Home Search
వరదలు - search results
If you're not happy with the results, please do another search
భారీ వర్షాలతో ముంబైకి ఆరెంజ్ అలర్ట్.. హిమాచల్ లోనూ వరదలు
ముంబై/ సిమ్లా : రుతుపవనాల ప్రభావంతో అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబైలో గత సోమవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం వరకు ముంబై సహా శివారు ప్రాంతాల్లో భారీ...
అస్సాంలో వరదలు… 8 మంది మృతి
గువాహటి : అస్సాంలో భారీ వర్షాలతో వరదలు ఉప్పొంగుతున్నాయి. 26 జిల్లాల్లోని 1089 గ్రామాలు వరద నీటిలో మునిగినపోవడంతో పాటు అనేక చోట్ల కొండచరియలు విరిగి పడ్డాయి. వరదలకు 8 మంది ప్రాణాలు...
అస్సాం వరదలు: 24 జిల్లాల్లో 7 మంది మృతి, 2 లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితం
దిస్పూర్: అస్సాంలో వరదలు ఆ రాష్ట్రంలోని ప్రజల జీవనోపాధిని అస్తవ్యస్తం చేశాయి. రోజు గడుస్తున్న కొద్దీ ఉత్తరాది రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా మృతుల సంఖ్య పెరుగుతోంది. అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్...
అసోంను ముంచెత్తిన వరదలు
న్యూఢిల్లీ: అసోంను వరదలు ముంచెత్తుతున్నాయి. ఆరు జిల్లాల్లోని 94 గ్రామాల్లో వరదల ప్రభావం ఉందని అధికారులు వెల్లడించారు. దిమా హసావ్ జిల్లాలోని 12 గ్రామాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. హసావో జిల్లాలోని హఫ్లాంగ్ ప్రాంతంలో...
బ్రెజిల్ లో భారీ వరదలు: 117 మంది మృతి
బ్రాసిల్లా: బ్రెజిల్లోని పెట్రోపోలీస్ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. భారీగా వరదలు సంభవించడంతో నివాస సముదాయాలు జలమయంగా మారాయి. భారీగా వరదలు సంభవించడంతో 117 దుర్మరణం చెందగా 116 మంది...
ఉత్తరాఖండ్ లో భారీ వరదలు…. 52 మంది మృతి
వరదల అనంతర సమస్యలతో
ఉత్తరాఖండ్ సతమతం
రోడ్లు, విద్యుత్, కమ్యూనికేషన్ పునరుద్ధరణకు మరికొన్ని రోజులు
52కు చేరిన మృతులు, 5 మంది గల్లంతు
డెహ్రాడూన్: వర్షాలు, వరదల అనంతర సమస్యలతో ఉత్తరాఖండ్ సతమతమవుతోంది. బుధవారం ఉదయానికి ఆ రాష్ట్రంలో...
భారీ వరదలు…. శ్రీరామ్ సాగర్ డ్యామ్ కు చేరుకున్న వేముల
నిజామాబాద్: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ స్థానికంగా ఉండాలన్నా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు మంగళవారం పోచంపాడ్ లోని శ్రీరామ్ సాగర్ డ్యామ్ కి మంత్రి వేముల...
అందుకే.. చిన్న వర్షం పడ్డా వరదలు వస్తున్నాయి: మంత్రి గంగుల
కరీంనగర్: గత వారం రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల వల్ల భారీగా వరద నీరు చేరుకున్న కరీంనగర్ టౌన్, పరిసర లోతట్టు ప్రాంతాల్లో మంత్రి గంగుల కమలాకర్ మంగళవారం ఉదయం పర్యటించారు. పద్మానగర్,...
యూరప్లో వరదలు.. 110 మంది మృతి
బెర్లిన్: యూరప్ దేశాలనూ భారీ వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. పశ్చిమ జర్మనీ, బెల్జియం దేశాల్లో వరద బీభత్సానికి 110 మంది మృతి చెందగా, వందలమంది గల్లంతయ్యారు. గురు, శుక్రవారాల్లో కురిసిన భారీ వర్షాల...
