Home Search
పత్తి విత్తనాలు - search results
If you're not happy with the results, please do another search
వరినాటు, పత్తి తీసే యంత్రాలు తీసుకరావాలి: కెటిఆర్
రాజన్నసిరిసిల్ల: ఎర్రని ఎండల్లో కూడా చెరువులు నిండాయంటే దేశం మొత్తం నివ్వెరపోయి చూస్తుందని మంత్రి కెటిఆర్ కొనియాడారు. రాజన్నసిరిసిల్ల జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన...
నకిలీ పత్తి విత్తనాల ముఠా అరెస్టు
పోలీసుల అదుపులో నలుగురు నిందితులు
2.8టన్నుల నకిలీ విత్తనాలు, ప్యాకెట్లు స్వాధీనం
స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ.50లక్షలు
వివరాలు వెల్లడించిన సిపి మహేష్ భగవత్
మనతెలంగాణ, హైదరాబాద్ : నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠాను ఎల్బి...
పత్తికి పంటల బీమా పరేషాన్!
‘గులాబీ రంగు పురుగు’ సోకితే పరిహారం ఉండదు
వాతావరణ ప్రభావంతో నష్టం వస్తేనే వర్తింపు
రెసిస్టెన్స్ కోల్పోయిన బిటి 2 రకం.. దేశీయ పత్తిపై పరిశోధనలు అంతంతే
పంటల బీమాలో మార్పులు చేయాలని రాష్ట్రం పలుమార్లు కోరినా...
విత్తనాలు సిద్ధం!
సన్నాలకు పెరిగిన డిమాండ్
ప్రైవేట్లో అధికంగా కొనుగోలు చేస్తున్న రైతులు
టిఎస్ఎస్డిసి, హాకా, ఎన్ఎస్సిలతో వరి, కందులు, సోయాబీన్ విత్తనాలు
గ్రీన్ మెన్యుర్తో కలిపి 4.55 లక్షల క్వింటాళ్లు ప్లాన్... అందుబాటులో 61,854 క్వింటాళ్లు
ఇప్పటి వరకు 31,682...
1.25 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లు
56 లక్షల ఎకరాల్లో సాగవుతుందని అంచనా
ఇతర రాష్ట్రాలకు కోటి ప్యాకెట్లు సరఫరా
హెచ్టి పత్తి విత్తనాలపై అన్ని జిల్లాల కలెక్టర్లకు వ్యవసాయ కార్యదర్శి లేఖ
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న ఖరీఫ్ సీజన్కు 1.25 కోట్ల...
హెచ్టి పత్తి విత్తనాలపై అప్రమత్తం
మన తెలంగాణ/హైదరాబాద్: ఖరీఫ్ సీజన్కు ఇంకా మూడు రోజుల సమయముంది. అప్పుడే మార్కెట్లో బిజి3 (హెచ్టి) పత్తి విత్తనాల దందా మొదలైంది. అనుమతి లేని అక్రమ బిజి3 విత్తనాల సరఫరా గుట్టుగా సాగుతోంది....
ఖరీఫ్ విత్తన ప్రణాళిక రెడీ
1.26కోట్ల ఎకరాల్లో పంటసాగు
అంచనా 16.50లక్షల క్వింటాళ్ల
వరి విత్తనాలు 121లక్షల ప్యాకెట్ల
పత్తి విత్తనాలు రూ.170కోట్లు
విత్తన రాయితీకి ప్రతిపాదన
ఎన్నికల సంఘం అనుమతి
తర్వాతే ప్రకటన
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో...
పంటకు ప్రమాద ఘంటిక
కనీవినీ ఎరుగని రీతిలో కురిసిన కుండపోత వర్షాలకు వ్యవసాయరంగం చివికి పోయింది. పొలాలపైకి పరుగులెత్తిన వరద నీటిలో రైతు కష్టం కోట్టుకుపోయింది. వివిధ జిల్లాల నుంచి అందుతున్న స మాచారం మేరకు ఇప్పటికే...
కొట్టుకుపోయిన రైతు కష్టం… పది లక్షల ఎకరాల్లో పంట నష్టం
నిలువ నీటిలో కుళ్లుతున్న లేతపైర్లు
క్షేత్ర స్థాయి పరిశీలనకు అధికార బృందాలు
హైదరాబాద్ : కనీ వినీ ఎరుగని రీతిలో కురిసిన కుండపోత వర్షాలకు వ్యవసాయరంగం చివికి పోయింది. పొలాలపైకి పరుగులెత్తిన వరద నీటిలో రైతు...
