Home Search
జోగులాంబ గద్వాల - search results
If you're not happy with the results, please do another search
పాలనపై రేవంత్ మార్క్
రాష్ట్రంలో 26మంది ఐఎఎస్ల బదిలీ
గత ప్రభుత్వంలో సిఎంఒలో కీలక అధికారిగా పనిచేసిన స్మితా సబర్వాల్కు స్థాన
చలనం ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా నియామకం..
గతంలో ఆమె నిర్వహించిన సాగునీటి కార్యదర్శి పదవి
రాహుల్ బొజ్జాకు అప్పగింత.....
రాష్ట్రంలో 26 మంది ఐఎఎస్ల బదిలీ
మన తెలంగాణ/హైదరాబాద్ : రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో పెద్ద ఎత్తు ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు బదిలీ అవుతున్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం నియమించిన...
రాష్ట్రం గజగజ
పెరిగిన చలి తీవత్ర
వైరల్ ఫీవర్లు, గొంతునొప్పి సమస్యలతో ఆస్పత్రులకు బాధితులు
ఏది కరోనానో.. సాధారణ జ్వరమో తెలియక ఆందోళన
రాత్రిపూట తగ్గిపోతున్న ఉష్ణోగ్రతలు
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. రోజురోజుకు పగలు,...
రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత.. జిల్లాలకు ఎల్లో అలర్ట్
రాత్రిపూట తగ్గిపోతున్న ఉష్ణోగ్రతలు
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. రోజురోజుకు పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రెండు రోజుల క్రితంతో పోలిస్తే...
తీర్థం పేరిట యాసిడ్
మన తెలంగాణ/నాగర్ కర్నూల్ ప్రతినిధి : గుప్త నిధుల పేరుతో క్షుద్ర పూజలు చేస్తూ.. తీర్ధం పేరిట యాసిడ్, జిల్లేడు పాలను కలిపి పలువురిని కడతేర్చిన నర హంతకుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు....
తుఫాన్ నష్టాన్ని అంచనావేసి పరిహారం చెల్లించాలి : తమ్మినేని వీరభద్రం
మన తెలంగాణ/హైదరాబాద్: మిగ్ జాం తుఫాన్ వల్ల రాష్ట్రంలో 4.70 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న, కూరగాయలు తదితర పంటలు దెబ్బతిన్నట్లు ప్రభుత్వ ప్రాథమిక అంచనాలు వెల్లడిస్తున్నాయని సిపిఎం రాష్ట్ర...
మేం మోసపోయాం.. మీరు మోసపోవద్దు
నిరంతరం కరెంటు ఇస్తామన్నారు, మూడు గంటలు కూడా ఇవ్వడం లేదు ఎండుతున్న
పైర్లు, రైతు గోస పట్టని కర్నాటక పాలకులు
మహిళలకు ప్రాణసంకటంగా మారిన ఉచిత ప్రయాణం ఇప్పటికే ఆచూకీ లేకుండా
పోయిన...
ఫిక్కీ , విఎస్టి ఆధ్వర్యంలో ఘనంగా మహిళా సాధికారత
మన తెలంగాణ / హైదరాబాద్: ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) విఎస్ టి ఆధ్వర్యంలో రెండు రోజుల మహిళా సాధికారత కార్యక్రమం ఘనంగా జరిగింది. మహిళా...
ఇసి నియామకాలు
హైదరాబాద్ సిపిగా సందీప్ శాండిల్య, వరంగల్కు అంబర్ కిషోర్ఝా..నిజామాబాద్కు కల్మేశ్వర్ నియామకం రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, నిర్మల్ జిల్లాలకు కొత్త కలెక్టర్లు పది జిల్లాలకు నూతన ఎస్పిలు
ఇసి ఆమోదంతో నియామక ఉత్తర్వులు జారీచేసిన...
నిష్క్రమించిన నైరుతి.. అరకొర వర్షాలతోనే సరి
14జిల్లాల్లో బొటాబొటి వర్షాలే
భూపాలపల్లి జిల్లాలో రికార్డు వర్షం
అట్టడుగున జోగులాంబ గద్వాల
మనతెలంగాణ/హైదరాబాద్: వర్షాకాలం ముగిసిపోయింది. నైరుతి రుతుపవనా లు నిష్క్రమించాయి..వ్యవసాయరంగానికి ప్రాణం పోస్తూ దేశ ఆర్ధిక ప్రగతికి చోదకశక్తిగా నిలిచే రుతుపవనాలు ఈసారి...
