Home Search
వాజ్ పేయి - search results
If you're not happy with the results, please do another search
సరికొత్త రికార్డు సృష్టించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: దేశంలో అత్యధిక కాలంపాటు పదవిలో ఉన్న కాంగ్రెసేతర ప్రధానిగా నరేంద్ర మోడీ గురువారం సరికొత్త రికార్డు సృష్టించారు. బిజెపి నేత వాజ్ పేయి అన్ని దఫాల్లో కలిపి 2268 రోజులు ప్రధాని...
మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ కన్నుమూత
భోపాల్: మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ ఇకలేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న లాల్జీ టాండన్ (85) మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆయన మృతిని కుమారుడు, యుపి మంత్రి అశుతోష్ టాండన్...
ఎల్కె అద్వానీకి భారత రత్న..
న్యూఢిల్లీ: తనకు ప్రకటించిన భారత రత్న అవార్డు వ్యక్తిగా తనకు లభించిన గౌరవమేగాక తన జీవితమంతా తన శక్తిమేరకు పాటించిన ఆదర్శాలకు, సిద్ధాంతాలకు దక్కిన గౌరవమని బిజెపి కురువృద్ధ నాయకుడు లాల్ కృ్షష్ణ...
సిమిపై మరో ఐదేళ్ల నిషేధం
న్యూఢిల్లీ : ఉగ్రవాద సంస్థగా స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)పై ఉన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మరో అయిదేళ్లు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా...
ప్రశాంతంగా ప్రాణప్రతిష్ఠ
అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ఠ ఘట్టం ఘనంగా, వైభవోజ్వలంగా జరిగిపోయింది. దేశవిదేశాల్లోని విశ్వాసులు, భక్తకోటి కన్నుల పండువగా చూసి ఆనందపరవశులయ్యారు. చిరకాలంగా ఎన్నో మలుపులు తిరిగి, ఎంతో ఉత్కంఠ రేపి ఆవిష్కృతమైన ఈ పతాక...
దూరాలను తగ్గించే అటల్ సీ బ్రిడ్జి..
ముంబై : దేశంలోని అతి పొడవైన సముద్రపు వంతెన అటల్ సేతువు ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్(ఎంటిహెచ్ఎల్)ను ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం రాకపోకలకు ఆరంభించారు. ముంబై నవీ ముంబైలను కలిపే ఈ...
అయోధ్య ఆహ్వానంపై బిజెపి, కాంగ్రెస్ మాటల యుద్ధం
కాంగ్రెస్ను హిందూ వ్యతిరేకిగా వర్ణించిన బిజెపి
న్యూఢిల్లీ: అయోధ్యలో జనవరి 22న జరిగే రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సానికి తమ పార్టీ అగ్ర నాయకులెవరూ వెళ్లడం లేదని కాంగ్రెస్ పార్టీ బుధవారం చేసిన ప్రకటనపై...
అద్వానీని అయోధ్యకు యోగి రప్పించాలి
బిజెపి మాజీ ఎంపి వేదాంతి విజ్ఞప్తి
అయోధ్య: ఉత్తర్ ప్రదేశ్లోని అయోధ్యలో వచ్చేనెల 22న జరగనున్న రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవానికి బిజెపి కురువృద్ధ నాయకుడు ఎల్ కె అద్వానీని తీసుకువచ్చేందుకు తగిన ఏర్పాట్లు...
శివన్నగూడెంకు కృష్ణా జలాలు తెస్తా
డబ్బుతో వచ్చే బేహారీలను నమ్మొద్దు
మునుగోడు సభలో కెసిఆర్ ఫ్లోరైడ్
సమస్యను పరిష్కరించింది ఒక్క మా
ప్రభుత్వమే ప్రజా ఆశీర్వాద సభ సక్సెస్
మన తెలంగాణ/మనుగోడు: మునుగోడు ఉప ఎన్నికల్లో ఇచ్చిన తీర్పునే ప్రజలు...
World Cup 2023: చెలరేగుతున్న లంక బౌలర్లు.. కష్టాల్లో నెదర్లాండ్స్
లక్నో: ప్రపంచకప్లో భాగంగా భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకనా క్రికెట్ స్టేడియం వేదికగా శ్రీలంక జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో నెదర్లాండ్స్ 5 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్లో టాస్...
