Home Search
మధ్యప్రదేశ్ ఎన్నికలకు - search results
If you're not happy with the results, please do another search
సిపిఐతో పొత్తుతోనే కాంగ్రెస్ గెలుపు
కాంగ్రెస్ ఒంటెద్దు పోకడలతోనే రాజస్తాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లలో ఓటమి
మా పార్టీతో పొత్తు వల్లే తెలంగాణలో కాంగ్రెస్కు విజయం : సిపిఐ నారాయణ
మన తెలంగాణ/హైదరాబాద్ : సిపిఐతో పాటు అందరినీ కలుపుకుని పోవడంతోనే తెలంగాణ...
పరాకాష్ఠకు కాంగ్రెస్ పరాజయాలు
తాజాగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కీలకమైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి చెందడంతో 2024 ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు 28 రాజకీయ పక్షాలు కలిసి ఏర్పాటు చేసుకున్న ఉమ్మడి...
మార్కెట్లు భారీ జంప్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు సరికొత్త రికార్డులతో దూసుకెళ్తున్నాయి. గతవారం నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, జిడిపి గణాంకాలు, క్రూడ్ ఆయిల్ ధరల తగ్గుముఖం వంటి పలు అంశాలు మార్కెట్ లాభాలకు కారమయ్యాయి....
మార్కెట్లు భారీ జంప్
గతవారం 1,375 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
(మార్కెట్ సమీక్ష)
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు సరికొత్త రికార్డులతో దూసుకెళ్తున్నాయి. గతవారం నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, జిడిపి గణాంకాలు, క్రూడ్ ఆయిల్ ధరల తగ్గుముఖం వంటి...
సిఎం కుర్చీ ఎప్పుడూ నా లక్ష్యం కాదు
శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరోసారి శివరాజ్ సింగ్ చౌహాన్ను కొనసాగిస్తారా లేక కొత్త పేరు తెరపైకి వస్తుందా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ ఆయన ఆచితూచి...
‘ఇండియా’ కూటమికి దెబ్బ
తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్లలో వీగిపోడం జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయాల విజయావకాశాలను దెబ్బ తీసేదిగా వుంది. రాజస్థాన్, చత్తీస్గఢ్లలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు వల్ల ఆ పార్టీ...
మూడు రాష్ట్రాలు కమలనాథుల చేతికే
న్యూఢిల్లీ: గత నెల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అందరి అంచనాలను మించి అధికారాన్ని హస్తగతం చేసుకోవడం ద్వారా భారతీయ జనతా పార్టీ హిందీ హార్ట్ల్యాండ్పై తన పట్టును...
ఈ నెల 6న ఢిల్లీలో ‘ఇండియా’ కూటమి భేటీ
న్యూఢిల్లీ: 2024లో జరిగే లోక్సభ ఎన్నికల కోసం వ్యూహాన్ని రూపొందించేందుకు ప్రతిపక్ష ‘ ఇండియా’ కూటమి నేతలు ఈ నెల 6న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశమవుతారని సంబంధిత వర్గాలు...
తీర్పు ‘నేడు’
తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
క్షణక్షణం ఉత్కంఠ.. నేతల్లో పెరుగుతున్న టెన్షన్
విఐపి నియోజకవర్గాలపై సర్వత్రా ఆసక్తి
మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో ఓట్ల పండుగ ముగిసింది. గురువారం తెలంగాణ శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా పోలింగ్ ముగిసిన...
రాజస్థాన్ లో ‘కమల’ వికాసం
అధికారాన్ని కోల్పోనున్న కాంగ్రెస్
చత్తీస్గఢ్లో కాంగ్రెస్దే మళ్లీ పవర్
మధ్యప్రదేశ్లో బిజెపి, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ
మిజోరంలో హంగ్
ఎగ్జిట్పోల్స్ జోస్యం
న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్పోల్స్ అంచనాలు గురువారం...
రాజస్థాన్లో కమలం, చత్తీస్గఢ్లో హస్తం
న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్పోల్స్ అంచనాలు గురువారం సాయంత్రం వెలువడ్డాయి. ఇందులో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్లలో జాతీయ పార్టీలయిన కాంగ్రెస్, బిజెపిల మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. 2024...
ఇండియా కూటమి జోరు తగ్గడానికి కాంగ్రెసే కారణం : నితీశ్ కుమార్
పాట్నా : కాంగ్రెస్ పార్టీ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనే నిమగ్నం కావడంతో విపక్షాల కూటమి “ఇండియా” పై అంతగా దృష్టి పెట్టడం లేదని, ఫలితంగా నిన్నమొన్నటివరకు కనిపించిన “ఇండియా కూటమి” దూకుడును...
కులాల కుంపట్లలో ఎవరిది పైచేయి?
భోపాల్: మధ్యప్రదేశ్లో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కమలనాథులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మరో వైపు అధికారాన్ని దక్కించుకోవడానికి కాంగ్రెస్ కూడా అంతే దీటుగా సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఈ క్రమంలో ఇరు పార్టీలు కూడా కులాలను ట్రంప్కార్డుగా...
ఈ ఎన్నికల్లో కనిపించని ‘ఇండియా’
కేంద్రంలోని నరేంద్ర మోడీ నేతృత్వంలో గల ఎన్డిఎ ప్రభుత్వాన్ని ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు ‘ఇండియా’ పేరుతో ఏర్పడిన ప్రతిపక్షాల కూటమి ఉనికి ఆ తర్వాత మొదటిసారిగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికలతోనే ఉనికి...
ఉమాభారతిని మరిచిన బిజెపి
భోపాల్ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు 40 మంది ప్రముఖ ప్రచారకర్తల పేర్లతో బిజెపి శుక్రవారం ఓ జాబితా విడుదల చేసింది. ఈ స్టార్ కంపైనర్ల లిస్టులో ప్రధాని మోడీ, అమిత్ షా,...
మోడీ ప్రజాకర్షణకు పరిమితులు గుర్తిస్తున్న బిజెపి
కేవలం ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారం చేస్తే చాలు బిజెపి దేశంలో ఎక్కడైనా, ఏ ఎన్నికల్లోనైనా విజయాన్ని పొందగలదనే భరోసా క్రమం గా ఆ పార్టీ నేతలలో సడలుతోందా? మోడీ ప్రజాకర్షణకు పరిమితులను...
కాంగ్రెస్ పార్టీపై అఖిలేష్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు..
ఇతర పార్టీలను ఫూల్ చేస్తూ నిండా ముంచే కాంగ్రెస్
తీవ్రస్థాయిలో మండిపడ్డ ఎస్పి నేత అఖిలేష్
ఇండియా కూటమి విషయంపై పునరాలోచన
మధ్యప్రదేశ్ సీట్ల పీటముడితో అగాధం
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి...
దక్షిణాది హ్యాట్రిక్ సిఎంగా కెసిఆర్
ఈ ఏడాది 2023 నవంబర్లో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు (మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, చత్తీస్గఢ్ , తెలంగాణ) కీలకమైనవిగా మారుతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాబోయే సాధారణ...
2024 ఎన్నికల్లో మోడీ ఓటమి ఖాయం: శివసేన
ముంబై: వచ్చే ఏడాదిలో జరిగే లోక్సభ ఎన్నికల తర్వాత నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాన మంత్రి పదవిని చేపట్టబోరని శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ జోస్యం చెప్పారు....
అక్టోబర్ 15న బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బిజెపి) కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అక్టోబర్ 15వ తేదీన జరుగుతుందని పార్టీ వర్గాలు బుధవారం తెలిపాయి. న్యూఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయంలో సాయంత్రం 6 గంటలకు...