Home Search
ముజఫర్నగర్ - search results
If you're not happy with the results, please do another search
ఉత్తర్ ప్రదేశ్లో మరో గ్యాంగ్స్టర్ దారుణ హత్య
ఉత్తరప్రదేశ్: లక్నో సివిల్ కోర్టు ఆవరణలో భయంకరమైన గ్యాంగ్స్టర్ సంజీవ్ మహేశ్వరి అలియాస్ 'జీవా' కాల్చి చంపబడ్డాడు. వాయువ్య ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్కు చెందిన జీవా 2006లో బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్, యూపీ...
రెజ్లర్ల ఆందోళనపై నేడు తుది నిర్ణయం
రెజ్లర్ల ఆందోళనపై నేడు తుది నిర్ణయం
అవసరమైతే రాష్ట్రపతి వద్దకు వెళతాం : రైతు సంఘాల నేత రాకేశ్ తికాయత్
ముజఫర్నగర్: రెజ్లర్ల ఆందోళనపై హర్యానాలో శుక్రవారం జరగబోయే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని...
రెజ్లర్ల నిరసనలపై రేపు యుపిలో రైతుల మహాపంచాయత్
ముజఫర్నగర్(యుపి): లైంగిక వేధింపులకు పాల్పడిన రెజ్లింగ్ ఫెరడేషన్ ఆఫ్ ఇండియా(డబ్లుఎఫ్ఐ) అధ్యక్షుడు, బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహిళా రెజ్లర్లు సాగిస్తున్న నిరసలపై చర్చించేందుకు...
వర్రీల వేలం.. వెర్రి పట్నమోళ్లకే : యాక్టర్ సిద్ధిఖీ
లక్నో : నిరాశ నిస్పృహలు కేవలం పట్టణ, నగర జనితాలు, డబ్బూ దస్కం, తెచ్చిపెట్టుకున్న గౌరవ మర్యాదల క్రమంలోనే ఇవి తలెత్తుతాయని నటుడు నవాజుద్దిన్ సిద్ధిఖీ తెలిపారు. నిరాశ పడటం కేవలం అర్బన్,...
బైక్ను ఆపమన్నందుకు ఢీకొట్టడంతో హోంగార్డు మృతి
పాట్నా: వాహనాలను తనిఖీ చేస్తుండగా బైక్ ఆపమన్నందుకు హోంగార్డును ఢీకొట్టడంతో చనిపోయిన సంఘటన బిహార్ రాష్ట్రం వైశాలి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... బ్రజేష్ ఉపాధ్యాయ్ జంఢా పోలీస్ స్టేషన్లో...
రోడ్డు ప్రమాదంలో ఏడుగురు బైశాఖి భక్తులు మృతి..
హోషియార్పూర్: ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్నగర్ జిల్లా మస్తాన్ ఖేరాకు చెందిన భక్తులు 17 మంది బైశాఖి వేడుకలు జరుపుకోడానికి కాలినడకన వీరు వెళ్తుండగా అదుపు తప్పి ఒక ట్రక్కు వీరిపైకి దూసుకురావడంతో ఏడుగురు...
భక్తులపైకి దూసుకెళ్లిన ట్రక్కు: ఏడుగురి మృతి
హోషియార్పూర్(పంజాబ్): పంజాబ్లోని హోషియార్పూర్ జిల్లాలోని ఖురల్గఢ్ సాహిబ్ వద్ద బైశాఖి వేడుకలు జరుపుకోవడానికి వెళుతున్న ఉత్తర్ ప్రదేశ్కు చెందిన భక్తులపైకి ఒక ట్రక్కు దూసుకెళ్లడంతో ఏడుగురు భక్తులు మరణించారు.
గురువారం తెల్లవారుజామున ఈ ఘోరం...
రైనా అత్తామామల మర్డర్…. నిందితుడిని కాల్చి చంపిన పోలీసులు
లక్నో: మాజీ క్రికెటర్ సురేష్ రైనా అత్తమామ, బావమరిది చంపిన నిందితుడిని పోలీసులు ఎదురుకాల్పుల్లో హతమైన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ముజఫర్నగర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... పఠాన్కోట్లో 2020లో...
కన్న బిడ్డలపై కోపం..కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి..
లక్నో: కన్న పిల్లల మీద కోపంతో ఓ వ్యక్తి కోట్ల విలువైన తన ఆస్తిని ప్రభుత్వానికి ధారాదత్తం చేశాడు. అంతేకాదు తన తన మృతదేహాన్ని సైతం వైద్య పరిశోధనలకోసం ఉపయోగించాలని అధికారులను కోరారు....
