Home Search
రేషన్ బియ్యం - search results
If you're not happy with the results, please do another search
రేషన్ కార్డులపై కసరత్తు
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో కొలువుదీరిన కొత్త సర్కార్ పెండింగ్ లో ఉన్న ఫైళ్లు వాటికి సంబంధించిన పనులపై దృష్టి సారించింది. ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ అంశంపై కూడా...
త్వరలో కొత్త రేషన్ కార్డులు
మనతెలంగాణ/హైదరాబాద్ : వంటగ్యాస్ సిలిండర్ రూ.500కే అందజేస్తాం..రైతులు పండించిన ధాన్యానికి క్వింటాలుకు రూ.500బోనస్ అందజే స్తాం ఈ రెండు పథకాలు వందరోజుల్లో అమల్లోకి తెచ్చేందుకు కట్టుబడి ఉన్నాం అని రాష్ట్ర పౌరసరఫరాలు నీటిపారుదల...
కరోనా కాలంలో ఉచిత బియ్యం పంపిణీ చేసిన ఘనత బిజెపిదే
మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో కరోనా నుంచి రెండున్నర ఏళ్ల పాటు అర్హులైన పేదలకు ఉచితంగా రేషన్ బియ్యం నరేంద్ర మోడీ ప్రభుత్వం అందించినట్లు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. గురువారం ఎన్నికల...
వాళ్లందరికీ సన్నబియ్యం ఇస్తాం: మంత్రి కెటిఆర్
కామారెడ్డి: తెల్లరేషన్ కార్డు ఉన్న వాళ్లందరికీ సన్నబియ్యం ఇస్తామని కామారెడ్డి రోడ్ షోలో మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా మహిళలకు నెలకు రూ. 3వేలు ఇస్తామని వెల్లడించారు. రేషన్ కార్డు ఉన్న...
మరో ఐదేళ్లు ఉచిత బియ్యం
ఇది పేదలకు మోడీ ఇస్తున్న గ్యారెంటీ
కాంగ్రెస్కు బిఆర్ఎస్ సి టీమ్
ఎల్బి స్టేడియంలో జరిగిన బిసి ఆత్మగౌరవ సభలో ప్రధాని నరేంద్ర మోడీ
మన తెలంగాణ/హైదరాబాద్: గరీబ్ కల్యాణ్ యోజన కింద పేదలకు...
బాస్మతి బియ్యం ఎగుమతిపై కేంద్రం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: బాస్మతి ముసుగులో నిషేధిత సాధారణ బియ్యం ఎగుమతులు జరుగుతున్నట్లు గమనించిన కేంద్ర ప్రభుత్వం వీటి కట్టడికి చర్యలు చేపట్టింది. ప్రస్తుతం నిషేధిత కోటా కింద ఉన్న బాస్మతీయేతన తెల్లబియ్యం ఎగుమతులను నిరోధించడానికి...
రేషన్ షాపులను పరిశీలించిన కేంద్ర విజిలెన్స్ కమిటీ సభ్యులు
మెదక్: మెదక్ జిల్లాలోని తూప్రాన్, మెదక్ పట్టణంలోని రేషన్ షాపులను కేంద్ర విజిలెన్స్ కమిటీ సభ్యులు డాక్టర్ ఉపేందర్, జి.ఎల్. శర్మలు పరిశీలించారు. అనంతరం మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజర్షి...
రేషన్ ’ప’రేషాన్
ముప్కాల్ : ప్రతినెల ఒకటో తారీకు నుంచి ఐదో తారీకు వరకు చౌక ధర దుకాణాల్లో బియ్యం వచ్చి పంపిణీ ప్రారంభమై నేటితో ముగుస్తుండే. కానీ నేటి వరకు దుకాణాల్లో బియ్యం రాకపోవడంతో...
పోర్టిఫైడ్ రైస్ బలవర్ధక బియ్యం
సూర్యాపేట : పోర్టిఫైడ్ రైస్ బలవర్ధక బియ్యమని వినియోగదారులకు అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ ఎస్. మోహన్ రావు రేషన్ డీలర్లను సూచించారు. గురువారం కలెక్టరేట్లోని రేషన్ డీలర్లతో పోర్టిఫైడ్ రైస్ పై...
