Home Search
రాష్ట్ర ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
క్రైస్తవుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి : కొప్పుల
పరిగి: క్రైస్తవుల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని పరిగి ఎంఎల్ఎ కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. క్రిస్మస్ పండుగను పరిగి పట్టణంలోని వివిధ చర్చిలలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంఎల్ఎ...
క్రీడలను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం: మంత్రి ఎర్రబెల్లి
తొర్రూరు : గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఈ నెల 25 నుంచి...
మేఘా ను అభినందించిన మహారాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్: మేఘా ఇంజనీరింగ్ సంస్థను మహారాష్ట్ర ప్రభుత్వం అభినందించింది. ఎండిపివి కృష్ణారెడ్డి, డైరెక్టర్ సుబ్బయ్యలకు మహారాష్ట్ర సిఎం ఏకనాథ్ షిండే, డిప్యూటీ సిఎం ఫడ్నవీస్లు ప్రశంసా పత్రాన్ని అందించారు. ముంబై టు నాగ్పూర్ రహదారిని...
క్రీడా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భేష్
ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి
మంత్రి శ్రీనివాస్గౌడ్పై ప్రశంసలు గుప్పించిన
కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్
మనతెలంగాణ/హైదరాబాద్ : క్రీడా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని కేంద్ర...
ప్లాంట్ లిపిడ్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం….
తిరువనంతపురం: కేరళ కొచ్చి కేంద్రంగా పని చేస్తున్న అంతర్జాతీయ సంస్థ ప్లాంట్ లిపిడ్ కంపెనీ తో రాష్ట్ర ప్రభుత్వ పేదరిక నిర్మూలన సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ...
ఢిల్లీలో అధికారాలపై కేంద్రం-రాష్ట్ర ప్రభుత్వం వివాదం
ఢిల్లీలో అధికారాలపై కేంద్రం రాష్ట్రప్రభుత్వం వివాదం
విచారణకు అంగీకరించిన సుప్రీంకోర్టు
ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామన్న చీఫ్ జస్టిస్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో లెజిస్లేటివ్, కార్యనిర్వాహక అధికారాల పరిధికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం...
వికలాంగుల సంక్షేమాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి
హెలెన్ కెల్లర్ జయంతోత్సవంలో చైర్మన్ వాసుదేవ రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్ : దేశంలో ఎక్కడా లేని విదంగా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని వికలాంగుల...
రాష్ట్ర ప్రభుత్వంపై చిల్లర ప్రచారం చేస్తున్నారు: మంత్రి కెటిఆర్
జగిత్యాల: కోరుట్లలో టిఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రులు కెటిఆర్, ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ... కోరుట్లలో రూ. వెయ్యి...
మహారాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో సాధించింది అవినీతే: బిజెపి
న్యూఢిల్లీ : శివసేన నేతృత్వం లోని మహావికాస్ అఘాడీ (ఎంవిఎ) మహారాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్నప్పటికీ అత్యంత అవినీతి, అవకాశవాదం, ప్రజావ్యతిరేకం, పనికిమాలిన ప్రభుత్వంగా మారిందని, ఉద్ధవ్ ఠాకరే అనుకోని, విధులకు...
రైతులకు ‘ఆసరా’గా రాష్ట్ర ప్రభుత్వం
భారతదేశ రైతాంగం ‘అప్పుల్లో పుట్టి అప్పుల్లో చనిపోతారు’. దేశంలో 86 శాతం చిన్న, సన్నకారు రైతులు ఉన్నారు. వీరిలో చాలా మంది నిరక్షరాస్యులు, ఇప్పటికీ సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను కొనసాగిస్తున్నారు. ఈ పాతకాలం...
ఎఎఫ్ఎస్ అధికారి కుటుంబానికి స్థలం కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఉగ్రవాదుల దాడిలో మరణించిన ఎఎఫ్ఎస్ అధికారి భార్యకు మరో ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించింది. ఈ మేరకు బుధవారం...
కరోనా కట్టడిపై రాష్ట్ర ప్రభుత్వం యుద్దం
సిఎం కెసిఆర్ ప్రదర్శించిన చార్ట్పై సర్వత్రా ఆసక్తి
అదే కరోనా నియంత్రణ మందుల కిట్
మన తెలంగాణ, హైదరాబాద్ : కరోనా మహమ్మరి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం యుద్దం ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇందులో భాగంగా...
ముందుగానే మేలుకున్న రాష్ట్ర ప్రభుత్వం
బర్డ్ ఫ్లూపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం
1300 మందితో ప్రత్యేక బృందాల ఏర్పాటు, వలస పక్షులపై నిఘా
చనిపోయో కోళ్ళ శాంపిల్స్ను విబిఆర్ఐకి పంపించాలి
సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
మన...
జోన్ల సవరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి
ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు
అన్ని అవరోధాలను అధిగమిస్తూనే నూతన ప్రణాళికలను రచిస్తున్న ప్రభుత్వం
ఉద్యోగుల కేడర్ స్ట్రెంత్, ఉద్యోగుల విభజనపై ప్రభుత్వం చర్యలు
మనతెలంగాణ/హైదరాబాద్: కొత్తగా అన్నీ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కీలక...
తెలంగాణలో కరోనా విజృంభణ.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్ః రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం...
భీమా కోరేగావ్ కేసును మహారాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తుంది
ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఎన్సిపి అధినేత శరద్ పవార్ను బుజ్జగించే పనిలో పడ్డారు. భీమా-కోరేగావ్ హింసాకాండ కేసును తన ప్రభుత్వం దర్యాప్తు చేస్తుందని మంగళవారం ట్విట్టర్ వేదికగా ఠాక్రే ప్రకటించారు....
ఎన్ఆర్ఐ విధానం రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
హైదరాబాద్ : తెలంగాణలో ఎన్ఆర్ఐ (నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా) విధానం రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును మరింత ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు సీనియర్ అధికారుల...
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి.. రాష్ట్రవ్యాప్తంగా బిఆర్ఎస్ రైతుదీక్షలు
తెలంగాణలో బిఆర్ఎస్ శ్రేణులు శనివారం రైతుదీక్షలు చేయనున్నారు. ఈ ఉదయం 11 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. ఎండిన పంటలకు పరిహారం రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేయనన్నారు. సిరిసిల్లో రైతుదీక్షలో బీఆర్ఎస్...
ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పిస్తుంది: మంత్రి దామోదర రాజ నర్సింహ
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలందరికీ ఆరోగ్య భద్రతను కల్పిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ పేర్కొన్నారు. గురువారం తన...
రాష్ట్రంలో రాబోయేది బిజెపి ప్రభుత్వం: ఈటల
వరంగల్ : ఈ నెల ఎనిమిదిన వరంగల్కు ప్రధానమంత్రి నరేంద్రమోడీ వస్తున్నందున దేశ స్థాయిలో వరంగల్లో బిజెపి పార్టీ శ్రేణులతో కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం పలుకుతామని బిజెపి ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ...