Home Search
మహాత్ముడి - search results
If you're not happy with the results, please do another search
గాంధీ విగ్రహాన్ని పరిశీలించిన మంత్రులు హరీశ్, తలసాని
హైదరాబాద్: గాంధీ ఆసుపత్రి ఎదుట ఏర్పాటు చేస్తున్న గాంధీ విగ్రహాన్ని మంత్రులు తన్నీరు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం పరిశీలించారు. మంత్రులతో పాటు డిఎంఈ ఎమెష్ రెడ్డి, ప్రిన్సిపాల్ సెక్రటరీ...
40 మంది ఎంఎల్ఏలను కొనడానికి కేంద్రం రూ. 800 కోట్లు పక్కన తీసి పెట్టింది: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు, ఎంఎల్ఏలను కొనుగోలుచేయడానికి కేంద్రం రూ. 800 కోట్లు పక్కకు తీసిపెట్టిందని, ఒక్కో ఎంఎల్ఏకు రూ. 20 కోట్లు ఇచ్చి ప్రలోభపెట్ట చూస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు....
సిఎం కెసిఆర్ సంకల్పంతోనే జెండా పండుగ: మంత్రి జగదీష్ రెడ్డి
చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి చౌటుప్పల్ లో ఘనంగా వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సామూహిక జాతీయగీతా లాపనలో రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. సామూహిక జాతీయ గీతాలాపనను పురస్కరించుకుని...
జన గణ మంగళదాయక జయహే!
ప్రతి తెలంగాణ బిడ్డ గుండెలో భారతీయత నిండేలా స్వాతం త్య్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం జరుపుకుంటున్నం- నేటి నుంచి ఈ నెల 22 వరకు- ‘దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా’ అన్న...
జాతిని చీల్చే కుట్రలు
స్వాతంత్య్ర సమరం స్ఫూర్తితో మత ఛాందసవాదులపై పోరాటం
విశ్వ మానవుడు, జాతిపిత మహాత్మా
గాంధీనే కించపరుస్తున్నారు ఇలాంటి
శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
మహోజ్వలమైన స్వతంత్ర వజ్రోత్సవ
దీప్తి వాడవాడలా ప్రజ్వరించాలి
పేదరికం ఉన్నంతకాలం అలజడులు,
అశాంతులు...
రేవంత్ బ్లాక్మెయిలర్
ఆయనది రచ్చబండ కాదు..లుచ్ఛా బండ :మంత్రి మల్లారెడ్డి
సిఎం కాదు కదా.. అటెండర్కూడా కాలేడు
ఆయన బిడ్డ పెళ్లికి డబ్బులు ఇచ్చింది నేనే
నేను పాలు అమ్మి డబ్బులు సంపాదించా.. రేవంత్ ఏమి చేసి సంపాదించాడు?
పైసలు...
‘దేశద్రోహం’పై దోబూచులాట
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వం ‘దేశద్రోహం’ నేరం మోపే వలసవాద చట్టంతో దోబూచులాడుతోంది. భారత శిక్షాస్మృతిలోని 124ఎ సెక్షన్ ప్రకారం ‘దేశద్రోహం’ నేరం మోపే చట్టాన్ని రాజకీయ ప్రత్యర్థుల పైనే...
నేతాజీ శకటాన్ని తిరస్కరించి బెంగాల్కు అన్యాయం చేశారు: మమత
కోల్కతా : గణతంత్ర దినోత్సవం రోజున పశ్చిమబెంగాల్ రాష్ట్ర శకటానికి కేంద్రం అనుమతి నిరాకరించడాన్ని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తప్పుపట్టారు. ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని ప్రకటించిన...
రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు
మహాత్ముడికి నివాళ్లు అర్పించిన ప్రజా ప్రతినిధులు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా భారత జాతిపిత మహాత్మాగాంధీ 152వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు పాల్గొని గాంధీజీ నివాళ్లు...
సిద్ధిపేట క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన హరీశ్ రావు
సిద్ధిపేట: 75వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.....
నాకు ప్రజాస్వామ్య పాఠాలు నేర్పుతున్నారు: ప్రధాని మోడీ చురకలు
నాకు ప్రజాస్వామ్య పాఠాలు నేర్పుతున్నారు
రాహుల్ గాంధీపై పరోక్షంగా ప్రధాని చురకలు
ప్రజాస్వామ్యం ఎంత బలమైందో కశ్మీర్ చూపించింది
అక్కడి ప్రజలు ప్రజాస్వామ్య మూలాలను బలోపేతం చేశారంటూ ప్రశంసలు
జమ్మూ, కశ్మీర్లో ‘ఆయుష్మాన్ భారత్’ను ప్రారంభించిన మోడీ
న్యూఢిల్లీ: ఢిల్లీ...
అమెరికాలో గాంధీ విగ్రహం ధ్వంసం (వీడియో)
వాషింగ్టన్: అమెరికా వాషింగ్టన్ లోని మెమోరియల్ ప్లాజా వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఖలిస్థానీ వేర్పాటువాదులు ధ్వంసం చేశారు. కొన్ని పోస్టర్లు గాంధీ విగ్రహంపై కప్పారు. భారత్ లో కేంద్ర తెచ్చిన...
మహాత్మాగాంధీకి ప్రధాని మోడీ నివాళి
న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీ 151వ జయంతి వేడుకలు భారత్ లో ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్ర పోరాటంలో ఆయన చూపిన మార్గం, తెగువను అందరూ స్మరించుకుంటున్నారు. మహాత్మగాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ...
నాస్తికోద్యమ వీరుడు పెరియార్
కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లాలో వైక్కోమ్ అనే పట్టణం ఉంది. అక్కడి శివాలయం ముందు నాలుగు వీధుల్లో అంటరాని వారు నడవగూడదని, ఆ చుట్టు పక్కల కనిపించగూడదని ఆంక్షలుండేవి. వాటిని ఎత్తివేయాలని అక్కడి...
నమస్తే భారత్
‘భారత్ అద్భుత అవకాశాలకు నెలవు.70 ఏళ్లలోనే ఒక అద్భుత శక్తిగా ఎదిగింది. భారత్ ఎదుగుదల ప్రపంచానికి ఒక మార్గదర్శకం. శాంతియుత, ప్రజాస్వామిక దేశంగానే ఎన్నో విజయాలు సాధించింది. మీ ఐక్యత ప్రపంచానికి స్ఫూర్తి,...
రాజ్ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి జాతి నివాళి
న్యూఢిల్లీ : మహాత్మా గాంధీ 72 వ వర్ధంతి సందర్భంగా గురువారం యావత్ జాతి మహాత్ముడిని స్మరించుకుంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో దేశం మహాత్మునికి నివాళులు అర్పించింది. కోవింద్,...