రేషన్ కార్డుల కోసం పరేషాన్
నాచారం: నూతన రేషన్ కార్డుల ప్రక్రియ మొదలైందని ఇక నూతన రేషన్ కార్డులకు, నూతన పేర్లను సైతం చేర్చుకునే అవకాశం ఉందని ప్రభుత్వం చెప్పిన మాటలు గాలికే అన్నట్టు ఉందని ప్రజలు వాపోతున్నారు....
రేషన్ డీలర్లకు కమీషన్ చెల్లించండి : బిజెపి
హైదరాబాద్ : రేషన్ డీలర్ల డిమాండ్లను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ డీలర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవడంతోనే వారు...
రేషన్ డీలర్లతో మంత్రి గంగుల కమలాకర్ చర్చలు సఫలం
సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటన
22 సమస్యలపై 20 పరిష్కారానికి సానుకూలం
గౌరవ వేతనం, కమీషన్ పెంపు సిఎం దృష్టికి
హైదరాబాద్: రాష్ట్రంలో రేషన్ డీలర్లతో సోమవారం పౌరసరఫరాల శాఖ మంత్రి జరిపిన చర్చలు ఫలించాయి. ప్రభుత్వం ముందు...
రేషన్ డీలర్ల ఇష్టారాజ్యం
కొత్తగూడెం అర్బన్ : దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేదలకు కనీసం రెండు పూటల ఆహారం అందించాలనే తలంపుతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా పంపిణీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం విదితమే. అయితే...
ఆధార్, రేషన్ కార్డ్ లింక్ గడువు పెంపు
హైదరాబాద్: రేషన్ మోసాలను అరికట్టేందుకు కేంద్రం ఆధార్ కార్డుతో రేషన్ కార్డు లింక్ చేయాలనే నిబంధన తీసుకొచ్చింది. రేషన్ కార్డు ద్వారా సబ్సిడీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బియ్యం, గోదుమలు వంటి నిత్యావసర...
ఏపిలో రేషన్కార్డుకు చిరుధాన్యాల పంపిణీ..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రేషన్కార్డులున్న కుటుంబాలకు చిరుధాన్యాలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. పౌరసరఫరాల సంస్థ ద్వారా చిరుధాన్యాలను పంపిణీ చేసేందకు సంబంధించిన ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలో...
ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభం..
మనతెలంగాణ/హైదరాబాద్: పేదల కోసం నిరంతరం తపించే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో పౌరసరఫరాల డీలర్ల ద్వారా ఉచిత బియ్యం పంపీణీ కార్యక్రమాన్ని బుధవారం నుంచే రాష్ట్ర మంతటా ప్రారంభించినట్టు బుధవారం ఆ...
పేదలకు ఏడాది పాటు ఉచిత రేషన్
న్యూఢిల్లీ : దేశంలోని పేద ప్రజలకు సంవత్సరం పాటు ఉచిత రేషన్ను అందిస్తారు. ఆహార చట్టం పరిధిలో ఈ మేరకు ఆహార ధాన్యాలను సరఫరా చేయాలని శుక్రవారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర...
మరో 3 నెలలు ఉచిత బియ్యం
మనతెలంగాణ/ హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో మరో విడత మనిషికి 10 కిలోల ఉచిత బియ్యం పంపిణీని ప్రారంభిస్తున్నామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ మేరకు...
రూపాయికి కిలో బియ్యం పథకంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎంత?: నిర్మలా సీతారామన్
కామారెడ్డి: పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా బాన్సువాడలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటిస్తునప్పుడు ఆమె కాన్వాయ్ ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్...
పెద్దలకు రుణమాఫీ.. పేదలకు రేషన్
మోడీ ఉచితాలపై వరుణ్ చురక
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ ఉచితాలు అనుచితాలు అని చేసిన వ్యాఖ్యలపై బిజెపి ఎంపి వరుణ్గాంధీ ఘాటుగా , వ్యంగాత్మకంగా స్పందించారు. యుపిలోని పిల్భిత్ ఎంపి అయిన...