Home Search
ప్రభుత్వ రంగ - search results
If you're not happy with the results, please do another search
ప్రభుత్వరంగ సంస్థల దీనస్థితి
జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, పివి నరసింహారావు తమ పరిపాలనలో దేశంలో వందల సంఖ్యలో ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొల్పి, జాతి అభివృద్ధిలో తమ వంతు కృషి...
ప్రభుత్వరంగ బ్యాంకుల లాభాలు!
ప్రభుత్వరంగ బ్యాంకులు లాభాల బాట పడుతున్నాయని మన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మురిసిపోతూ చెబుతున్నారు. ముఖ్యంగా 2017-18లో రూ. 6,547 కోట్ల నికర నష్టం వచ్చిన దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు...
మోడీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది: ఖర్గే
హైదరాబాద్: ఇప్పుడు ఐదో సారి తాను పోటీలో ఉన్నానని కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి మల్లికార్జున ఖర్గే తెలిపారు. ప్రచారం నిమిత్తం మల్లికార్జున ఖర్గే తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. చాలా మంది సీనియర్లు...
ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఉద్యోగుల కొరత
నెలవారీ రిక్రూట్మెంట్ ప్లాన్తో రండి
నేడు బ్యాంక్ ఉన్నతాధికారులతో కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ సమావేశం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు భారీగా సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నాయి. దీని వల్ల బ్యాంకుల పనితీరుపైనా ప్రభావం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర...
అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం
కొత్తగూడెం భద్రాద్రి: భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీరామ నవమి సందర్భంగా అభిజిత్ లగ్నంలో మిథిలా మైదానంలో సీతారాముల కల్యాణం జరిగింది. మధాహ్నం 12.30 వరకు స్వామవారి కల్యాణ...
ఇసికి ఎపి ప్రభుత్వంపై ఫిర్యాదు
టిడిపి, జనసేన, బిజెపి కూటమి నేతలు కనకమేడల రవీంద్రకుమార్, నాదెండ్ల మనోహర్, అరుణ్ సింగ్, జీవీఎల్ నరసింహారావు నేడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఎపి ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. ఎపి ప్రభుత్వం...
మోడీ ప్రభుత్వం ఉండగా చైనా అంగుళం కూడా ఆక్రమించబోదు: అమిత్ షా
గౌహతి: నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉండగా చైనా అంగుళం ప్రదేశమైన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లో ఆక్రమించబోదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఆయన అస్సాంలోని లఖీంపూర్ ర్యాలీలో ప్రసంగిస్తూ...
పదేళ్లలో అన్ని రంగాల్లో విధ్వంసం: చిదంబరం
ఢిల్లీ: మోడీ హయాంలో గత పదేళ్లుగా ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలదేని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ అగ్రనేత పి చిదంబరం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన సందర్బంగా...
మూడేళ్లలో 15 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడు
రమావత్ మధుసూదన్ అనే యువకుడు మూడు సంవత్సరాల వ్యవధిలో 15 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. మధుసూదన్ స్వస్ధలం సూర్యపేట జిల్లా నేరేడు చర్ల .సోమవారం వెలువడిన ఐబిపిఎస్ ఫలితాల్లో పివో కేడర్ లో...
సాగునీటి రంగం సర్వనాశనం
మనతెలంగాణ/హైదరాబాద్ : కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం తప్ప మిగతా నేతలందరూ కాంగ్రెస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని, తమ పాలన చూసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తున్నారని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం...
ఆ తోరణాన్ని ముట్టుకుంటే వరంగల్ అగ్నిగుండం అవుతుంది: హరీశ్ రావు
వరంగల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై గతంలో ఎంఎల్ఎ కడియం శ్రీహరి ఎన్నో విమర్శలు చేశారని బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీశ్ రావు తెలిపారు. వరంగల్ లోక్సభ నియోజకవర్గ బిఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో హరీశ్ రావు ప్రసంగించారు....
ఇరిగేషన్ రంగాన్ని కెసిఆర్ నాశనం చేశారు: ఉత్తమ్
హైదరాబాద్: బిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు పంట బీమా ఎందుకు కల్పించలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగారు. దేశంలో పంట బీమా కల్పించని ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్సేనని ధ్వజమెత్తారు. వరదలు, కరవుతో పంటలు...
13న చేవెళ్లలో కెసిఆర్ బహిరంగసభ
మనతెలంగాణ/హైదరాబాద్ : అధికారం, ఆస్తుల కోసమే ఎంపి రంజిత్ రెడ్డి బిఆర్ఎస్ను విడిచి ద్రోహం చేశారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. కవితపైన కేంద్ర ప్రభుత్వ సంస్థలు సోదాల పేరుతో...
రంగంలోకి ఎసిబి!
ప్రణీత్, ఆయన బృందం కూడబెట్టిన
ఆస్తులు, ఆర్థిక పరిస్థితులపై ఆరా
తాజాగా తెరపైకి ఓ ఎంఎల్సి పాత్ర
ఇజ్రాయెల్ నుంచి పరికరాల
దిగుమతికి సాయం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ...
పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుపై చర్చకు సిద్ధమా..!
బిఆర్ఎస్ నేత హరీశ్రావుకు
మంత్రి జూపల్లి సవాల్
ఎక్కడికి రమ్మంటే అక్కడికి
వస్తా ఎవరి ఫోన్లో ట్యాప్
చేయాలని చూశారు తప్ప
ప్రజలకు చేసిందేమీ లేదు
మనతెలంగాణ/హైదరాబాద్: బిఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావుకు...
మోడీ ప్రభుత్వ నిరంకుశ ధోరణలకు వ్యతిరేకంగా మార్చి 23న నిరసన
నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయండి : వామపక్ష పార్టీల పిలుపు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వామపక్ష పార్టీల సమావేశం మార్చి 22న సిపిఎం రాష్ట్ర కార్యాలయం ఎంబి భవన్లో సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర...
రజాకార్ నిర్మాతకు బెదిరింపు కాల్.. తీవ్రంగా స్పందించిన కేంద్రం
రజాకార్ సినిమా నిర్మాత గూడూరు నారాయణ రెడ్డికి బెదిరింపు కాల్ వచ్చింది. బెదిరింపు కాల్స్ వస్తున్నాయని నారాయణ రెడ్డి కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం నారాయనరెడ్డికి...
బిసి కులాల లెక్కలు సేకరించి అన్ని రంగాల్లో న్యాయం చేస్తాం
బిసి కులాలన్నింటికీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం
బిసి సంఘాల ఆత్మీయ అభినందన సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన నిర్వహించి బిసిల జనాభా లెక్కలు...
జెకె గ్రూపులపై మోడీ ప్రభుత్వం వేటు
న్యూఢిల్లీ: నిర్బంధంలో ఉన్న ఉగ్ర నిందితుడు యాసిక్ మాలిక్ సారథ్యంలోని జమ్మూ కశ్మీరు లిబరేషన్ ఫ్రంట్(జెకెఎల్ఎఫ్), జమ్మూ కశ్మీరు పీపుల్స్ ఫ్రీడం లీగ్, జమ్మూ కశ్మీరు పీపుల్స్ లీగ్కు చెందిన నాలుగు గ్రూపులను...
ముస్లింలకు ప్రభుత్వం ఇఫ్తార్ విందు
ముఖ్య అతిథిగా హాజరైన సిఎం రేవంత్
ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ల అమలు బాధ్యత మాది అని వ్యాఖ్య
మన తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం క్రిస్టియన్, ముస్లిం మైనారిటీల అభివృద్ధికి...