కెసిఆర్ను నమ్మితే.. నట్టేట మునిగినట్లే
హైదరాబాద్: కెసిఆర్ను నమ్మితే నట్టేటముంచుడు ఖాయమని....బిడ్డకోసం సికింద్రాబాద్ సీటును తాకట్టుపెట్టి పద్మారావు పరువుతీసేందుకే పోటీకి దింపాడని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి అన్నారు. సికింద్రాబాద్లో బుధవారం కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్కు మద్దతుగా ఎన్నికల...
టెక్ సిటీని ట్యాంకర్ సిటీగా మార్చారు
బెంగళూరు నీటి కరవుపై ప్రధాని మోడీ
కాంగ్రెస్ సర్కార్పై మండిపడిన ప్రధాని
దేశాన్ని అన్ని రంగాల్లో గ్లోబల్ హబ్గా మారుస్తామని హామీ
ఇండియా కూటమికి మాత్రం మోడీని తప్పించడమే లక్షమని విమర్శ
ప్రధాని విమర్శకు సిద్ధరామయ్య గట్టి సమాధానం
నీటి...
గుణపాఠం నేర్వాలి!
వాతావరణ పెనుమార్పులు భూగోళంపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపిస్తున్నాయి. మేధావులు, పర్యావరణవేత్తలు నెత్తీనోరూ మొత్తుకుంటున్నా, ప్రపంచ దేశాల మధ్య క్యోటో ప్రోటోకాల్, ప్యారిస్ ఒప్పందం వంటివి ఎన్ని కుదిరినా, వాటి అమలు విషయంలో మాత్రం...
దుబాయ్ వెళ్లే విమానాలకు తీవ్ర అంతరాయం
12 విమానాలను రద్దు చేసిన విమానయాన సంస్థలు
హైదరాబాద్ : దుబాయ్లో 75 ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షపాతం నమోదు కావడంతో భారత్ నుంచి దుబాయ్ వెళ్లే విమానాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది....
రైతుల్లో ఆశల జల్లులు
సంపాదకీయం: ఈ ఏడాది దేశంలో సాధారణం కన్నా మించి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం, స్కైమెట్ ముందస్తు అంచనాలు రైతులకు ఆనందం కలిగించే శుభవార్త. ఈ దఫా కూడా ఎల్నినో (వర్షాభావ)...
చిందెయ్యనున్న చినుకు
న్యూఢిల్లీ: దేశంలో ఈసారి వర్షపాతం సాధారణ కన్నా ఎక్కువగానే ఉంటుంది. 2024 వర్షాకాల వాతావరణం, ఎటువంటి స్థాయిలో వర్షాలు పడుతాయనే విషయాన్ని భారత వాతావరణ విభాగం (ఐఎండి) సోమవారం ప్రకటించింది. లానినా పరిస్థితులు...
నోటికొచ్చినట్లు మాట్లాడితే కెసిఆర్ జైలుకే
మన తెలంగాణ/ హైదరాబాద్ : పదేళ్లు కెసిఆర్ తెలంగాణను నాశనం చేశారని సిఎం రేవంత్ ఆరోపించారు. కెసిఆర్కు చర్లపల్లి జైలులో డబు ల్ బెడ్ రూం ఇల్లు కట్టిస్తానని హెచ్చరించారు. ఆ మధ్య...
ఠారెత్తిస్తున్న ఎండలు!
భూమిపై అత్యుష్ణ సంవత్సరంగా 2023 రికార్డులకెక్కింది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఏడాది తిరగక ముందే ఈ రికార్డును 2024 తిరగరాస్తుందేమోనని అనిపించకమానదు. ఈ ఏడాది ఆరంభం నుంచే ఎండలు భగ్గుమంటున్నాయి. ఫిబ్రవరి రెండో...
ఇరిగేషన్ రంగాన్ని కెసిఆర్ నాశనం చేశారు: ఉత్తమ్
హైదరాబాద్: బిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు పంట బీమా ఎందుకు కల్పించలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగారు. దేశంలో పంట బీమా కల్పించని ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్సేనని ధ్వజమెత్తారు. వరదలు, కరవుతో పంటలు...
పంట నష్టపోయిన రైతులకు పరిహారం
మన తెలంగాణ/నిజామాబాద్ ప్రతినిధి/భిక్కనూర్: అకాల వర్షాల వల్ల పలు జిల్లాల్లో పంటలు దెబ్బతిని రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారని, వారెవరూ నిరాశ, నిస్పృహలకు గురికావద్దని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని...