Friday, March 29, 2024
Home Search

ఢిల్లీ - search results

If you're not happy with the results, please do another search
Arvind Kejriwal Gets Bail in Liquor Case

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు భారీ ఊరట

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) జారీచేసిన సమన్లను ఖాతరు చేయనందుకు అరెస్టు కాకుండా ఢిలీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు శనివారం...
Arvind Kejriwal Gets Bail in Liquor Case

ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కేసులో ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు అయింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్ల కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ శనివారం దేశ రాజధానిలోని కోర్టుకు హాజరయ్యారు. నగరంలోని...
ED officials are moving MLC Kavitha to Delhi

కవితను ఢిల్లీకి తరలిస్తున్న ఈడీ అధికారులు (వీడియో)

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ ఢిల్లీకి తరలిస్తున్నారు. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టు చేేసినట్లు కవితకు ఈడీ అధికారులు మెమో ఇచ్చారు. కవితను సాయంత్రం 5.20 గంటలకు అరెస్ట్ చేసినట్లు ఈడీ పేర్కొంది....

మార్చి 19న ఢిల్లీ హైకోర్టుకు రావాలి.. పాక్ హిందూ శరణార్థులకు పిలుపు

పౌరసత్వ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం మార్చి 19 తేదీన లేదా ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టుకు రావాలని మజ్నూ కా టిలాకు చెందిన పాకిస్తానీ హిందూ శరణార్థులను కోరినట్లు పాకిస్తానీ హిందూ శరణార్థి...

నేడు ఢిల్లీకి సిఎం రేవంత్

మన తెలంగాణ/హైదరాబాద్ : సిఎం రేవంత్‌రెడ్డి గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. బుధవారం గాంధీభవన్‌లో దీప్‌దాస్ మున్షీ అధ్యక్షతన 13 పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థిత్వాలపై అభిప్రాయ సేకరణ జరిపారు. అనంతరం దీప్‌దాస్ మున్షీ సారథ్యంలో...

ఢిల్లీ మెట్రో ఫేస్ 4లో 2 కొత్త కారిడార్లకు పచ్చజెండా

ఢిల్లీ మెట్రో ఫేస్ 4 ప్రాజెక్టుకు చెందిన రెండు కొత్త కారిడార్లకు కేంద్ర క్యాబినెట్ బుధవారం పచ్చ జెండా ఊపింది. ఢిల్లీ మెట్రోలోని ఫేస్ 4 ప్రాజెక్టుకు చెందిన కొత్త కారిడార్లు లజ్‌పత్...

ఢిల్లీ ఘటనపై అసదుద్దీన్ ఆందోళన

ఢిల్లీలో ప్రార్థనలు చేస్తున్న ముస్లిం వ్యక్తిని కాలితో తన్ని దాడికి పాల్పడిన పోలీసు తీరుపై ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసి ఆందోళన వ్యక్తం చేశారు. ఇస్లాం పట్ల ఇంత విద్వేశాలను నూరిపోసిందెవరని...
Delhi High Court Refused suspension orders on BJP MLAs

ఢిల్లీ బిజెపి ఎమ్మెల్యేలకు ఊరట

న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా ప్రసంగాన్ని అడ్డుకున్నారన్న కారణంపై ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల నుంచి నిరవధికంగా ఏడుగురు బిజెపి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ స్పీకర్ జారీచేసిన...

అమరజవాన్ల కుటుంబాలకు ఢిల్లీ సర్కార్ రూ. 1 కోటి పరిహారం

గత తొమ్మిదేళ్లలో దేశం కోసం ప్రాణాలర్పించిన 35 మంది అమరవీరుల కుటుంబాలకు, కరోనా మహమ్మారి కాలంలో ప్రజలకు సేవలందచేసే క్రమంలో వైరస్‌బారిన పడి మరణించిన 92 మంది కొవిడ్ వారియర్ల కుటుంబాలకు రూ....
'Mahalakshmi Scheme' in Delhi!?

ఢిల్లీలో ‘మహాలక్ష్మీ పథకం’!?