సిరులొలికించే వరి
మనతెలంగాణ/ హైదరాబాద్: వ్యవసాయరంగానికి ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాం ,సాగునీటి వనరులు అందుబాటులో ఉండడం, వాతావరణం అనూకూలించటం తో ఈసారి ఖరీఫ్లో వరినాట్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. తెలంగాణ చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా 65,00,873...
బిజెపి జిల్లాల బాధ్యుల నియామకం
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలోని 33 జిల్లాలకు భారతీయ జనతా పార్టీ జిల్లాల బాధ్యులను నియమించింది. శనివారం కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ఆదేశాల మేరకు బిజెపి రాష్ట్ర ప్రధాన...
ఈ-శ్రమ్లో చేరింది… 42,35,906 మందే
ఈ ఏడాది చివరి నాటికి కార్మిక శాఖ టార్గెట్ కోటి మంది
అంత మందిని చేర్పించుకునేందుకు ఇంకెన్నాళ్లో..
మన తెలంగాణ / హైదరాబాద్ : ఈ-శ్రమ్ పేరిట కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వెబ్ పోర్టల్లో కార్మికుల...
సర్కార్ దవాఖానా.. సరికొత్త రికార్డు
ఆగస్టులో 76.3 శాతం డెలివరీలు నమోదు
ముందు వరుసలో నారాయణ్పేట్, ములుగు జిల్లాలు
సిఎం కెసిఆర్ మార్గదర్శకత్వంలో ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం
ఈ ఘనత సాధించిన వైద్య సిబ్బందికి మంత్రి హరీశ్రావు కృతజ్ఞతలు
హైదరాబాద్ : ఆగస్టు...
అల్పపీడనం ..పిడుగుల వర్షం !
జనజీవనం అతలాకుతలం
వేర్వేరు ఘటనల్లో ఏడుగురు మృతి
ఉప్పొంగిన వాగులు వంకలు
ప్రాజెక్టుల గేట్లు ఎత్తి వేత
పలు జిల్లాల్లో స్తంభించిన రాకపోకలు
మూసి పరివాహకం అప్రమత్తం
మరో రెండు రోజులు అతిభారీ వర్షాలు
గ్రేటర్ హైదరాబాద్కు రెడ్ అలర్ట్
ఐదు...
తెలంగాణలో మరో రెండు కొత్త మండలాల నోటిఫికేషన్ విడుదల
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మరో రెండు మండలాలను, కొత్తగా ఒక గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది. జోగులాంబ గద్వాల...
రంగు మారిన తుంగభద్ర జలాలు
పొలాల్లో పేరుకుపోతున్న నాచు
మూడు రాష్ట్రాల్లో తాగునీటికి ఇవే ఆధారం
ఆందోళన చెందుతున్న ప్రజలు
ప్రశ్నార్ధకంగా జలచరాల మనుగడ
కాలుష్యమే అసలు కారణమా
నమూనాలు సేకరించి పరీక్షలకు పంపుతున్న బోర్డు
మనతెలంగాణ/హైదరాబాద్: తుంగభద్ర నదీజలాలు రంగు మారాయి. పూర్తిగా...
కృష్ణా బేసిన్ లో ఖరీఫ్ కష్టమేనా!
తెలుగు రాష్ట్రాల్లో ప్రశ్నార్ధకంగా పంటల సాగు
60లక్షల ఎకరాల ఆయకట్టు కట కటా
ఆందోళనలో రైతాంగం
మధ్యకారు పంటలే శరణ్యం
హైదరాబాద్ : ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు వ్యవసాయరంగం ఆశలను తలకిందులు చేశాయి. ప్రత్యేకించి కృష్ణాబేసిన్...
సర్కారీ దవాఖానాల్లోనే 72% ప్రసవాలు
హైదరాబాద్ : రాష్ట్రంలో జూలై నెలలో ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీలు 72.8% నమోదు కావడం పట్ల ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల చరిత్రలో...
ప్రభుత్వ ఆసుపత్రుల్లో జూలైలో 72 శాతం ప్రసవాలు
వైద్య సిబ్బందిని అభినందించిన మంత్రి హరీశ్రావు
హైదరాబాద్: రాష్ట్రంలో జూలై నెలలో ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీలు 72.8 శాతం నమోదు కావడం పట్ల ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం...