెప్పుకొంటుంటాము. మనతో పాటు స్వాతంత్య్రం పొంది, ప్రజాస్వామ్య వ్యవస్థలు...
హిందూకుష్లో భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు
న్యూఢిల్లీ : ప్రత్యేకించి హిందూకుష్ పర్వతాలను కేంద్రీకృతం చేసుకుని శనివారం రాత్రి రెక్టర్స్కేలుపై 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీనితో అఫ్ఘనిస్థాన్ మారుమూల ప్రాంతాలలో ప్రకంపనలు చెలరేగాయి. ప్రకంపనలు యూరేషియన్,ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్స్...
మోడీ పాలన వైఫల్యాల పుట్ట!
గత 9 ఏళ్ళలో మోడీ పరిపాలనా తీరుపై నిష్పాక్షిక పరిశీలన జరిపితే అంతటా వైఫల్యాలే కనిపిస్తున్నాయి. నిజానికి భారత ప్రజలు కాంగ్రెస్ సుదీర్ఘ పాలనా తీరుతో విసిగివేసారి ఉన్న సమయంలో బిజెపి ఆశాకిరణంలా...
ఉమ్మడి పౌరస్మృతి పై ప్రభుత్వం పునరాలోచించుకోవాలి
శ్రీనగర్: ఉమ్మడి పౌరస్మృతిని తీసుకు వచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ అంశంపై నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, జమ్మూ, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా స్పందించారు....
ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్ : కశ్మీర్లోని కుప్వారాలో ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత భద్రతా బలగాలు భగ్నం చేశాయి. శుక్రవారంనాడు జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూకశ్మీర్లోని కుప్వారాలో ఉగ్రవాదులు కవ్వింపు చర్యలకు...
ఢిల్లీలో స్వల్ప భూప్రకంపనాలు
న్యూఢిల్లీ: ఢిల్లీ, దాని పరిసర నగరాల్లో ఆదివారం ఉదయం స్వల్ప భూప్రకంపనాలు సంభవించాయి. భూకంప తీవ్రత 4.9గా ఉండింది. పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో కూడా భూకంపనలు సంభవించాయి. భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్తజకిస్థాన్ సరిహద్దులో...
కశ్మీర్, మణిపూర్లపై మౌన‘మో’!
దేశం సురక్షితమైన చేతుల్లో ఉందన్నారు. పెద్దనోట్ల రద్దు, ఆర్టికల్ 370 ఎత్తివేత, జమ్మూకశ్మీర్ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడంతో ఉగ్రవాదుల వెన్నువిరిచినట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. పెద్దన్న అమెరికాతో ఒప్పందం చేసుకొని...
ఒక్క ఆరోపణనైనా రుజువుచేస్తే ఉరేసుకుంటా: బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్
న్యూఢిల్లీ: నిరసన తెలుపుతున్న రెజ్లర్స్కు మద్దతుగా పెద్ద ఎత్తున సంయుక్త కిసాన్ మోర్చా రైతులు జంతర్ మంతర్ వద్దకు చేరుతుండడంతో భద్రతను పెంచేశారు. ఆదివారం పెద్ద సంఖ్యలో రైతులు ఢిల్లీలో రెజ్లర్లకు మద్దతుగా...
కశ్మీర్లో టెర్రరిజం!
జమ్మూకశ్మీర్లోని రజౌరి (జమ్మూ) జిల్లాలో శుక్రవారం ఉదయం టెర్రరిస్టులకు, భద్రతా దళాలకు మధ్య సంభవించిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు జవాన్లు దుర్మరణం పాలయ్యారు. ఒక అధికారి సహా నలుగురు గాయపడ్డారు. పాకిస్తాన్తో సరిహద్దుల్లో...
సత్యపాల్ పుల్వామా సత్యం!?
2019 పుల్వామా నరమేధానికి కేంద్ర ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపినపుడు మోడీ, ‘నీవిపుడు నూరు మూసుకో. ఇది ప్రత్యేక అంశం’ అన్నారు. మోడీ అవినీతిని పెద్దగా అసహ్యించుకోరు. ఆయనకు దేని మీదా అవగాహన లేదు....
ఉధంపూర్లో వంతెన కూలి 20 మందికి గాయాలు
ఉధంపూర్: జమ్మూకశ్మీర్లోని ఉధంపూర్ జిల్లాలో శుక్రవారం ఓ నడవ వంతెన కూలిపోవడంతో కనీసం 20 మందిగాయపడ్డారు. వారంతా నేడు బైశాఖి వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉధంపూర్కు చెందిన చెనాని...
నగదు, మందుగుండు తెస్తున్న పాకిస్థాన్ డ్రోన్ కూల్చివేత!
రాజౌరి: రాజౌరీలోని బేరి పట్టాన్ ప్రాంతంలో ఏప్రిల్ 12 - 13 మధ్య రాత్రి పాకిస్థాన్ నుంచి వచ్చిన డ్రోన్ను భారత సైన్యం కూల్చివేసింది. నియంత్రణ రేఖ(ఎల్ఓసి)లో అనుమానస్పదంగా కదులాడుతుండడంతో ఆ డ్రోన్ను...
దేశంలో విదేశీ జర్నలిస్టుల చేదు అనుభవాలు
ఢిల్లీలోని ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్, మన దేశంలో వున్న విదేశీ జర్నలిస్టులతో మూడు సర్వేలు నిర్వహించింది. వాటి పరిశీలన భారత దేశంలో పత్రికా స్వేచ్ఛ గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించింది. 20202022...
వంటింట్లో మంటలు…
సెకనుకు రూ. 3.5 లక్షలు, నిమిషానికి రూ. 2.1 కోట్లు, గంటకు రూ.126 కోట్లు, రోజుకు రూ.3,024 కోట్లు, నెలకు రూ. 90,720 కోట్లు, ఏడాదికి రూ.10.88 లక్షల కోట్లు. గడిచిన ఎనిమిదన్నరేండ్లలో...
న్యాయ వ్యవస్థ ఎదుర్కోగలదా!
కొలీజియం వ్యవస్థపై ప్రస్తుతం ప్రభుత్వం న్యాయ వ్యవస్థలు మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న పోరును కేవలం న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన వివాదంగా పరిగణించరాదు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధంకర్ చేసిన వ్యాఖ్యలు గాని,...
ఉపాధి, ప్రేమను కోరితే బుల్డోజర్నిచ్చింది బిజెపి: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో బిజెపి ఆక్రమణల నిరోధక డ్రైవ్(యాంటీఎంక్రోచ్మెంట్ డ్రైవ్)ను కొనసాగించడంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆదివారం ధ్వజమెత్తారు. ఆ కేంద్ర పాలిత ప్రాంతం ఉపాధి, వ్యాపారం, ప్రేమను కోరుకుంటోంది, కానీ బిజెపి...
లడఖ్లో అసంతృప్తి
చైనా సరిహద్దుల్లోని లడఖ్లో రగులుకొంటున్న ఆరవ షెడ్యూల్ ఉద్యమాన్ని 2019 ఆగస్టు 5న కశ్మీర్ స్వయం ప్రతిపత్తి (ఆర్టికల్ 370)ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకొన్న నిర్ణయానికి కశ్మీర్ బయటి ప్రాంతం నుంచి...
కఠువాలో తిరిగి మొదలైన ‘భారత్ జోడో యాత్ర’
జమ్ము: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ఆదివారం జమ్మూకశ్మీర్లోని కఠువా జిల్లాలోని హీరానగర్ నుంచి తిరిగి మొదలయింది. గట్టి బందోబస్తు మధ్య ఈ యాత్ర మొదలయింది. అంతర్జాతీయ...