తొలి విజయం కోసం ఆస్ట్రేలియా-శ్రీలంక ఢీ..
లక్నో: ఐసిసి వన్డే ప్రపంచకప్ 2023 లీగ్ దశలో భాగంగా భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో సోమవారం ఆస్ట్రేలియా-శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో...
మహిళా బిల్లుకు జై..
న్యూఢిల్లీ : తీవ్రస్థాయి, వాడివేడి చర్చల అనంతరం బుధవారం లోక్సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందింది. లోక్సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం కోటా కల్పించే ఉద్ధేశంతో ఈ బిల్లును కేంద్ర...
ఇక మహిళా శకం
కొత్త లోక్సభలో సరికొత్త మహిళా బిల్లు
నారీశక్తి అభియాన్ వందన్గా సభ ముందకు..
లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో 33శాతం సీట్లు మహిళలకు రిజర్వు చేస్తూ బిల్లు
ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి రామ్ మేఘ్వాల్
రాజ్యాంగ సవరణ...
దేవెగౌడ హయాంలో తొలిసారిగా మహిళా బిల్లు..
మహిళా రిజర్వేషన్ల బిల్లును తొలిసారిగా లోక్సభలో 1996లో హెచ్డి దేవెగౌడ సారథ్యంలోని అప్పటి యునైటెడ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తరువాత దీనిని వాజ్పేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల హయాంలోనూ ప్రవేశపెట్టారు.
కానీ బిల్లు లోక్సభ ఆమోదం...
జమిలి వల్ల జరిగేదేమిటి?
స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1967 వరకు లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలన్నీ ఒకేసారి జరిగాయి. కానీ ఆ కాలంలో జరిగిందేమిటి ? దేశ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతినటం, అది రాజకీయ సంక్షోభాలకు కారణం కావటం...
రాష్ట్రంలో పెట్రోల్ ధరలు తగ్గించాలి : కిషన్రెడ్డి
హైదరాబాద్ : గ్యాస్ ధరలపై మాట్లాడే నైతిక హక్కు బిఆర్ఎస్ నేతలకు లేదని.. కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి అన్నారు. బుధవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో డాక్టర్ చెన్నమనేని వికాస్,...
మణిపూర్ తగలబడుతుంటే ప్రధాని నోటా జోకులా?
న్యూఢిల్లీ : గత నాలుగు నెలలుగా మణిపూర్ మండిపోతూ ఉంటే ప్రధాని అయ్యి ఉండి మోడీ నవ్వులు, జోకులకు దిగుతారా? ఇదేనా పద్దతి అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. అవిశ్వాస...
అవిశ్వాస పరీక్షలో ఎవరిది పైచేయి?
న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండపై నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిబంధనల ప్రకారం అవసరమైన 50 మందికిపైగా ఎంపీల సంతకాలతో కాంగ్రెస్ ఎంపి గౌరవ్ గొగోయ్ అందచేసిన అవిశ్వాసన తీర్మానం నోటీసును లోక్సభ స్పీకర్...
కర్నాటక హైకోర్టు జడ్జిలకు బెదిరింపు వాట్సాప్
బెంగళూరు : కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి కె మురళీధర్కు వాట్సాప్ ద్వారా చావు బెదిరింపులు వెలువడ్డాయి. తనతో పాటు హైకోర్టుకు చెందిన ఆరుగురు న్యాయమూర్తులను చంపివేస్తామని ఇందులో ఉందని ఆయన తెలిపారు. ఈ...
భారతదేశ చంద్రయాన్ యాత్ర.. కీలక మజిలీలు
ఇస్రో తలపెట్టిన చంద్రయాన్కు విశేష సుదీర్ఘ చరిత్ర ఉంది. సంబంధిత చంద్రుడి అన్వేషణ క్రమపు ఘట్టాల విషయాలు పలు దశల్లో సాగిన మలుపులు అనేకం ఉన్నాయి.
వాటి వివరాలు:
2003 ఆగస్టు 15: అప్పటి ప్రధాని...