Home Search
రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ - search results
If you're not happy with the results, please do another search
గవర్నర్ పై గరంగరం
తమిళిసై తీరుపై నిప్పులు చెరిగిన మంత్రులు
మన తెలంగాణ/హైదరాబాద్: గవర్నర్ గారు.. ఇదేం పద్ధతి..? అని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణల ఎంఎల్సి...
సచివాలయంలో ప్రార్థనా మందిరాలను ప్రారంభించిన గవర్నర్, సిఎం కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో గుడి, మసీదు, చర్చి నిర్మించి సామరస్యానికి ఉదాహరణగా నిలిచిందని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు శుక్రవారం అన్నారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో కలిసి...
బిల్లుపై సంతకం చేసేందుకు సమయం కావాలి: తెలంగాణ గవర్నర్
హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ విలీన బిల్లు (ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసుల్లోకి చేర్చుకోవడం)పై అన్ని న్యాయపరమైన అంశాలను పరిశీలించిన తర్వాతే సంతకం చేస్తానని, ప్రక్రియకు మరింత సమయం పడుతుందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం...
భారీ వర్షాల నేపథ్యంలో…… జిల్లాల రెడ్క్రాస్ ప్రతినిధులతో గవర్నర్ సమీక్ష
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు బాధితుల సహాయార్థం చేపట్టిన ఉపశమనం, పునరావాస చర్యలపై గవర్నర్ డా....
ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితి ఆందోళనకరం : తమిళిసై
హైదరాబాద్ : ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ఉస్మానియా ఆసుపత్రి దుస్థితి చూస్తే ఆందోళన కలుగుతోందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి సంబంధించి గతంలో రాష్ట్ర...
గవర్నర్ తమిళిసైకి లేఖ రాసిన వైఎస్ షర్మిల
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం లేఖ రాశారు. టిఎస్పిఎస్సి బోర్డు రద్దు కోసం రాష్ట్రపతికి సిఫార్సు చేయాలని వినతి పత్రం అందజేశారు. కొత్త...
48 గంటల్లో టిఎస్పిఎస్సి పేపర్ లీక్ నివేదిక ఇవ్వండి: గవర్నర్
హైదరాబాద్: టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. తాజా పేపర్ లీకేజీ నివేదికను రాజ్భవన్కు పంపాలని ఆదేశించారు. 48 గంటల్లోగా తాజా నివేదికను ఇవ్వాలని సిఎస్, టిఎస్పిఎస్సి, డిజిపికి...
గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లులపై సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్: తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, రాష్ట్ర శాసన సభ ఆమోదించిన కొన్ని బిల్లులను క్లియర్ చేయడంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాప్యం చేయడంతో పాలనకు అడ్డంకులు ఏర్పడే...
సిఎస్పై గవర్నర్ అసహనం
మన తెలంగాణ/హైదరాబాద్ : గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సిఎస్ శాంతికుమారిపైన అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రభుత్వ బిల్లులను ఆమోదించకుండా పెండింగ్ పెట్టడంపైన ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. బిల్లులను ఆమోదించేలా...
సిఎస్ వర్సెస్ గవర్నర్
హైదరాబాద్ : గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సిఎస్ శాంతికుమారిపైన అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రభుత్వ బిల్లులను ఆమోదించకుండా పెండింగ్ పెట్టడంపైన ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. బిల్లులను ఆమోదించేలా గవర్నర్ను...
తమిళిసై పై అనుచిత వ్యాఖ్యలు.. ఎంఎల్సి కౌశిక్ రెడ్డికి నోటీసులు
హైదరాబాద్: బిఆర్ఎస్ ఎంఎల్సి కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమీషన్ నోటీసులు జారీ చేసింది. తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్పై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సుమోటాగా తీసుకున్న కమీషన్ ఆయనకు...
రాష్ట్ర ప్రగతి..సంక్షేమం..అద్భుతం..ఆదర్శం
హైదరాబాద్ : సంక్షేమం- అభివృ ద్ధి జోడు గుర్రాలుగా రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొ న్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాధిస్తున్న సమ్మిళిత సమగ్రాభివృద్ధి యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా...
రూ.62 వేల కోట్ల నుంచి 1.84 లక్షల కోట్లు పెరిగింది: గవర్నర్
హైదరాబాద్: పుట్టుక నీది... చావునీది... బతుకంతా దేశానిది అనే కాళోజీ సూక్తితో ప్రసంగాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంబించారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడారు....
ఫిబ్రవరి 3న అసెంబ్లీ, మండలి సమావేశాలకు తెలంగాణ గవర్నర్ పిలుపు!
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం మేరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మంగళవారం రాష్ట్ర శాసనసభ రెండో సమావేశానికి పిలుపునిచ్చారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్లోని అసెంబ్లీ హాల్లో శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటలకు నాలుగో...
హైదరాబాద్కు శతాబ్ధాల చరిత్ర ఉంది: గవర్నర్ తమిళి సై
హైదరాబాద్: శతాబ్ధాల చరిత్ర ఉన్న హైదరాబాద్ ఎన్నో రంగాల్లో దూసుకుపోతుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. వైద్య, ఐటీ రంగాల్లో నగరానికి ప్రత్యేక గుర్తింపు ఉందని ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్లోని రాజ్భవన్లో గణతంత్ర...
హైదరాబాద్ ఎన్నో రంగాల్లో దూసుకుపోతోంది : గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ ఎన్నో రంగాల్లో దూసుకుపోతున్నదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. వైద్య, ఐటీ రంగాల్లో నగరానికి ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు. దేశంలోని అన్ని నగరాలకు హైదరాబాద్తో కనెక్టివిటీ...
శ్రీశైలం బయలుదేరిన రాష్ట్రపతి
హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. విమానాశ్రయంలో ద్రౌపది ముర్మూకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఘన...
ఉద్యానవన విద్యార్థులు విస్తృతమైన పరిశోధనలు జరపాలి: తమిళిసై సౌందరరాజన్
సిద్దిపేట : ప్రజల ఆరోగ్యాన్ని పెంపొందించే వంగడాల ఉత్పత్తి లక్ష్యంగా పరిశోధనలు నిర్వహించాలని రాష్ట్ర గవర్నర్, శ్రీ కొండ లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం చాన్సులర్ తమిళిసై సౌందరరాజన్ ఉద్యాన విశ్వవిద్యాలయం విద్యార్థులకు పిలుపునిచ్చారు....
కొమురవెల్లి మల్లన్న సన్నిదిలో గవర్నర్
మన తెలంగాణ/కొమురవెల్లిః కొమురవెల్లి మల్లికార్జున స్వామి దర్శనం అనంతరం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ పురాతనమైన, ఆతిశక్తివంతమైన మల్లికార్జున స్వామిని కార్తీక మాసంలో దర్శించుకోవడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని...
ఇబ్రహీంపట్నం ఘటనపై స్పందించిన గవర్నర్ తమిళిసై
మన తెలంగాణ/హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మరణించిన ఘటనపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా వుండాలన్నారు. చికిత్స...