Home Search
బస్తీ దవాఖానాలు - search results
If you're not happy with the results, please do another search
రూ.13,545 కోట్ల విలువైన ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి
మనతెలంగాణ/ హైదరాబాద్ : నాకు బిఆర్ఎస్ నేతల సర్టిఫికేట్ అవసరం లేదు అని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు....
ఆనాడు మన యాస, భాషలపై చిన్నచూపు: హరీష్ రావు
సిద్దిపేట: 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారి రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య,ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి...
వృద్ధులకు ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం
వనపర్తి ప్రతినిధి : ఓటు వేసేందుకు వయోవృద్ధులకు అన్ని విధాల సౌకర్యాలు క ల్పించడానికి కట్టుబడి ఉన్నామని వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. శుక్రవారం ఐడిఓసి సమావేశ మందిరంలో...
దేశంలోనే ఆశావర్కర్లకు ఎక్కవ వేతనం ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ: హరీశ్రావు
కొండాపూర్: దేశంలోనే అత్యధికంగా వేతనం తీసుకుంటున్న ఆశా వర్కర్లు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారని ఆరోగ్య శాఖమంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం మాదాపూర్ శిల్పకళా వేదికలో కొత్తగా ఎంపికైన 1560 మంది...
విద్యా, వైద్యానికి ప్రత్యేక నిధులు
రంగారెడ్డి :విద్యా, వైద్యరంగానికి గతంలో ఎన్నడు లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని మంత్రి సబితారెడ్డి పెర్కొన్నారు. మంగళవారం జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య...
అభివృద్ధిని పనులపై ప్రజలకు అవగాహన కల్పించాలి
తుర్కయంజాల్: నగరానికి కూతవేటు దూరంలో ఉన్న గ్రామాలను అనాడు అభివృద్ధి చేపట్టాలనే ఉద్ధేశంతో నియోజకవర్గంలో 4 మున్సిపాలిటీలను ఏర్పాటు చేసినట్లు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది...
మహిళల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట
గద్వాల : మహిళల ఆరోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందని , ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కార్యక్రమాలు చేపట్టారని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. బుధవారం కేఎస్...
వైద్యం, ఆరోగ్యంలో అగ్రగామిగా తెలంగాణ
పేదలకు అందుబాటులో వైద్య సేవలు: ఎమ్మెల్యే నరేందర్రెడ్డి
కొడంగల్: పోరాడి సాధించుకున్న తెలంగాణలో నేడు వైద్య, ఆరోగ్య రంగం దేశంలోనే అగ్రగామిగా నిలించిందని ఎమ్మెల్యే నరేందర్రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని రాఘవేంద్ర ఫంక్షన్...
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అధునాతన పరికరాలు
బాన్సువాడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వాస్పత్రులను విస్తరించి, ఆధునీకరణ చేసి అధునాతన పరికరాలు అందుబాటులోకి తెచ్చి పేదలకు వైద్య సహాయం అందజేస్తుందని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని మీనా...
వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు
జడ్చర్ల : తెలంగాణలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల, బస్తీ దవాఖానాలు, టి డయాగ్నొస్టిక్ సెంటర్లు , ఆసుపత్రిల అప్ గ్రేడిషన్తో రాష్ట్రంలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని...
మహిళల భద్రత, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం : ఎంఎల్ఎ బిగాల
నిజామాబాద్ అర్బన్: రాష్ట్రంలో మహిళల సాధికారతకు సిఎం కెసిఆర్ అనేక పథకాలు తీసుకొచ్చి మహిళలు అభివృద్ధి చెందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని నిజామాబాద్ అర్బన్ ఎంఎల్ఎ బిగాల గణేష్ గుప్తా అన్నారు. తెలంగాణ...
వైద్యరంగంలో దేశానికే హైదరాబాద్ ఆదర్శం
సిటీ బ్యూరో: తెలంగాణ సర్కార్ కృషి తో హైదరాబాద్ మహానగరం వైద్యరంగంలో దేశానికే ఆదర్శంగా మారింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అవిశ్రాంత కృషి ఫలితంగా నిరుపేదలకుసైతం పైసా ఖ ర్చు లేకుండానే అత్యంత మెరుగైన...
స్వరాష్ట్రంలో వైద్యారోగ్య విప్లవం
9 ఏళ్లలోనే దేశానికే ఆదర్శంగా వైద్యారోగ్య రంగం
తొమ్మిదేండ్లలోనే 21 కొత్త మెడికల్ కాలేజీలతో కొత్త చరిత్ర
వరంగల్ హెల్త్ సిటీ, నగరం నలువైపులా టిమ్స్ ఆసుపత్రులు
హైదరాబాద్ : తొమ్మిదేండ్లుగా ముఖ్యమంత్రి కెసిఆర్...
నేడు వైద్యారోగ్య దినోత్సవం
మెదక్ కలెక్టర్ రాజర్షి షా
మెదక్: రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లాలోని రెండు నియోజకవర్గాలలో వైద్యారోగ్య దినోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం తెలిపారు. మెదక్...
నిన్నటి ఉద్యమ తెలంగాణ.. నేడు ఉజ్వల తెలంగాణ
నిన్నటి ఉద్యమ తెలంగాణ.. నేడు ఉజ్వల తెలంగాణగా ఆవిర్భవించిందని ము ఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. నుంచి తెలంగాణ దోపిడీకి గురైం దని, ఇప్పుడు దేశంలోనే బలీయమైన శక్తిగా తెలంగాణ ఎదిగిందని చెప్పారు. తెలంగాణ...
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ‘తెలంగాణ మోడల్’కు మన్ననలు
అన్ని రంగాలలో మేడ్చల్ జిల్లా అభివృద్ధ్ది
మంత్రి చామకూర మల్లారెడ్డి
మేడ్చల్ జిల్లాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు
మేడ్చల్ జిల్లా: తెలంగాణ మోడల్ నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో...
చౌటుప్పల్ లో వంద పడకల ఆసుపత్రికి భూమిపూజ..
హైదరాబాద్: చౌటుప్పల్ లో వంద పడకల ఆసుపత్రికి భూమిపూజ చేసిన మంత్రులు హరీశ్ రావు, జగదీష్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. చౌటుప్పల్ లో వంద పడకల ఆసుపత్రికి...
7 రోజులు.. 56 గంటలు
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు ముగిశాయి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రసంగం అనంతరం సభను స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి శాసనసభను నిరవధికంగా వాయిదా వేయగా, ఆర్ధికమంత్రి హరీష్రావు ప్రసంగం అనంతరం...
ముగిసిన శాసనసభ సమావేశాలు
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాలు ముగిశాయి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రసంగం అనంతరం సభను స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి సభను నిరవధికంగా వాయిదా వేశారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు మొత్తం 56 గంటల...
మోడి ఆడిస్తున్నారు..గవర్నర్లు రాజకీయం చేయిస్తున్నారు : కేజ్రీవాల్
ఖమ్మం : కేంద్రంలోని మోడి ప్రభుత్వం నియమించిన గవర్నర్లు విపక్ష పాలిత రాష్ట్రాల్లో రాజకీయం చేస్తున్నారని, విపక్ష సిఎంలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు....