Thursday, April 25, 2024
Home Search

నరేంద్రమోడీ - search results

If you're not happy with the results, please do another search
Bandi Sanjay

రోడ్ల నిర్మాణానికి కేంద్రం రూ. 850 కోట్లు మంజూరు

ఎంపి బండి సంజయ్ ప్రతిపాదనలకు మోడీ సర్కార్ ఆమోదం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో రూ.107 కోట్లు విడుదల ప్రధాని మోడీ, కేంద్రమంత్రి గడ్కరీకి ధన్యవాదాలు తెలిపిన బండి మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర రహదారుల మౌలిక సదుపాయాల నిధి...

వంద రోజులు పూర్తయిన అమలుకాని ఆరు గ్యారంటీలు:బండి సంజయ్

వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అములు చేస్తామని చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజులు గడిచినా ఎందుకు హామీలను అమలు చేయలేదని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్...
Pokhran witness to trinity of India aatmanirbharta

త్రిమూర్తుల సాక్ష్యం పోఖ్రాన్ : ప్రధాని మోడీ

పోఖ్రాన్ : భారత దేశ ఆత్మనిర్భరత, విశ్వాసం, ఆత్మగౌరవం ఈ త్రిమూర్తుల సాక్షం పోఖ్రాన్ అని ప్రధాని నరేంద్రమోడీ అభివర్ణించారు. రాజస్థాన్ లోని జైసల్మేర్ నగరానికి 100 కిమీ దూరంలో పోఖ్రాన్ వద్ద...

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలు సాధ్యం కాదు:బండి సంజయ్

ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు కాంగ్రెస్‌కు ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదని బిజెపి జాతీయ కార్యదర్శి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ అన్నారు. ప్రజాహిత యాత్రలో భాగంగా జగిత్యాల జిల్లా, మల్యాల...
cm revanth reddy public meeting in mahabubnagar

అడిగినవి ఇవ్వకపోతే.. చాకిరేవే..

మా ప్రభుత్వాన్ని టచ్ చేస్తే పండబెట్టి తొక్కి పేగులు తీస్తా మర్యాదపూర్వకంగానే ప్రధాని మోడీని కలిశా.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే వినతిపత్రం ఇచ్చా సహకరించకపోతే మోడీనైనా ఉతికి ఆరేస్తా మా ప్రభుత్వం జోలికి వస్తే...
Road accident in nalgonda

హర్యానా రెవారి వద్ద రోడ్డు ప్రమాదం… ఐదుగురి మృతి

రెవారి(హర్యానా): హర్యానాలోని రెవారి ప్రాంతం సిహ గ్రామం సమీపంలో మహేంద్రగఢ్ రోడ్డు వద్ద సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారని పోలీస్‌లు బుధవారం వెల్లడించారు. హర్యానా రోడ్‌వేస్ బస్సు, కారు ఢీకొనడంతో...

రానున్న కాలంలో వెయ్యి అమృత్ భారత్ రైళ్ల తయారీ : రైల్వే మంత్రి వైష్ణవ్

న్యూఢిల్లీ : రానున్న సంవత్సరాల్లో భారత్ వెయ్యి అమృత్ భారత్ రైళ్లను తయారు చేయగలుగుతుందని , గంటకు 250 కిమీ వేగంతో ఇవి నడుస్తాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం...
Can ply in defence lands

రక్షణ భూముల్లో రయ్…రయ్

రాష్ట్రానికి భూములు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓకే ఎలివేటెడ్ కారిడార్‌లకు లైన్ క్ల్లియర్ 8ఏళ్ల అపరిషృ్కత సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం ప్రధాని, రక్షణ మంత్రికి సిఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు రాష్ట్ర అభివృద్ధి...
PMO invitation to Revanth

రేవంత్‌కు పిఎంఒ ఆహ్వానం

ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనలో పాల్గొనాలని సూచన ప్రధానికి ఆహ్వానం పలకనున్న ముఖ్యమంత్రి 4న తెలంగాణకు మోడీ మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 4,5 తేదీలలో రాష్ట్రంలో పర్యటిస్తున్న...

మధ్యప్రదేశ్‌లో వ్యాన్ బోల్తాపడి 14 మంది మృతి

దిండోరి (ఎంపి) : మధ్యప్రదేశ్ దిండోరి జిల్లాలో గురువారం మధ్యాహ్నం లోయలో వ్యాన్ బోల్తాపడి 14 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మంది గాయపడ్డారు. బద్జార్ ఘాట్ సమీపాన మధ్యాహ్నం 1.30 గంటల...

