Home Search
మృతి - search results
If you're not happy with the results, please do another search
కూల్ డ్రింక్ అనుకొని పెట్రోల్ తాగి బాలుడి మృతి
అమరావతి: ఆడుకుంటూ వెళ్లి ఓ బాలుడు కూల్ డ్రింక్ అనుకొని పెట్రోల్ తాగి చనిపోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా కేంద్రంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... ఇరుగాళమ్మ కట్టలో...
గోతిలో పడిన బస్సు: 15 మంది మృతి
రాయ్ పూర్ : ఛత్తీస్ గఢ్ రాష్ట్రం దుర్గ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుమ్హారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాప్రీం గ్రామ శివారులో మంగళవారం రాత్రి 8 గంటలకు ప్రైవేటు...
నాగర్ కర్నూల్ లో రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి
నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు డివైడర్ ను ఢీకొట్టడంతో ఒక మహిళ మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక...
అదృశ్యమైన విద్యార్థి అనుమానాస్పద మృతి
న్యూయార్క్: గడచిన నెలరోజులుగా కనిపించకుండా పోయిన ఒక 25 ఏళ్ల భారతీయ విద్యార్థి మృతదేహం క్లీవ్ల్యాండ్ నగరంలో లభించింది. భారతీయులకు సంబంధించి అమెరికాలో ఈ తరహా ఘటన జరగడం ఈ వారంలో ఇది...
అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మృతి
న్యూయార్క్: అమెరికాలోని క్లేవ్ల్యాండ్లో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి మృతి చెందాడు. న్యూయార్క్లోని భారత దౌత్య కార్యాలయం మంగళవారం ఎక్స్లో వెల్లడించింది. హైదరాబాద్కు చెందిన మహ్మమద్ అబ్దుల్ అర్ఫాత్ క్లేవ్ల్యాండ్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చేస్తున్నాడు....
రాజీవ్ రతన్ మృతిపట్ల సిఎం రేవంత్ రెడ్డి సంతాపం
హైదరాబాద్: సీనియర్ ఐపిఎస్ అధికారి రాజీవ్ రతన్ హఠాన్మరణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలంగా రాష్ట్రంలో పోలీసు విభాగానికి ఆయన అందించిన విశిష్టమైన సేవలను ముఖ్యమంత్రి ఈ...
షార్జా అగ్నిప్రమాదంలో ఇద్దరు భారతీయుల మృతి
న్యూఢిల్లీ: షార్జాలో ఇటీవల జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మరణించారు. అల్ నహడాలోని ఒక బహుళ అంతస్తుల నివాస భవనంలో గత గురువారం రాత్రి మంటలు చెలరేగి ఐదుగురు మరణించగా...
వాహనం ఢీకొని చిరుత మృతి
మహబూబ్నగర్: గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత పులి మృతి చెందిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండల పరిధిలోని కోమిరెడ్డిపల్లి గ్రామ శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎండాకాలం...
రోడ్డు ప్రమాదంలో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లి, ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందగా, భర్త తీవ్రంగా గాయపడ్డాడు. గుర్తు తెలియని...
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్..ముగ్గురు నక్సల్స్ మృతి
ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దులలో శనివారం ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు నక్సలైట్లు మృతి చెందారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలోని దట్టమైన అడవులలో గాలింపు చర్యలలో ఉన్న భద్రతా బలగాలు, మావోయిస్టుల నడుమ...
యుఎస్లో మరో భారత విద్యార్థి మృతి
అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో ఒక భారతీయ విద్యార్థి మరణించినట్లు, పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు న్యూయార్క్లోని భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది. అమెరికాలో భారతీయ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తున్న విషాద ఘటనల్లో...
పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి
తెలంగాణ- ఛత్తీస్ గఢ్ సరిహద్దు అటవీప్రాంతంలో శనివారం ఉదయం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. కూబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసు బలగాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు...
న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతిపై సిఎం రేవంత్ సంతాపం
దూరదర్శన్ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతిపై సిఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. తొలితరం తెలుగు న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ మరణం బాధాకరమన్నారు. మీడియా రంగంలో ఆయన తనదైన ముద్ర వేశారని...
ఏనుగు దాడిలో మరో రైతు మృతి
మన తెలంగాణ/పెంచికల్పేట్ : కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించిం ది. చింతలమానేపల్లి మండలం, బురేపల్లిలో మి ర్చి తోటలో రైతు ఎల్లూరి శంకర్పై బుధవారం ఏ నుగు దాడి చేసి...
ఏనుగు దాడిలో మృతి చెందిన బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్గ్రేసియా
కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలోని కొండపల్లి గ్రామంలో ఏనుగు దాడిలో కారుపోషన్న అనే మరో వ్యక్తి మృతి చెందడం పట్ల అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ...
వ్యాన్ను ఢీకొట్టిన లారీ: ముగ్గురు మృతి
అమరావతి: విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం అక్కిరెడ్డిపాలెంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాన్ను లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందగా మరో పది మంది తీవ్రంగా గాయపడడంతో కెజిహెచ్ ఆస్పత్రికి...
ఏనుగు దాడిలో మరో రైతు మృతి
ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల పేట మండలం కొండపల్లి గ్రామానికి చెందిన రైతుపై ఏనుగు దాడి చేయడంతో అతడు మృతి చెందాడు. గురువారం ఉదయ కొండపల్లి గ్రామానికి చెందిన కారు...
రియాక్టర్ పేలి ఆరుగురు మృతి
మన తెలంగాణ/హత్నూర: సంగారెడ్డి జిల్లా, హత్నూర మండలంలోని ఎస్ బి ఆర్గానిక్ రసాయన పరిశ్రమలో బుధవారం బాయిలర్ ఆయిల్ రియాక్టర్ పేలి సంస్థ డైరెక్టర్తో సహా ఆరుగురు మృతి చెందారు. మరో 30-...
ఏనుగు దాడిలో రైతు మృతి
ఏనుగు దాడిలో ఒకరు మృతి చెందిన ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా , చింతలమానేపల్లి మండలంలోని బూరేపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏనుగు మహారాష్ట్ర సరిహద్దు...
నీళ్ల ట్యాంకులో పడి 30 వానరాలు మృతి
నల్లగొం డ జిల్లా, నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ, ఒకటవ వార్డు పరిధిలోని విజయ వి హార్ పక్కన ఉన్న వాటర్ ట్యాంక్లో సుమా రు 30 వరకు వానరాలు మృతి చెందాయి. వాటర్...