బిజెపి వచ్చాకే దేశంలో విద్వేషం
ప్రజా సమస్యలు లేవనెత్తితే
అణచివేత ఎన్ని గంటలు
ప్రశ్నించినా ఈడీ, సిబిఐకి బెదిరేది
లేదు దేశంలో రైతుల పరిస్థితి
దారుణంగా మారింది ఢిల్లీ
రాం లీలా మైదానంలో కాంగ్రెస్
అగ్రనేత రాహుల్ ధ్వజం
న్యూఢిల్లీ: బీజేపీ...
కాంగ్రెస్ పార్టీ చీఫ్గా రాహుల్ కావాలి
మద్దతుగా వేల కాంగ్రెస్ కార్యకర్తల నినాదాల హోరు
న్యూఢిల్లీ : ఢిల్లీ లోని రామ్లీలామైదానంలో ఆదివారం ‘మెహంగాయి పర్ హల్లా బోల్ ’ పేరిట కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభకు తరలివచ్చిన వేలాది మంది...
జవాన్ ను పొట్టన పెట్టుకున్న శివుడు భక్తులు
డెహ్రాడూన్: భారత జవాన్ ను శివుడు భక్తులు (కన్వారీ) పొట్టన పెట్టుకున్న సంఘటన ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో జరిగింది. ఆరుగురు భక్తులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.....
బాలికలపై లైంగిక వేధింపులు : బీహార్ ప్రభుత్వానికి సుప్రీం ప్రశ్న
న్యూఢిల్లీ : బీహార్ లోని ముజఫర్నగర్లో బాలికలపై జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని బీహార్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. జస్టిస్ ఎన్వీ రమణ , జస్టిస్...
ఎస్పి-ఆర్ఎల్డి స్థానాలు పెరిగినా బిజెపిదే అఖండ విజయం
పశ్చిమ ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాల చిత్రం
నొయిడా : పశ్చిమ ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ (ఎస్పి), దాని మిత్ర పక్షం రాష్ట్రీయ లోక్దళ్ (ఆర్ఎల్డి)గత ఎన్నికలు కన్నా ఈసారి ఎన్నికల్లో ఫలితాలను బాగా సాధించుకున్నప్పటికీ,...
యుపి తొలి విడత పోలింగ్ ప్రశాంతం
ఓటు హక్కు వినియోగించుకున్న 60.17 శాతం ఓటర్లు
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గురువారం జరిగిన తొలి విడత పోలింగ్ స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. 11 జిల్లాల్లోని 58 నియోజకవర్గాల్లో...
యుపిలో మొదటి దశ పోలింగ్ ప్రారంభం..
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మొదటిదశ పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. పశ్చిమ ఉత్తరప్రదేశ్లో 11 జిల్లాల్లోని 58 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. షామిలీ, హాపూర్, గౌతమ్ బుద్ధనగర్, ముజఫర్నగర్, మీరట్, బాగ్పట్,...
సమాజ్ వాది టోపీకి రక్తం మరకలు : యోగి ఆదిత్యనాథ్
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం క్రమంగా వేడెక్కుతోంది. ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్వాది పార్టీపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ విమర్శలు గుప్పించారు. ముజఫర్నగర్ అల్లర్ల సమయంలో 60 మందికి పైగా హిందువులను...
బిజెపి ఎమ్ఎల్ఎను తరిమి కొట్టిన గ్రామస్థులు.. (వీడియో వైరల్)
లక్నో: ఓట్లు అడిగేందుకు వచ్చిన బీజేపి ఎమ్ఎల్ఎను గ్రామస్థులు తరిమికొట్టిన సంఘటన ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ అసెంబ్లీ నియోజక వర్గం లోని ఓ గ్రామంలో వెలుగు చూసింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా...
హెయిర్ స్టైలిస్ట్ జావెద్ హబీబ్పై కేసు
మహిళ తలపై ఉమ్మి వేసిన ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్
న్యూఢిల్లీ: హెయిర్ స్టైలిస్ట్ జావెద్ హబీబ్పై ఉత్తర్ప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. జావెద్ అబీబ్ ఓ మహిళకు జుట్టు కత్తిరిస్తూ...
మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కాలపట్టిక..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించడంతో ఏడాదికాలంగా సాగుతున్న రైతుల ఆందోళనకిక తెరపడుతుందని భావిస్తున్నారు. ఆందోళనాకాలంలో 700మంది రైతులు పలు సంఘటనల్లో మృతి...