దేశంలో 13,874కు పెరిగిన చిరుతపులుల సంఖ్య

న్యూఢిల్లీ : దేశంలో చిరుతపులుల సంఖ్య 2018 నుంచి 2022 మధ్యకాలంలో 12,852 నుంచి 13,874 కు పెరిగిందని, కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ గురువారం వెల్లడించింది. గతంతో పోలిస్తే 1.08 శాతం చిరుతపులుల...
Indira Gandhi will be insulted if six guarantees are not implemented

‘ఆరు గ్యారెంటీలను అమలు చేయకపోతే ఇందిరా గాంధీని అవమానించినట్టే’

కరీంనగర్: బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్ కుమార్ మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాహిత యాత్రకు అడగడుగునా అడ్డంకులు సృష్టిస్తు అరాచకాలు సృష్టించేందుకు యత్నిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్...
BJP Slams Rahul Gandhi comments on Aishwarya Rai Bachchan

ఐశ్వర్యరాయ్‌పై రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు..

న్యూఢిల్లీ : బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్‌ను ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఐశ్వర్యపై కించపరిచే వ్యాఖ్యలు చేసి రాహుల్ మరింత దిగజారి పోయారని ఆరోపించింది....

వారంలో రెండు పథకాలు

మన తెలంగాణ / మహబూబ్ నగ్ బ్యూరో / కోస్గి / నారాయణపేట : వారం రోజుల్లో మరో ఎన్నికల్లో వాగ్ధానం చేసినట్లుగా మరో రెండు కొత్త పథకాలు అమల్లోకి తీసురాబోతున్నట్లు సిఎం...

కేంద్రం గ్రాంట్ల కోసం ఎదురు చూపులు

మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన గ్రాంట్లు, బకాయిలను వసూలు చేసుకునేందుకు రాష్ట్ర ప్ర భుత్వం నిర్ధిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ‘ఎలాగై నా సరే’...
BJP's victory march from today

నేటి నుంచి బిజెపి విజయ సంకల్ప యాత్ర

చార్మినార్ భాగ్యలక్ష్మిదేవాలయం వద్ద వాహనాలకు ప్రత్యేక పూజ కేంద్రంలో మూడోసారి బిజెపి అధికారం చేపడుతుంది:  కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మన తెలంగాణ/ హైదరాబాద్:  రాష్ట్రంలో నేటి నుంచి విజయ సంకల్ప యాత్ర చేపడుతున్నట్లు ఈ యాత్ర...

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేది లేదు : గులాం నబీ అజాద్

జమ్ము : రానున్న లోక్‌సభ ఎన్నికలకు తాను పోటీ చేయబోనని, అయితే కొత్తగా తాము ఏర్పాటు చేసిన డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ అజాద్ పార్టీ (డిపిఎపి) నుంచి పోటీ చేసే అభ్యర్థుల తరఫున ప్రచారం...

రేషన్ షాపుల్లో మోడీ పోస్టర్లు..ఆ ఆదేశాలు సరికాదు : కేరళ సిఎం

తిరువనంతపురం : రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల్లో ప్రధాని నరేంద్రమోడీ పోస్టర్లు, బ్యానర్లు పెట్టాలన్న కేంద్రం ఆదేశాలు సరికాదని, దాన్ని అమలు చేయడం కష్టమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. రాష్ట్ర...

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 370కు మించి స్థానాలు : ప్రధాని మోడీ

ఝబువా (ఎంపి):రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370 కు మించి స్థానాలను గెలుచుకుంటుందని ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం దృఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పార్లమెంట్ లోని విపక్ష నేతలు కూడా అధికార పార్టీకి...
Bharat Ratna given for political benefits: Shiv Sena MP Sanjay Raut

భారతరత్న అవార్డుల ప్రకటనపై శివసేన ఎంపి సంచలన వ్యాఖ్యలు

2024 సంవత్సరానికి గానూ భారతరత్న అవార్డుల ప్రకటనపై శివసేన(యుబిటి) ఎంపి సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రయోజనాలను పొందేందుకే కేంద్రం భారతరత్నఅవార్డులను ప్రకటించిందన్నారు. ఆదివారం ఉదయం సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ.....

Latest News