Home Search
భారత్ బంద్ - search results
If you're not happy with the results, please do another search
హైవేల దిగ్బంధనం
ఉత్తరాది రాష్ట్రాల్లో భారత్ బంద్ సక్సెస్
రైతుల ఆందోళనతో స్తంభించిన జన జీవనం
భారత్ బంద్తో పలు రాష్ట్రాల్లో
స్తంభించిన జనజీవనం
హైవేలను దిగ్బంధించిన రైతు సంఘాలు
గంటలపాటు నిలిచిపోయిన వాహనాలు
ఉత్తరాది రాష్ట్రాల్లో రైల్వే ట్రాక్లపై బైఠాయింపు
పలు రైళ్ల...
గుర్రపు బగ్గీపై అసెంబ్లీకి.. తెలంగాణ కాంగ్రెస్ నేతల అరెస్ట్…
మన తెలంగాణ/హైదరాబాద్: భారత్ బంద్ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు సోమవారం గుర్రపు బగ్గీపై అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. గుర్రపుబగ్గీపైనే లోనికి వెళ్తామని పట్టుబట్టిన కాంగ్రెస్ ఎంఎల్ఎలను, ఎంఎల్సిని పోలీసులు అనుమతించలేదు. దాంతో...
అమ్మకానికి దేశం
అడ్డుకునేందుకే రైతు ఉద్యమం : ముజఫర్నగర్ కిసాన్ మహా పంచాయత్ ర్యాలీలో రాకేశ్ టికాయత్
యుపి ఉత్తరాఖండ్ ఎన్నికల్లో బిజెపిని ఓడించాలని రైతులకు పిలుపు వ్యవసాయ చట్టాలు మూడింటినీ ఉపసంహరించేవరకు ఉద్యమం...
గ్యాస్ ధర సామాన్యులకు… గుది బండ
మళ్ళీ పెరిగిన గ్యాస్ బండ ధర
నెల రోజుల వ్యవధిలో పెరిగిన రూ.125
రూ.665 నుంచి రూ.846కు చేరిన ధర
నేడు భారత్ బంద్కు పిలుపు
నేడు భారత్ బంద్
ధరలను పెరుగుదలను నిరసిస్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా వర్తక...
రైతాంగం డిమాండ్లపై మరోసారి దీక్ష చేపడ్తానని అన్నాహజారే హెచ్చరిక
పూణె: రైతాంగం డిమాండ్లపై మరోసారి నిరాహారదీక్ష చేపడ్తానని సామాజిక కార్యకర్త అన్నాహజారే హెచ్చరించారు. ఎంఎస్ స్వామినాథన్ సిఫారసులను అమలు చేయడంలో కేంద్రం విఫలమైందని హజారే విమర్శించారు. వ్యవసాయ పంటల ఖర్చులు, ధరలపై ఏర్పాటు...
రైతుల ఆందోళనను తప్పు పడ్తూ కంగన మరో ట్విట్
న్యూఢిల్లీ: రైతుల భారత్ బంద్పై బాలీవుడ్ నటి కంగనారనౌత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యల్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. రైతుల ఆందోళనపై ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీవాసుదేవ్ వీడియోను తన వ్యాఖ్యలకు జత చేశారు. ‘రండి...
హూడా కమిటీ సిఫార్సులే ప్రస్తుత చట్టాల్లో ఉన్నాయి
ప్రభుత్వ వర్గాల వాదన
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాల్లో చేర్చిన చర్యలు గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు భూపిందర్ సింగ్ హూడా నేతృత్వంలోకి కమిటీ సిఫార్సు చేసిన సంస్కరణలేనని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొత్త...
నూతన వ్యవసాయ బిల్లులను వెంటనే రద్దు చేయాలి: మంత్రి సబితారెడ్డి
మనతెలంగాణ/మహేశ్వరం: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులకు న్యాయం జరిగే వరకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండి కేంద్రంపై వత్తిడి తెస్తుందని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి తెలిపారు....
ఆ బిల్లుతో ఆహార కొరత: జగదీష్
హైదరాబాద్: రైతుల ఆగ్రహ జ్వాలాల్లో మోడీ ప్రభుత్వం కొట్టుకపోతుందని మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి ధర్నా నిర్వహించారు. అన్నదాతలు వేలాది ట్రాక్టర్లలో తరలి వచ్చి...
