Home Search
డిజిటల్ సేవలను - search results
If you're not happy with the results, please do another search
బ్యాంకుల పనివేళల్లో మార్పులు
హైదరాబాద్ : కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థ కీలక నిర్ణయం తీసుకున్నాయి. నాలుగు గంటల పాటే విధులు నిర్వహించాలని నిర్ణయించాయి. కరోనా వైరస్ ప్రభావంతో అన్నిరంగాలు అతలాకుతలం అవుతున్నాయి....
‘టి’జిటల్ రాష్ట్రంగా తెలంగాణ
రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి పనులు
త్వరలో అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం
ఇప్పటికే 70వేల కిలోమీటర్ల డిక్టింగ్ పనులు పూర్తి, వచ్చే సంవత్సరాంతానికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్న ఫైబర్ గ్రిడ్ సేవలు
మన తెలంగాణ/హైదరాబాద్ :...
యుపిఐ పేమెంట్స్లోకి జియో
న్యూఢిల్లీ : ముకేశ్ అంబానీ నేతృత్వంలోని దిగ్గజ టెలికాం సంస్థ జియో డిజిటల్ పేమెం ట్స్ రంగంలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. ఈ విభాగంలో జియో ప్రవేశంతో పేటీ ఎం, ఫోన్పే వంటి పెద్ద...
అందరికీ హెల్త్ కార్డులు
హెల్త్ ప్రొఫైల్ తో డిజిటల్ కార్డులను సిద్ధం చేయాలి
ఆరోగ్య శ్రీ బిల్లుల చెల్లింపులు వేగవంతం
బీబీ నగర్ ఎయిమ్స్ పూర్తి సేవలందించేలా దృష్టి
ఆరోగ్యశ్రీకి తెల్లరేషన్ కార్డు నిబంధన సడలింపుకు చర్యలు
మెడికల్ కళాశాల ఉన్నచోట పారామెడికల్...
తెలంగాణకు గుర్తింపు
హైదరాబాద్లో 4వ పారిశ్రామిక విప్లవ కేంద్రం ఏర్పాటు
మన తెలంగాణ/హైదరాబాద్:వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ లో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. సిఎం రేవంత్రెడ్డి నాయకత్వంలోనే బృందానికి తొలి రోజే మంచి స్పందన లభించింది. ప్రపంచ...
హైదరాబాద్లో రైడ్ బుకింగ్ యాప్ ‘యారీ’
యారీ వ్యవస్థాపకులు(కుడి నుండి) హరి ప్రసాద్, పరితోష్ వర్మ, ఒఎన్డిసి ఎండి కోషి టి, మధన్ బాలసుబ్రమణియన్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఓలా, ఉబెర్లతో విసిగిపోయారా, ఇప్పుడు ‘యారీ’ అనే స్వదేశీ యాప్- ఆధారిత...
రైల్వే ఉద్యోగులకు పెన్షన్ పంపిణీకి బంధన్ బ్యాంక్కు ఆర్బిఐ అనుమతి
భారతదేశ వ్యాప్తంగా యూనివర్సల్ బ్యాంక్ గా గుర్తింపు పొందిన బంధన్ బ్యాంక్, ఇండియన్ రైల్వే తరపున e-PPOల ద్వారా పెన్షన్ను పంపిణీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)చే ధ్రువీకరణ పొందినట్లు...
అది భారత్పై జరిగిన అత్యంత హేయమైన దాడి: మన్కీ బాత్లో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : సరిగ్గా 15ఏళ్ల క్రితం ఇదే రోజున భారత్ అత్యంత హేమమైన ఉగ్రదాడిని ఎదుర్కొందని ప్రధాని మోడీ గుర్తు చేశారు. ఆ దాడి నుంచి కోలుకుని ధైర్యంగా ఉగ్రవాదాన్ని అణచివేయడం భారత్...
ఇంటి నుంచే ముత్తూట్ ఫిన్కార్ప్ వన్ యాప్లో గోల్డ్ లోన్లు
ముత్తూట్ పప్పాచన్ గ్రూప్ (ముత్తూట్ బ్లూ) ప్రతిష్టాత్మక కంపెనీ అయిన ముత్తూట్ ఫిన్కార్ప్ లిమిటెడ్, ఇటీవలనే సమగ్రమైన డిజిటల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫారమ్ ముత్తూట్ ఫిన్కార్ప్ వన్ ను ఇటీవల ప్రారంభించింది. ఈ ఆవిష్కరణతో,...
ఈసారి ప్రేక్షకులకు అందించేది స్ట్రెయిట్ సినిమానే : సురేష్ కొండేటి
పాత్రికేయుడుగా కెరియర్ ప్రారంభించిన సురేష్ కొండేటి రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 85 కు పైగా చిత్రాలను పంపిణీ చేసి 'ప్రేమిస్తే' చిత్రం ద్వారా నిర్మాతగా మారిన సురేష్ కొండేటి ఆ తర్వాత...