ప్రతి నెలా మహిళలకు ఆర్థిక సహాయం.. ఎంతంటే.. మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీలో ‘మహాలక్ష్మీ పథకాన్ని’ పోలిన నిర్ణయాన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకుంది. ఢిల్లీలో 18 ఏళ్లు, ఆ పైబడిన మహిళలకు రూ. 1,000...
1000 per month for Delhi women

ఢిల్లీ మహిళలకు ప్రతినెలా రూ .1000

ఆప్ బడ్జెట్‌లో కొత్తగా ‘ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన’ పథకం న్యూఢిల్లీ : ఢిల్లీ ఆప్ ప్రభుత్వం సోమవారం 202425 కు సంబంధించి బడ్జెట్ ప్రవేశ పెట్టింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశ పెట్టిన...
Who listen Telugu's voice in Delhi

ఢిల్లీలో తెలు’గోడు’ వినేదెవరు?

మన తెలంగాణ/హైదరాబాద్ : జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర క్రమంగా తగ్గుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మన మనుగడకు, గుర్తింపునకు మంచి పరిణామం కాదని హెచ్చరించారు. పార్ట్...

ఢిల్లీలో మైనర్ బాలికపై ‘మిత్రుని’ అత్యాచారం

న్యూఢిల్లీ : ఢిల్లీలో ఒక మైనర్ బాలికపై ఆమె సోషల్ మీడియా ‘మిత్రుడు’ అత్యాచారం చేశాడని, ఆమె సాగర్‌పూర్ ప్రాంతంలోని డబ్రి మెట్రో స్టేషన్ సమీపంలో స్పృహలో లేని స్థితిలో కనిపించిందని పోలీసులు...

ఢిల్లీలో 5 లోక్‌సభ స్థానాలకు ఆప్ అభ్యర్థుల ప్రకటన

న్యూఢిల్లీ: ఢిల్లీ, హర్యానాలోని ఐదు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మంగళవారం ప్రకటించింది. పార్టీ సీనియర్ నాయకుడు సోమనాథ్ భారతిని న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆప్ బరిలోకి దింపింది....

ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ చురకలు

న్యూఢిల్లీ : ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఓ ఘాటైన లేఖ పంపించారు. బడ్జెట్‌ను ఎందుకు నిలిపివేశారని ఈ లేఖలో ప్రశ్నించారు. ప్రజలకు ప్రజాధనం...
Mallu Ravi resigned from the post of State Special Representative in Delhi

ఢిల్లీలో రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి పదవికి మల్లు రవి రాజీనామా

రాజీనామా లేఖ సిఎంకు పంపించా నాగర్ కర్నూలు లోక్‌సభ సీటు కోసం మల్లు డిమాండ్ మనతెలంగాణ/హైదరాబాద్:  పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీలో రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి పదవికి మల్లు రవి...
Farmers' Delhi Chalo: Young farmer died at Haryana Border

రణరంగంగా రైతుల ఢిల్లీ చలో.. యువ రైతు మృతి

చండీగఢ్ : తమ తీరని డిమాండ్ల సాధనతో ఢిల్లీ వైపు సాగిన రైతుల ఢిల్లీ చలో ఆందోళన బుధవారం తీవ్రస్థాయి ఉద్రిక్తతల నడుమ ఆరంభమైంది. హర్యానా సరిహద్దులలో కనౌరీ వద్ద హర్యానా భద్రతాబలగాలకు...
Farmers' protest at Shambhu border

చలో ఢిల్లీ: బుల్ డోజర్లు, పొక్లెయినర్లతో ఢిల్లీ దిశగా రైతులు!

రైతుల చలో ఢిల్లీ ఆందోళన బుధవారంనుంచీ మళ్ళీ ప్రారంభం కావడంతో శంభు సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సరిహద్దుల వద్ద మోహరించిన వేలాదిమంది రైతులు బుధవారం ఉదయం ఒక్కసారిగా ముందుకు కదలడంతో...
Constitutional crisis in Delhi: Kejriwal

ఢిల్లీలో రాజ్యాంగ సంక్షోభం : కేజ్రీవాల్

బీజేపీ నుంచి అధికారులకు బెదిరింపులు న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢితమ ల్లీలో తీవ్రమైన రాజ్యాంగ సంక్షోభం తలెత్తిందని, తమకు బీజేపీ నుంచి బెదిరింపులు, ఒత్తిడులు ఎదురౌతున్నందున తాము పనిచేయలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారని ముఖ్యమంత్రి...
Telangana has to compete with the world: Revanth

ఢిల్లీ వెళ్లనున్న రేవంత్ రెడ్డి

హైదరాబాద్: టిపిసిసి ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి వెళ్తారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులతో సమావేశం కానున్నారు. లోక్...

Latest News