Thursday, April 25, 2024
Home Search

ప్రదేశాలు - search results

If you're not happy with the results, please do another search

కేసులను పారదర్శకంగా చేపట్టాలి

ఆత్మకూర్ : నమోదు అయ్యే ప్రతి కేసులో పారదర్శకంగా విచారణ చేపట్టి పకబ్బందీగా ఇంటరాగేషన్ రిపోర్ట్ తయారు చేసి కోర్టులో చార్జీ వేయడం ద్వారా నిందితులకు పడే శిక్షల శాతం మరింత పెంచేందుకు...
Sunita Williams on Chandrayaan-3 Moon landing

ఇదొక గొప్ప అడుగు… ఆసక్తిగా ఎదురు చూస్తున్నా: సునీతా విలియమ్స్

నూయార్క్ : చంద్రయాన్ 3 మిషన్ కీలక దశకు చేరుకున్న వేళ... దేశ విదేశాల్లో ఈ ఘట్టంపై ఉత్కంఠ నెలకొంది. తాను కూడా ఈ ఈవెంట్ కోసం ఎంతోఉత్సాహంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని,...

ఐటి కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలపై జిహెచ్‌ఎంసి, పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి

మన తెలంగాణ/సిటీబ్యూరో: నగరంలోప్రధాన ఐటి కా రిడారైనా హైటెక్ సిటీ ప్రాంతంలో నెలకొన్న ట్రాఫిక్ ఇ బ్బందులపై జిహెచ్‌ఎంసితో పాటు పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. చినుకుపడితే చాలు ఈప్రాంతంలోగంటల తరబడి ట్రాఫిక్...
A digital platform to attract foreign tourists

విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి డిజిటల్ ప్లాట్ ఫారం

సింగపూర్‌కు చెందిన ప్రమోషనల్ డిజిటల్ సంస్థ యూనిక్యూ ప్రతినిధులతో సమావేశం సిఎం కెసిఆర్ పర్యాటకాభివృద్ది పెద్ద పీట: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్:  రాష్ట్రంలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, ప్రపంచ స్థాయిలో గుర్తించబడిన టూరిజం...

ఐఐటి ముంబైలో వెజ్ నాన్‌వెజ్ రగడ

ముంబై : స్థానిక ప్రఖ్యాత విద్యాసంస్థ ఇండియన్ ఇనిస్టూట్ ఆఫ్ టెక్నాలజీ బొంబాయి(ఐఐటిబి)లో ఆహార వివక్ష ప్రదర్శితం కావడం వివాదాస్పదం అయింది. వెజ్ నాన్‌వెజ్ వివాదం పోస్టర్ల స్థాయికి చేరింది. గతవారం మాంసాహారం...

రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం… ప్రాణాలు కాపాడుదాం

జగిత్యాల: రోడ్డు ప్రమాదాలను నివారించి విలువైన ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా కోరారు. బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన రోడ్డు భద్రత...

బిహార్‌లో పిడుగులు పడి 18 మంది మృతి

పాట్నా : బీహార్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో పిడుగులు పడి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో రోహ్‌టాస్ జిల్లాలో ఐదుగురు, ఆర్వాల్‌లో నలుగురు, సరస్‌లో ముగ్గురు, జౌరంగాబాద్‌లో...
18 people died in Bihar due to lightning

బీహార్‌లో పిడుగులు పడి 18 మంది మృతి

పాట్నా : బీహార్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో పిడుగులు పడి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో రోహ్‌టాస్ జిల్లాలో ఐదుగురు, ఆర్వాల్‌లో నలుగురు, సరస్‌లో ముగ్గురు, జౌరంగాబాద్‌లో...
TCEI SIWPC Awards Presentation Brochure

టిసిఈఐ ఎస్‌ఐడబ్ల్యుపిసి అవార్డుల ప్రదానం బ్రోచర్

ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ : భారతదేశంలో అతిపెద్ద రీజినల్ ఈవెంట్స్ అసోసియేషన్‌లలో ఒకటైన తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ (టిసిఈఐ) ,ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ వెడ్డింగ్ ప్లానర్స్ కాంగ్రెస్ (టిసిఈఐ...

అసాంఘిక కార్యకలాపాలను అధికారులు అరికట్టాలి

మధిర : మధిర పట్టణంలో గత కొంత కాలంగా గంజాయిని విచ్చలవిడిగా వాడుతూ మత్తులో యువత జోగుతుందని కొందరు స్వార్ధపరులు ఆర్ధికంగా బలపడటానికి మధిర కేంద్రంగా చేసుకొని ఇటువంటి నీచకార్యక్రమాలకు పాల్పడుతున్నారని అటువంటి...

మిషన్ ఇంధ్రదనస్సు 5 పై వర్క్‌షాప్

సుబేదారి: ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంధ్రదనస్సు . 5లో భాగంగా వ్యాధి నిరోధక టీకాలు వేయించుకొని పాక్షికంగా వేయించుకున్న పిల్లలను గుర్తించి టీకాలు వేయించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సాంబశివరావు అన్నారు....

బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలి

ధర్మపురి: వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలని జగిత్యాల జిల్లా ఎస్పీ ఎగ్గిడి భాస్కర్ అన్నారు. ఎస్పీ గురువారం ధర్మపురి పోలీస్ స్టేషన్‌ను అకస్మికంగా...
Goat eye ball stuck in throat

ప్రాణం తీసిన మేక కన్ను

రాయ్‌పూర్: స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటుంగా ఓ వ్యక్తి మేక కన్ను మింగడంతో గొంతులో ఇరుక్కొని అతడు మృతి చెందిన సంఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సూరాజ్‌పూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...

దక్షిణ కొరియాలో మ్యూజికల్ ఫౌంటెన్‌ను సందర్శించిన మంత్రులు

మన తెలంగాణ/హైదరాబాద్ : దక్షిణ కొరియాలోనీ యోసు పట్టణంలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మ్యూజికల్ ఫౌంటెన్ బి ఓ షోను రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డు...
State Ministers visited Musical Fountain in South Korea

దక్షిణ కొరియాలో మ్యూజికల్ ఫౌంటెన్‌ను సందర్శించిన రాష్ట్ర మంత్రులు

మన తెలంగాణ / హైదరాబాద్ : దక్షిణ కొరియా లోనీ యోసు పట్టణంలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మ్యూజికల్ ఫౌంటెన్ బి ఓ షోను రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల...
Foreign tour for tourism development in state: V. Srinivas Goud

రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి తమ విదేశీ పర్యటన

ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ స్టడీ టూర్ లక్ష్యం దక్షిణ కొరియా పర్యటనలో పర్యాటక మంత్రి శ్రీనివాస్ వెల్లడి ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికిన దక్షిణ కొరియాలోని ఇండియన్ అంబాసిడర్ హైదరాబాద్ :...
5 Vande Bharat Express from Bhopal will be flagged-off

భోపాల్ నుండి 5 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని మోడీ

హైదరాబాద్ : ఐదు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భోపాల్ నుండి ప్రారంభం చేయనున్నారు. ఐదు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను భోపాల్ ( రాణి కమలాపతి)...

దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మెదక్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సిఎం కెసిఆర్ దేవాలయాల అభివృద్ధికి పెద్దపీట వేసి ఆలయాలకు నిధులు కేటాయించి పునరుద్ధరణ కార్యక్రమాలను చేపట్టి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలను, పర్యాటక ప్రదేశాలు...

హరితహారం ప్రతిఒక్కరి బాధ్యత

ప్రతివ్యక్తి విధిగా మొక్కలు నాటి సంరక్షించాలి అడవులను పెంచుదాం... ఆరోగ్యంగా జీవిద్దాం విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కందుకూరు: భవిష్యత్‌లో భావితరాల ప్రజలకు పర్యావరణపరంగా ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ...

కఖోవ్కా డ్యాం వరదలో మందుపాతరలు

కీవ్ : దక్షిణ ఖేర్సన్ వద్ద కఖోవ్కా డ్యాం వరద ముంపు ప్రదేశాలు ప్రమాదకరంగా మారాయి. ఇక్కడ ఉక్రెయిన్, రష్యాదళాలు అమర్చిన యాంటీ ట్యాంక్ మైన్లు ( మందుపాతరలు) కొట్టుకుని పోవడంతో అవి...

Latest News