నిండు కుండలా జలాశయాలు
పలు ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వరద నీరు
అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు
హైదరాబాద్: గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలో పలు జలశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామబాద్, మహబూబ్నగర్ ,తదితర జిల్లాలోని...
వానమ్మ… రావమ్మా
కరుణ చూపని వరుణుడు
అరకొర వానలతో పంటల సాగు
సంగారెడ్డి జిల్లాలో వ్యవసాయం ప్రశ్నార్థంగా మారింది
వర్షం కోసం రైతుల ఎదురు చూపులు
సంగారెడ్డి: నైరుతి రుతుపవనాలు దోబుచులాడుతున్నాయి. రుతుపవనాలు ఎప్పుడెప్పుడు వస్తాయి...
మందకొడిగా ఖరీఫ్!
34శాతం విస్తీర్ణంలోనే విత్తనం
పత్తి మినహా మిగిలిన పంటలు 11లక్షల ఎకరాల్లోపే
హైదరాబాద్: రాష్ట్రంలో ఖరీఫ్ పంటల సీజన్ మందకోడిగా కొనసాగుతోంది. నైరుతి రుతుపవనాల రాకలో జరిగిన జాప్యం పంటల సాగు విస్తీర్ణపు లక్ష్యాలను...
ఖరీఫ్కు కలిసిరాని కాలం
ఉత్తరాదిన అతివృష్టి.. అనావృష్టి
గత ఏడాదికంటే 33శాతం తగ్గిన పంటల సాగు, విస్తీర్ణం వరినాట్లలో 17లక్షల హెక్టార్లు కోత
61లక్షల హెక్టార్ల వద్దే ఆగిన నూనెగింజ పంటలు, పత్తి సాగులో భారీ లోటు
ఉత్తర భారతం...
ఊపందుకున్న వ్యవసాయ పనులు
హైదరాబాద్: అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.మరో వైపు నైరుతి రుతుపవనాల్లోనూ కదలిక వచ్చింది. నేల పదునెక్కతుండటంతో వానాకాలపు వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే వేసవి దుక్కులు దున్ని పెట్టుకుని పొలాలను...
వర్షం కోసం అన్నదాతల ఎదురుచూపు
కారేపల్లి : కారేపల్లి మండలంలో పది రోజుల క్రితం వర్షం పడడంతో అన్నదాతల్లో ఆశలు చిగురించి, విత్తనాలు నాటారు. తీరా ఎనిమిది రోజులు గడిచినా వర్షం జడ లేకపోవడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు....
మేఘాల దోబూచులాట
కాసిపేట: తొలకరి జల్లులతో పులకిరించి పంటలు వేసిన రైతులు వర్షం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తూన్నారు. జూన్ చివరి వారంలో మూడు రోజుల పాటు కురిసిన వర్షాలకు రైతులు పొలంలో...
అడవి పంది దాడిలో బాలికకు తీవ్ర గాయాలు
గుడిహత్నూర్ః మండలంలోని డోండర్ గావ్ గ్రామ శివారులో గురువారం సాయంత్రం స్వప్న అనే బాలిక పై అడవి పంది దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. ప్రత్యేకక్ష సాక్షుల కథనం ప్రకారం .. బాలిక...
అడవి పంది దాడిలో బాలికకు గాయాలు
గుడిహత్నూర్: మండలంలోని డోండర్ గావ్ గ్రామ శివారులో గురువారం సాయంత్రం స్వప్న అనే బాలిక పై అడవి పంది దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. ప్రత్యేక్ష సాక్షుల కథనం ప్రకారం .. బాలిక...
నెత్తురు చిందిన నేల..
ఆసిఫాబాద్: భూ తగాదాలతో ఆసిఫాబాద్ జిల్లా భగ్గుమంది. ఈ తగాదాలలో ఒక వర్గానికి చెందిన సుమారు 15 మంది మరో వర్గంపై కత్తులు, వేటకొడవళ్లు, కర్రకలతో దాడి చేయగా ఒక మహిళతోపాటు ఇద్దరు...
ఆరుద్ర వస్తున్నా.. జాడలేని నైరుతి
మన ప్రకృతి విపత్తుల నుంచి పం టలను కాపాడుకునేందుకు యాసంగి సీజన్ను కొంత ముం దుకు జరపాలని చూసిన రాష్ట్ర ప్రభుత్వం ఆశలు నెరవేరలే దు. వ్యవసాయరంగానికి ఈసారి నైరుతి రుతుపవనాలు ఆ...