Thursday, April 18, 2024
Home Search

ఢిల్లీలో నిరసన ర్యాలీ - search results

If you're not happy with the results, please do another search
Rahul Gandhi went to ED Office

ఇడి ఆఫీస్‌కు బయలుదేరిన రాహుల్

ఢిల్లీ: ఎఐసిసి కార్యాలయం నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇడి ఆఫీస్‌కు బయలుదేరారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇడి ముందు రాహుల్ విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో దేశ...
Minister Sabitha Review On Intermediate Exam

వడ్లు కొనుగోలు చేసే వరకు పోరాటం చేస్తాం: సబిత

రంగారెడ్డి: మోడీ ప్రభుత్వం యాసంగిలో పంట కొనుగోలు చేయమని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించి, తెలంగాణ రైతులకు నట్టేట ముంచుతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. మహేశ్వరం నియోజకవర్గము కందుకూరు మండలంలోని ఆకుల...
Doctor, teacher, ex-police constable: men who led Farmers' agitation

రైతు ఉద్యమ రథసారథులు వీరే…

న్యూఢిల్లీ: ఒక డాక్టరు, ఒక రిటైర్డ్ టీచరు, ఒక మాజీ సైనికోద్యోగి, ఒక మాజీ ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్.. మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనకు మార్గనిర్దేశం, రూపకల్పన చేసిన...
Farmers Concern Timeline Against Three Farm Laws

మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కాలపట్టిక..

  న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించడంతో ఏడాదికాలంగా సాగుతున్న రైతుల ఆందోళనకిక తెరపడుతుందని భావిస్తున్నారు. ఆందోళనాకాలంలో 700మంది రైతులు పలు సంఘటనల్లో మృతి...
Facial Recognition

ఎఎఫ్‌ఆర్‌ఎస్ ఉపయోగిస్తోన్న ఢిల్లీ పోలీస్

  న్యూఢిల్లీ: ఆటోమేటెడ్ ఫేసియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్(ఎఎఫ్‌ఆర్‌ఎస్)ను ఢిల్లీ ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీలో గత డిసెంబర్‌లో ప్రధాని మోడీ ఎన్నికల ర్యాలీ సందర్భంగా ఈ సాఫ్ట్‌వేర్‌ను తొలిసారిగా ఉపయోగించారని తెలుస్తోంది. ఢిల్లీలో ర్యాలీలు నిర్వహించే...
Government ready to resume talks with Farmers: Tomar

ఉద్యమం ఆపండి.. చర్చలకు రండి

రైతులకు వ్యవసాయ మంత్రి విజ్ఞప్తి 8వ నెలలోకి చేరిన నిరసనల ప్రక్రియ 11 దఫాల చర్చలైనా ప్రతిష్టంభనే న్యూఢిల్లీ : ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని, రైతులు తమ ఉద్యమాన్ని ఇకనైనా నిలిపివేయాలని కేంద్ర వ్యవసాయ...
Farmers' protest enters 100th day

రైతు ఉద్యమం @100

వంద రోజులైనా వెనక్కి తగ్గని అన్నదాతలు, బ్లాక్ డేలో భాగంగా ఢిల్లీ సమీపంలోని జాతీయ రహదారి దిగ్బంధం, సాగు చట్టాలను వెనక్కి తీసుకునేదాకా ఉద్యమం సాగిస్తాం, రైతు నేత రాకేశ్ తికాయత్ స్పష్టీకరణ న్యూఢిల్లీ:...
Farmer and Policeman gave each other Roses

పరస్పరం గులాబీ పూలిచ్చుకున్న రైతులు, పోలీసులు..!!

  న్యూఢిల్లీ: ఓవైపు దేశ రాజధానిలో ఉద్రిక్తత నెలకొనగా, యుపి, ఢిల్లీ సరిహద్దులోని చిల్లా వద్ద అరుదైన సంఘటన జరిగింది. పోలీసులూ, రైతులూ ఒకరికొకరు గులాబీ పూలిచ్చుకొని స్నేహాన్ని చాటుకున్నారు. నోయిడా అడిషనల్ డిప్యూటీ...