‘తెలంగాణ సిఎంఒ’ పేరిట వాట్సాప్ ఛానల్
హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు ఎప్పటికప్పుడు అధికారిక సమాచారం, సేవలను చేరవేయడానికి ప్రభుత్వం అధునాతన సాంకేతిక మాధ్యమాలను, వేదికలను ఉపయోగించుకుంటున్నది. ఇదే కోవలో, తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ (సిఎంఒ) ‘వాట్సాప్ చానెల్’ను బుధవారం...
8 పట్టణాల్లో జియో ఎయిర్ఫైబర్
న్యూఢిల్లీ : గణేష్ చతుర్థి సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎనిమిది పట్టణాల్లో జియో ఎయిర్ఫైబర్ను ప్రారంభించింది. హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్కతా, ముంబై, పుణె వంటి పట్టణాల్లో ఈ సేవలు...
ఇండియా పోస్ట్తో అమెజాన్ అవగాహన ఒప్పందం
న్యూఢిల్లీ: “భారత మార్కెట్లో వృద్ధి, దీర్ఘకాలిక సంభావ్యత, భారతదేశంలోని మిలియన్ల మంది వినియోగదారులు, విక్రేతలకు సేవ చేసే అవకాశం గురించి మేము సంతోషిస్తున్నాము. 2030 నాటికి మా వ్యాపారాలన్నింటిలో 15 బిలియన్ డాలర్ల...
సిఎం కెసిఆర్ మార్గదర్శకంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ఐటి రంగం
1500 ఐటి కంపెనీలకు నిలయంగా మారిన నగరం
మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దార్శనిక నిర్ణయాలతో ఇన్ఫోర్మేషన్ టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్నది....
గోడాడీ 2023 డేటా అబ్జర్వేటరీ రెండో సెట్ సర్వే ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: ప్రపంచంలో అగ్రగామి డిజిటల్ సంస్థ. అలాగే వ్యవస్థాపకులకు ఎంతగానో ఉపయోగపడే సంస్థ ఇది. ఇలాంటి సంస్థ ఇవాళ GoDaddy-2023 డేటా అబ్జర్వేటరీ నుండి రెండో సెట్ సర్వే ఫలితాలను విడుదల చేసింది....
మణిపూర్ హోరు..
న్యూఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభల వర్షాకాల సమావేశాలు తూతూమంత్రంగా సాగి శుక్రవారం నుంచి నిరవధికంగా వాయిదాపడ్డాయి. మణిపూర్ ఘర్షణలపై ప్రధాని మోడీ ప్రకటనకు ప్రతిపక్షాలు పట్టుపట్టడం, చర్చ ఉంటుంది కానీ, నేరుగా ప్రధాని...
కాల్ డ్రాప్ సమస్యతో ఎయిర్టెల్ వినియోదారుల గగ్గోలు!
హైదరాబాద్ : వేగవంతమైన డిజిటల్ యుగంలో కనెక్ట్ అవ్వడం చాలా కీలకం, మొబైల్ సేవలలో చిన్న అంతరాయం, అసౌకర్యం వినియోగదారుల్లో తీవ్ర నిరాశను మిగల్చడం ఖాయం. రాష్ట్రంలోని అతిపెద్ద మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లలో...
క్యాస్ట్రోల్, మహీంద్రా ఇన్సూరెన్స్ బ్రోకర్స్ ఒప్పందం
దేశంలోని ప్రముఖ లూబ్రికెంట్ సంస్థ అయిన క్యాస్ట్రోల్ ఇండియా లిమిటెడ్, ప్రముఖ బీమా బ్రోకరేజీ సంస్థ అయిన మహీంద్రా ఇన్సూరెన్స్ బ్రోకర్స్ లిమిటెడ్ (MIBL)తో ఒప్పందం కుదుర్చుకుంది. కాస్ట్రోల్ ఆటో సర్వీస్ (CAS)...
కోవిడ్ ఔషధం, వ్యాక్సిన్ అభివృద్ధిలో భారత్ది కీలక పాత్ర: జెరెమీ ఫర్రార్
హైదరాబాద్: కోవిడ్19 మహమ్మారి మూడేళ్లలో వ్యాక్సిన్ల అభివృద్ధి, ఔషధం, వ్యాధినిర్ధారణ, థెరప్యూటిక్స్ తయారీలో ప్రపంచవ్యాప్తంగా భారత్ కీలక పాత్ర పోషించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ జెరెమీ ఫర్రార్ మంగళవారం తెలిపారు....
బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ తో టయోటా కిర్లోస్కర్ మోటార్ భాగస్వామ్యం
వినియోగదారుల అనుభవాలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో, టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM), నేడు భారతదేశపు ప్రముఖ, వైవిధ్యభరితమైన ఆర్థిక సేవల సంస్థలలో ఒకటైన బజాజ్ ఫిన్సర్వ్ లిమిటెడ్లో భాగమైన బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్...