రైతుల న్యాయమైన డిమాండ్లు
దేశంలో అన్నదాతలుగా విశేష గౌరవాన్ని పొందుతున్నట్టు కనిపిస్తున్న రైతులు స్వాతంత్య్రం రావడానికి ముందుగాని, వచ్చిన తర్వాతగాని కష్టనష్టాలు లేకుండా సుఖంగా బతికిన రోజులు ఎన్నడూలేవన్నది కఠోర వాస్తవం. ప్రకృతి వైపరీత్యాలు, దళారుల దోపిడీ,...
పౌరుల అసౌకర్యానికి కేంద్రానిదే బాధ్యత : కాంగ్రెస్
చండీగఢ్: భారత్ బంద్ సందర్భంగా ప్రజలకు కలిగే అసౌకర్యానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్ స్పష్టం చేసింది. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించే ఉద్దేశంతో తెచ్చిన మూడు చట్టాలకు నిరసనగా రైతులు చేపట్టిన...
నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలి
సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్
మనతెలంగాణ/హైదరాబాద్ : రైతులను బానిసలుగా చేసే నూతన వ్యవసాయ చట్టాలను మోదీ ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ...
బంద్ ఆగదు.. వెనక్కి తగ్గం
మళ్లీ అదే ప్రతిష్టంభన
వెనక్కి తగ్గని అన్నదాతలు
9న మరోదఫా చర్చలకు పిలిచిన కేంద్రం
నిర్దిష్ట ప్రతిపాదనలతో వస్తామన్న మంత్రులు
అంగీకరించిన రైతు సంఘాల నేతలు
8న భారత్ బంద్ కొనసాగుతుందని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాల...
నిరసన హక్కుపై ఒకే విధానం ఉండదు
రోడ్ల అడ్డగింపు వంటివి శాంతియుతంగా ఉండాలి
షహీన్బాగ్ నిరసనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: నిరసన తెలిపే హక్కుపై ఒకే రకమైన విధానం ఉండదని, ఒక్కో సందర్భంలో పరిస్థితి ఒక్కో రకంగా ఉంటుందని, అయితే నిరసన...
బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం
ఢాకా : బంగ్లాదేశ్ లో 12 వ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. దాదాపు 17 కోట్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్ లో సార్వత్రిక ఎన్నికలను బహిష్కరిస్తూ బిఎన్పి బంద్కు...
ప్రభుత్వ ఆస్తులు తరిగి..కల్వకుంట్ల ఆస్తులు పెరిగాయి: కిషన్రెడ్డి
మహబూబ్నగర్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులు తరిగాయని కల్వకుంట్ల కుటుంబ ఆస్తులు మాత్రం పెరిగాయని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. బుధవారం పాలమూరు జిల్లా కేంద్రంలోని పార్టీ...
‘నిష్క్రియా’ ఆయోగ్
నేటి నీతి ఆయోగ్ సమావేశాల బహిష్కరణ
ముఖ్యమంత్రి కెసిఆర్ సంచలన ప్రకటన..
బాధాతప్త హృదయంతోనే ఈ నిర్ణయమని వివరణ
నీతి సిఫార్సులకు కేంద్రమే విలువ ఇవ్వడం లేదు భగీరథ, కాకతీయ పథకాలకు
రూ.24వేల కోట్లు ఇవ్వాలని చెబితే.....
ప్రధాని పరోక్షంలో అగ్నిపథ్?
అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దాని మీద నిరసనలు తలెత్తటంతో సమర్ధించేందుకు మిలిటరీ అధికారులను దించింది. ఇది ఒక ప్రమాదకర సాంప్రదాయం. మనది పాకిస్థాన్, ఇతర అనేక దేశాల మాదిరి మిలిటరీ...
మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కాలపట్టిక..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించడంతో ఏడాదికాలంగా సాగుతున్న రైతుల ఆందోళనకిక తెరపడుతుందని భావిస్తున్నారు. ఆందోళనాకాలంలో 700మంది రైతులు పలు సంఘటనల్లో మృతి...
తారాస్థాయికి చేరిన కాంగ్రెస్లో లుకలుకలు
టిపిసిసి చీఫ్ రేవంత్ తీరుపై
ఆవేశంతో ఊగిపోయిన జగ్గారెడ్డి
ఇది కాంగ్రెస్ పార్టీయా?
లేక ప్రైవట్ లిమిటెడ్ కంపెనీయా? అని ఘాటు వ్యాఖ్యలు
గజ్వేల్ సభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆగ్రహాం
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్...