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: మోడీ

  న్యూఢిల్లీ : 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం భారత ప్రజలందరికీ ప్రధాని మోడీ తన ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు. జై హిందు అంటూ ట్విట్ చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా...

సుప్రీం వృథా చొరవ!

  గణతంత్ర దినం (రిపబ్లిక్ డే) చేరువవుతున్న కొద్దీ ఆ రోజు రైతులు తలపెట్టిన ట్రాక్టర్ నిరసన పట్ల అంతటా ఉత్కంఠ పెరుగుతున్నది. జాతి సమైక్యంగా, ఆనందంగా జరుపుకొని తన ప్రగతిని, బలాన్ని ప్రపంచానికి...
Allow Farm Laws For Year Or Two: Rajnath Singh

కొత్త చట్టాలు రెండేళ్లు అమలు కానివ్వండి

  రైతులకు మేలు చేకూరకపోతే సవరించడానికి సిద్ధం : రాజ్‌నాథ్ చర్చలకు రండి : తోమర్ భూములు కార్పొరేట్లు లాక్కోలేవు : అమిత్ షా లబ్ధి చేకూరకుంటే సవరణలు: రాజ్‌నాథ్‌సింగ్ న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను...

18వ రోజుకు చేరిన రైతుల ఆందోళన

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతుల ఆందోళనలు ఉధృతం అయ్యాయి. రైతుల ఆందోళనలు 18వ రోజుకు చేరుకున్నాయి. ఎముకలు కొరికే చలిలోనూ రహదారులపైనే రైతులు నిరసన...

రైతుపోరుపై సోషల్ మీడియా పాత్ర

భారతీయ రైతులు తమ హక్కుల కోసం ఢిల్లీలో చేస్తున్న శాంతియుత నిరసనలకు సంఘీభావం ప్రకటిస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత రైతులకు అనుకూలంగా మాట్లాడినందుకు ఆయన గురుద్వారాలో సిక్కులతో కలిసి దిగిన...

భారత్ బంద్ ప్రశాంతం

  బిజేపియేతర రాష్ట్రాల్లో సంపూర్ణ బంద్ ఢిల్లీలో బంద్ ప్రభావం పాక్షికం పలు రాష్ట్రాల్లో ప్రతిపక్షాల భారీ ర్యాలీలు అక్కడక్కడా స్వల్ప ఘర్షణలు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం రైతు సంఘాలు తలపెట్టిన...
New Farm laws are dangerous than Coronavirus

కాటేసే చట్టంతో పోలిస్తే కరోనా మాకో లెక్కా

  ఢిల్లీకి తరలివచ్చిన రైతు దండు స్పందన భౌతిక దూరాలు మాయం మాస్క్‌లు లేకుండానే పయనం సోనీపట్ (హర్యానా) : కరోనా వైరస్ కన్నా తమకు కేంద్ర ప్రభుత్వపు నూతన వ్యవసాయ చట్టాలే ప్రమాదకరం అని...

నిరుద్యోగులు మోడీని కర్రలతో కొడతారు

    న్యూఢిల్లీ: రానున్న ఆరు నెలల్లో దేశంలోని యువజనులు ప్రధాని నరేంద్ర మోడీని కర్రలతో చితకబాదుతారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బిజెపి మండిపడింది. దేశాన్ని షహీన్‌బాగ్(సిఎఎకు వ్యతిరేకంగా గడచిన రెండు...
Owaisi, UP CM

ఒవైసీ నోట హనుమాన్ చాలీసా ఖాయం: యోగి

న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలకు మారుపేరుగా మారిన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం ఎఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్...
Bhim

జామా మసీదు వద్ద భీమ్ ఆర్మీ చీఫ్

  న్యూఢిల్లీ: ఒక చేత్తో భారత రాజ్యాంగ ప్రతిని పట్టుకుని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ నెలరోజుల తర్వాత శుక్రవారం ఉదయం ఢిల్లీలోని జామా మసీదు వద్ద ప్రత్యక్షమయ్యారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని...

Latest News