Home Search
ముడి చమురు ధరలు - search results
If you're not happy with the results, please do another search
మళ్లీ పెరిగిన చమురు ధరలు
పెట్రోల్పై 30, డీజిల్పై 35 పైసల పెంపు
న్యూఢిల్లీ: దేశంలో డీజిల్, పెట్రోల్ ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. లీటర్ డీజిల్పై 35 పైసలు, పెట్రోల్పై 30 పైసలు...
రికార్డు స్థాయిలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
లీటర్ పెట్రోల్పై 25 పైసలు, లీటర్ డీజిల్పై 30 పైసలు పెంపు
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు మళ్లీ రికార్డు స్థాయిలో శనివారం పెరిగాయి. దేశీయ కేంద్ర ప్రబుత్వ...
పెరిగిన డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. ఆదివారంనాడు లీటర్ డీజిల్పై గరిష్ఠంగా 27 పైసలు పెరిగింది. పెట్రోల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. గత 21 రోజులుగా పెట్రోల్ ధరలు స్థిరంగా...
రెండో రోజూ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ : పెట్రోలు, డీజిల్ ధరలు బుధవారం రెండో రోజూ పెరిగాయి. రెండు వారాల విరామం తరువాత పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే ప్రభుత్వ రంగ ఇంధన రిటైల్ వ్యాపారులు...
మళ్లీ స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: వారం రోజుల వ్యవధిలో మూడవ సారి పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గాయి. లీటర్ పెట్రోల్పై 22 పైసలు, డీజిల్పై 23 పైసలు తగ్గినట్లు ప్రభుత్వ రంగంలోని చమురు కంపెనీలు...
మోడీకి చమురు ధరల పీడ కలలు!
సోమవారం నాడు అంతర్జాతీయ మార్కెట్లో పీపా ముడి చమురు ధర 70.82 డాలర్లు (2019 మే తరువాత ఇది గరిష్ఠం) పలికి 68 డాలర్లకు పడిపోయింది. మంగళవారం భారతీయ కాలమానం ప్రకారం ఉదయం...
వరుసగా ఎనిమిదో రోజు పెరిగిన పెట్రోల్ ధరలు
హైదరాబాద్: దేశంలో పెట్రోల్ ధరలు వరుసగా ఎనిమిదో రోజు పెరిగాయి. చమురు సంస్థలు మంగళవారం పెట్రోల్, డీజిల్ పై 38 పైసల వరకు పెంచాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ పై 30...
రెండు నెలల తర్వాత స్వల్పంగా పెరిగిన పెట్రోల్ ధరలు
న్యూఢిల్లీ: దాదాపు రెండు నెలల విరామం తర్వాత దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. పెట్రోల్పై లీటరుకు 17 పైసలు, డీజిల్పై లీటరుకు 22 పైసల చొప్పున ధరలు పెరిగాయి. అంతర్జాతీయ...
మళ్లీ పెరిగిన పెట్రో ధరలు… 16 రోజుల్లో రూ.8లు పెంపు…
ఢిల్లీ: పెట్రోల్, డీజిల్ రేట్లు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గత 16 రోజులలో ఎనిమిది రూపాయలు పెంచారు. 16వ రోజూ కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్పై 30 పైసలు,...
వరుస వరాలు ఓట్ల కోసమేనా?
కేంద్రంలో మూడోసారీ అధికారం తమదేనని, 400 సీట్లు సాధిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ గత కొంత కాలంగా ఎంతో ధీమాగా చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు కూడా చిలకపలుకుల్లా ఇదే...
వంట గ్యాస్కు వందనం
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలు మరి కొద్ది వారాలలో జరగను న్న వేళ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు శుభవార్త చెప్పింది. ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ వంటగ్యాసు సిలిండర్పై...
ప్రధాని మోడీ మహిళా దినోత్సవ కానుక
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు మరి కొద్ది వారాలలో జరగనున్న వేళ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు శుభవార్త చెప్పింది. ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ వంటగ్యాసు సిలిండర్పై (ఎల్పిజి) రూ....
సగం స్థానాల్లో పోటీ
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఇందుకోసం సన్నాహాలను సైతం ప్రారంభించిం ది. గురువారం న్యూఢిల్లీ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కీల క సమావేశంలో ఎ న్నికల...
మోడీ సర్కార్పై ఖర్గే ధ్వజం
న్యూఢిల్లీ: కేంద్రంలో 10 సంవత్సరాల తన పాలనలోని వైఫల్యాలను కపిపుచ్చుకునేందుకు బిజెపి భావోద్వేగ అంశాలను తెరపైకి తెస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. రానున్న లోక్సభ ఎన్నికలలో విజయం సాధించేందుకు పార్టీ...
రూ.18 లక్షల కోట్ల నష్టం
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ 900, నిఫ్టీ 264 పాయింట్లు పతనం
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం ప్రభావమే కారణం
ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు వరుస నష్టాలతో ఇన్వెస్టర్లకు వణుకు పుట్టిస్తున్నాయి. గత ఆరు రోజులుగా మార్కెట్లు...
పసిడి ధరలకు రెక్కలు
ముంబయి : పండగ సీజన్తో పాటుగా అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో పసిడి ధరలకు రెక్క లు వచ్చాయి. పండగల సందర్భంగా ఉద్యోగులకు బోనస్లు, పండగ అడ్వాన్సుల రూపంలో అదనపు సొమ్ములు రావడంతో ఎక్కువ...
ఇజ్రాయెల్-పాలస్తీనా వార్: క్రూడ్ ఆయిల్ 100 డాలర్లకు పెరగొచ్చు
న్యూఢిల్లీ : ఇజ్రాయెల్, హమాస్ మధ్య యు ద్ధం తీవ్రతరం అయితే ముడిచమురు ధర పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సెప్టెంబరు నుండి ప్రపంచ క్రూడ్ ఆ యిల్ ధరలు...
87డాలర్లకు పెరిగిన క్రూడాయిల్
అమెరికా ముడి చమురు ధరల్లోనూ పెరుగుదల
పెరుగుతున్న బంగారం ధరలు చమురు సంస్థల షేర్లలో క్షీణత
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కా రణంగా ఉద్రిక్త వాతావరణం నెలకొన గా, మరోవైపు ముడి...
2023-24లో భారత్ జిడిపి 6 శాతం
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2023-24) భారతదేశం జిడిపి (స్థూల దేశీయోత్పత్తి) 6 శాతంగా ఉండనుందని అమెరికా గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పి అంచనా వేసింది. ప్రస్తుతం ప్రపంచంలోని...
రికార్డు స్థాయి కనిష్టానికి రూపాయి
డాలర్తో పోలిస్తే 83.27కు పడిపోయిన భారత్ కరెన్సీ
ముంబై : అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింత పతనమైంది. శుక్రవారంతో పోలిస్తే రూపాయి 9 పైసలు పడిపోయి 83.27కి క్షీణించింది. ఫారెక్స్...