Home Search
రిమ్స్ - search results
If you're not happy with the results, please do another search
ఎంఎల్ఎ లు బాపూరావు, రోహిత్రెడ్డిలకు త్రుటిలో తప్పిన ప్రమాదం
తాండూరు: ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో మంత్రి ఇంద్ర కరణ్రెడ్డిని కలిసి ఆదిలాబాద్ జిల్లాకు వస్తున్న క్రమంలో నేరడిగొండ మండలం కొరటికల్ రోడ్డు మూల వద్ద...
ఎమ్మెల్యేలు బాబురావు, రోహిత్రెడ్డిలకు తృటిలో తప్పిన ప్రమాదం
బోథ్/తాండూరు: ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో మంత్రి ఇంద్ర కరణ్రెడ్డిని కలిసి ఆదిలాబాద్ జిల్లాకు వస్తున్న క్రమంలో నేరడిగొండ మండలం కొరటికల్ రోడ్డు మూల వద్ద...
హజ్ యాత్రికుల చివరి బ్యాచ్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం నుండి హజ్ యాత్రకు వెళ్ళే పిలిగ్రిమ్స్ చివరి బ్యాచ్కు మంత్రి మహమూద్ అలీ జెండాఊపి ప్రారంభించారు. గురువారం సాయంత్రం హజ్హౌజ్ నుండి హజ్ యాత్రికుల చివరి బ్యాచ్...
లారీని ఢీ కొని కంటైనర్ డ్రైవర్ మృతి
గుడిహత్నూర్ః మండలంలోని మన్నూర్ గ్రామ సమీపంలో బుధవారం సాయంత్రం ఈ కంటైనర్ అదుపు తప్పి లారీని ఢీ కొన్న సంఘటనలో సరాఫ్ భాస్కర్ (58) అనే కంటైనర్ డ్రైవర్ మృతి చెందినట్లు ఎస్సై...
రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి
గుడిహత్నూర్ : మండలంలోని మేకలగండి సమీపంలో బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సురేష్ ( 35) అనే లారీ డ్రైవర్ మృతి చెందినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. పోలీసుల...
ఆదివారం నాటికి హజ్ యాత్రకు 35 బృందాలు
22న జిద్దాకు చివరి ఫ్లైట్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం నుండి హజ్ యాత్రికుల రవాణా కొనసాగుతోంది. ఆదివారం 600 మంది హజ్ పిలిగ్రిమ్స్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి నాలుగు ప్రత్యేక...
హజ్ యాత్రకు 21 బృందాలు పయనం
రోజుకూ 3 ఫ్లైట్లు... ఈ నెల 22 వరకు ప్రయాణం
హజ్ కమిటి ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం నుండి ముస్లిం సోదరులు హజ్ యాత్ర కొనసాగుతూనే ఉంది. ఈ నెల...
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
గుడిహత్నూర్ ః మండల శివారు ప్రాంతమైనన దేవాపూర్ చెక్ పోస్ట్ వద్ద ఆదివారం అర్థ రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముర్కుటే ఏక్నాథ్ (45) అనే వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై ఎల్....
40మంది మిలిటెంట్ల కాల్చివేత..
ఇంఫాల్ : మణిపూర్లో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున చేపట్టిన ఆపరేషన్లో దాదాపు 40 మంది తిరుగుబాటుదార్లు హతులయ్యారు. ఇటీవలి కుల ఘర్షణల నడుమనే మణిపూర్లో తిరుగుబాటుదార్లు కలియతిరుగుతున్నారు. పౌరులపై కాల్పులతో రెచ్చిపోతున్నారు....
ప్రియురాలి ఇంటి ముందు ప్రియుడి మృతదేహం..
ఆదిలాబాద్ ః ఆదిలాబాద్ పట్టణంలోని స్వీపర్స్ కాలనీలో ఓ యువకుడి అనుమానస్పద మృతి కలకలం రేపుతోంది. ప్రేమ వ్యవహారంలో భాగంగా యువతి తరపు కుటుంబ సభ్యులు యువకుడిని హత్య చేశారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి....
జంటహత్యల కలకలం
గుడిహత్నూర్: ఆదిలాబాద్ జిల్లాలో జంట హత్యలు కలకలం రేపాయి. గుడిహత్నూర్ మండలంలోని సీతాగొంది గ్రామ శివారులోని గర్కంపేట్ వెళ్లే రహదారి పక్కన ఓ వ్యవసాయ క్షేత్రంలో విగత జీవులుగా పడి ఉన్న రెండు...
పులివెందులలో నడి రోడ్డుపై కాల్పులు: ఒకరు మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో పట్టపగలు నడిరోడ్డుపై కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల...
ఆర్థిక లావాదేవీల వివాదం.. ఛాతీలో బుల్లెట్ దింపి పరార్
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కడప జిల్లాలో మంగళవారం ఓ వ్యక్తి కాల్పులు జరపడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నియోజకవర్గం పులివెందులలో...
విద్యుదాఘాతంతో ఇద్దరు బాలురు మృతి..
చెన్నూరు: చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాదర్ఖాన్ కొటాల్ గ్రామంలో గురువారం విద్యుదాఘాతంతో ఇద్దరు బాలురు మృతి చెందారు. ఎస్ఐ శ్రీనివాసులరెడ్డి వివరాల మేరకు.. ఖాదర్ఖాన్ కొటాలకు చెందిన శశాంక్ (12), మనోజ్...
పెళ్లి ఇంట్లో విషాదం..
ఉట్నూర్: మర్నాడు కుటుంబంలో పెళ్లి జరిగి ఆనందాలతో ఉండే సమయంలో వరుడు గుండెపోటుతో మృతి చెందిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో చోటుచేసుకుంది. దీంతో పెళ్లి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ...
పాముతో ఫోటో దిగాడు… కాటేసింది… మృతి
అమరావతి: ఓ యువకుడు పాము మెడలో వేసుకొని ఫోటో దిగాలనుకున్నాడు. పాము కాటేయడంతో యువకుడు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...
వైద్యుల నిర్లక్ష్యం.. బాలింత మృతి
బజార్హత్నూర్ ః వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే .. మృతిరాలి భర్త గౌతమ్ , గ్రామ సర్పంచ్...
ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
ఆదిలాబాద్: కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి నవమాసాలు మోసి కన్న తన ఇద్దరి పిల్లలతో కలిసి ఆత్మహత్య కు పాల్పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.వివరాలలోకి వెళితే..స్థానికుల కథనం ప్రకారం.....
108లో గిరిజన మహిళ ప్రసవం
పురిటి నొప్పులతో బాధపడుతున్న గిరిజన మహిళను 108 వాహనంలో ఆదిలాబాద్ కి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రసవించిన సంఘటన శుక్రవారం ఉట్నూర్ మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని మారుగుడాకు చెందిన బైరబాయి పురిటి నొప్పులతో బాధపడుతుంది....
రైతుకు పాముకాటు.. కాపాడిన 108 అంబులెన్స్
ఆదిలాబాద్: జిల్లాలోని భీంపూర్ మండలం పిప్పల్కోటీ గ్రామానికి చెందిన రైతు స్వామి ఇటీవలే నిపాని గ్రామానికి వచ్చి తన అక్కయ్య ఇంట్లో ఉంటూ వ్యవసాయ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం చేనులో...