Saturday, April 20, 2024
Home Search

భక్తులు - search results

If you're not happy with the results, please do another search
Devotees flock to Sabarimala Ayyappa Temple

శబరిమల అయ్యప్ప దేవాలయానికి పోటెత్తిన భక్తులు

మొదటిరోజే భారీగా రాక కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన కేరళ పోలీసులు మనతెలంగాణ/హైదరాబాద్:  కేరళలో ప్రసిద్ధి చెందిన శబరిమల అయ్యప్ప దేవాలయానికి భక్తులు పోటెత్తారు. ఇరుముడితో శబరిమల ఎక్కి అయ్యప్ప భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. దేశంలోని వివిధ...
VIP visits to Tirumala on 21st and 22nd are cancelled

26 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు

అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం 26 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 14 గంటల...
More devotees in Keesara gutta

కార్తీక మాసం… కీసరగుట్టకు పోటెత్తిన భక్తులు

మేడ్చల్: కార్తీక మాసం సందర్భంగా కీసరగుట్టకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. 2023 నవంబర్ 14వ తేదీ మంగళవారం కార్తీకమాసం తొలి రోజు కావడంతో కీసరగుట్టలోని శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు...

ఎవరు దేశభక్తులు, ఎవరు ద్రోహులు?

ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో వున్న ప్రభుత్వం ‘వికాస్’ అనే మాట తరచూ మాట్లాడుతూ వుంది. అది అణగారిన వర్గాల రక్త మాంసాల్ని, మైనారిటీల అస్థి పంజరాల్ని కార్పొరేట్ శక్తులకు నైవేద్యం పెడుతూ దేశాన్ని...
7 Killed in Road Accident in Tamil Nadu

బస్సును ఢీకొట్టిన టాటా సుమో… ఏడుగురు భక్తులు దుర్మరణం

తిరువన్నామలై: తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. 14 మంది గాయపడ్డారు. సోమవారం రాత్రి ఓ ప్రభుత్వ బస్సును టాటా సుమో ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. టాటా సుమో...
2 Lakh Devotees visited Ganesha in Khairatabad

ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్న 2 లక్షల మంది భక్తులు

మనతెలంగాణ/హైదరాబాద్:  ఖైరతాబాద్ గణేషుడిని మొత్తం 2 లక్షల మంది భక్తులు ఇప్పటివరకు దర్శించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఖైరతాబాద్ వినాయకుడికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ భారీ గణేషుడిని చూసేందుకు...
Garuda seva brahmotsavam 2023

తిరుమలలో గరుడ వాహన సేవ ప్రారంభం….. తండోపతండాలుగా భక్తులు

తిరుపతి: తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. శుక్రవారం ఉదయం పది గంటల వరకు మోహినీ అవతారం ఉంటుంది. ఇవాళ రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభమవుతోంది. గరుడ వాహనాన్ని...

యాదాద్రికి పోటెత్తిన భక్తులు

యాదాద్రి: తెలంగాణ ప్రసిద్ధి క్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం కావడంతో ఆదివారం స్వామి వారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. కుటుంబ సభ్యులు, పిల్లాపాపలతో కలిసి అధిక సంఖ్యలో...
More Devotees in Bhadrakali temple

భద్రకాళి అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు

వరంగల్: భద్రకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ శుక్రవారం కావడంతో మహిళలు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారి దర్శనానికి భారీగా భక్తులు బారులు తీరారు. రాజరాజేశ్వరి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు....

రాజీవ్ గాంధీ నిజమైన దేశ భక్తులు: ఖర్గే

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని, కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీ నిజమైన దేశభక్తులు, భారత్ ముద్దుబిడ్డ అని కాంగ్రెస్ పార్టీ ప్రశంసించింది. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే...

యాదాద్రి నిత్యపూజలో భక్తులు

యాదాద్రి భువనగిరి:శ్రావణమాసం ప్రారంభం కావడంతో శ్రీలక్ష్మీనరసింహుని దర్శనానాకి తరలి వచ్చిన భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకుని ఆలయ నిత్యపూజలలో భక్తులు పాల్గొన్నారు. గురువారం శ్రావణ మాసం మొదిటి రోజున తెల్లవారు జామున ఆలయం...

అలిపిరి కాలినడక మార్గంలో మరో 5 చిరుతలు.. భయాందోళనలో భక్తులు..

చిత్తూరు: తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో మరో 5 చిరుతలు సంచరిస్తున్నట్లు గుర్తించామని టిటిడి ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. తిరుమల ఏడో మైలు, నామాలగని, లక్ష్మీనరసింహాస్వామి ఆలయం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ట్రాప్...
Today Tirumala Temple Information

తిరుమలకు భారీగా భక్తులు.. దర్శనానికి 24 గంటల సమయం

అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సెలవురోజు కావడంతో తిరుమలకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. శ్రీవారి దర్శనం కోసం అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో...

లక్ష్మీనృసింహుడి దర్శనానికి పెరిగిన భక్తులు

యాదాద్రి భువనగిరి:యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దర్శనార్ధం తరలివచ్చే భక్తుల రద్దీ పెరిగింది. కొద్దిరోజులుగా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నప్పటికీ శనివారం వివిధ ప్రాంతాలతో కుటుంబ సభ్యులు, పిల్లాపాలతో వ...

లక్ష్మీనరసింహుని నిత్యపూజలో భక్తులు

యాదాద్రి భువనగిరి:శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దర్శించుకున్న భక్తులు శ్రీవారి ఆలయంలో జరిగిన నిత్యపూజలలో పాల్గొన్నా రు. గురువారం తెల్లవారుజామున సుప్రభాత సేవతో ఆలయాన్ని తెరిచిన అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, అభిషేకం, అర్చన, సుదర్శన...

యాదాద్రి నిత్యపూజలో భక్తులు

యాదాద్రి భువనగిరి:యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దర్శించుకున్న భక్తులు ఆలయంలో జరిగిన నిత్యపూజలలో పాల్గొన్నారు. బుధవారం తెల్లవారుజామున సుప్రభాత సేవతో ఆలయాన్ని తెరిచిన అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, అభిషేకం, అర్చన, సుదర్శన నారసింహ...

యాదాద్రీశుడి దర్శనానికి పెరిగిన భక్తులు

యాదాద్రి భువనగిరి:ప్రసిద్ధి క్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసి ంహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. కొద్దిరోజులుగా స్వామి వారి దర్శనార్ధం భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నప్పటికీ విద్యాసంస్థలకు వరుస సెలవులు రావడంతో రెండు రోజులుగా...
Who are the patriots? Who are the traitors?

ఎవరు దేశభక్తులు? ఎవరు ద్రోహులు?

ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో వున్న ప్రభుత్వం ‘వికాస్’ అనే మాట తరచూ మాట్లాడుతూ వుంది. అది అణగారిన వర్గాల రక్త మాంసాల్ని, మైనారిటీల అస్థిపంజరాల్ని కార్పొరేట్ శక్తులకు నైవేద్యం పెడుతూ దేశాన్ని ప్రగతి...

లక్ష్మీనరసింహుని దర్శనంలో భక్తులు

యాదాద్రి భువనగిరి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న భక్తజనులు శ్రీవారి ఆలయంలో జరుగు నిత్యపూజలలో పాల్గొని తమ మోక్కుబడులను చెల్లించుకున్నారు. శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఆలయం తెరిచిన ఆర్చకులు సుప్రభాత సేవతో...
Delhi GT Karnal Road

రోడ్డు ప్రమాదంలో నలుగురు శివభక్తులు మృతి

న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో నలుగురు శివ మాల వేసుకున్న భక్తులు మృతి చెందిన సంఘటన ఢిల్లీలోని జిటి కర్నాల్ రోడ్డులోని సిరాస్‌పూర్‌లో జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు....

Latest News