Home Search
విదేశీ పెట్టుబడులు - search results
If you're not happy with the results, please do another search
కాల చక్రం మారింది
భారత్ ఇప్పుడు ప్రపంచానికి ప్రతీకగా నిలిచింది
భారత్ పునర్నిర్మాణం బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడు
సంభాల్లో ప్రధాని మోడీ
శ్రీ కల్కి ధామ్ ఆలయానికి శంకుస్థాపన
సంభాల్ (యుపి) : భారతదేశానికి కాల చక్రం మారిందని, దేశం ఎన్నో...
నరేంద్ర మోడీ దశాబ్ది పాలన
మనం బుర్రను పక్కన పెట్టి చెవులప్పగిస్తే ఎదుటివారు రాజస్థాన్లో సముద్రం, హిమాలయాల్లో భరించలేని వేడి, ఎండిపోయిన బంగాళాఖాతం అంటూ ఎన్ని కబుర్లు అయినా చెబుతారు. ఈ మధ్యనే ప్రపంచ ఆర్థిక వేదిక మీద...
ఎన్నికలకు ముందే సిఎఎ అమలు
న్యూఢిల్లీ : ఈ ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలకు ముందే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను అమలు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి...
ఎన్నికలకు ముందే సిఎఎ అమలు చేస్తాం: అమిత్ షా
న్యూఢిల్లీ: ఈ ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలకు ముందే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను అమలు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 370...
ఆకలి హాహాకారాలు
ప్రపంచ ఆకలి సూచీ 2023లో భారత దేశం స్థానం 125 దేశాల్లో 111కి పడిపోయిన చేదు వాస్తవం ప్రజలను ఆకలికి, పోషకాహార లేమికి దూరంగా వుంచడంలో ప్రధాని మోడీ ప్రభుత్వ వైఫల్యాన్ని స్పష్టంగా...
మోడీ పాలనలో రూపాయి పతనం
ఒకే విధానాలను అనుసరిస్తూ ఎదుటి వారిని వేలెత్తి చూపితే అవకాశం వచ్చినపుడు అవే వేళ్లు మన వైపు తిరుగుతాయి. రాజకీయాల్లో ఉన్నవారికి ఈ స్పృహ ఉండదని గతంలో అనేక ఉదంతాలు వెల్లడించాయి. ఇప్పుడు...
కాషాయ గోబెల్స్ దళం
దేశంలో ఏం జరుగుతోంది? కేంద్ర ప్రభుత్వ, పాలకపక్ష భజనరాయుళ్లు ఏమి చెబుతున్నారో బేరీజు వేసుకొని చూడకపోతే జనం మోసపోతూనే ఉంటారు. బుద్ధి జీవులు తమ మెదళ్లు, రాతలకు పదును పెట్టాల్సి ఉంది. ఎన్నికల...
ప్రవాస భారతీయుల కృషి గొప్పది : కిషన్ రెడ్డి
హైదరాబాద్ : మాతృభూమి అభివృద్ధి కోసం తపించే ప్రవాస భారతీయులే మాకు స్ఫూర్తి అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్రెడ్డి అన్నారు. శుక్రవారం న్యూయార్క్లో ఇండియన్...
మోడీకి అమెరికా మీడియా మొట్టికాయలు
భారత ప్రధాని నరేంద్ర మోడీ గౌరవార్థం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన విందులో భారత దేశంలో మానవ హక్కులు అమెరికా పత్రికా రంగానికి కీలకంగా మారాయి. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి...
నాలుగో త్రైమాసికంలో తగ్గిన కరెంట్ ఖాతా లోటు
న్యూఢిల్లీ : గత ఆర్థిక సంవత్సరం(2022-23) నాలుగో త్రైమాసికంలో భారత్ కరెంట్ ఖాతా లోటు గణనీయంగా తగ్గుముఖం పట్టిందని ఆర్బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) వెల్లడించింది. ఆర్బిఐ విడుదల చేసిన నివేదిక ప్రకారం, ప్రధానంగా...
ఒడిదుడుకుల్లో మార్కెట్లు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు గత వారం తీవ్ర ఒడిదుడుకులను చూశాయి. వారంలోని ఐదు సెషన్లలో సూచీలు మొత్తంగా నష్టాలను చవిచూశాయి. అయితే భారత్ జిడిపి, ద్రవ్యోల్బణం గణాంకాలు మెరుగవ్వడం, మరోవైపు అమెరికాలో...
దిశ మార్చిన ‘దశ’
పండుగ ఉన్నపళంగా ఆకాశం నుంచి ఊడిపడేది కాదు, అది ఒక క్రమ పరిణామ ఫలం. ప్రజలు ఎంతో కృషి చేసి, పోరాడి సాధించుకొనే చరిత్రాత్మక విజయ చిహ్నమే సంబురం. అటువంటి గొప్ప ఘట్టం...
విదేశాల్లో శ్రుతిమించిన నమోస్తుతి
ప్రధాని నరేంద్ర మోడీ మూడు దేశాల ఆరు రోజుల పర్యటన విజయవంతంగా ముగిసినట్లు విదేశాంగశాఖ ప్రతినిధి అరిందవ్ు బాగ్చీ బుధవారం నాడు ట్వీట్ చేశారు.భాగస్వామ్య దేశాలతో బంధం మరింతగా బలపడినట్లు పేర్కొన్నారు. గురువారం...
మీ కలలే నా కలలు.. మీ తీర్మానమే నా తీర్మానం
వీడియో సందేశంలో కన్నడ ప్రజలకు మోడీ భరోసా
న్యూఢిల్లీ : మీ కలలే నా కలలు.. మీ తీర్మానమే నా తీర్మానం అని ప్రధాని నరేంద్రమోడీ బీజేపీ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా కర్ణాటక...
కాంగ్రెస్ నన్ను 91 సార్లు తిట్టింది.. తిట్టిన ప్రతిసారీ ఓడుతోంది : ప్రధాని మోడీ
బెంగళూరు: కాంగ్రెస్ ఇప్పటికి తనను 91 సార్లు తిట్టిందని, తనను నిందించడమే పనిగా పెట్టుకున్నా తాను మాత్రం కర్ణాటక ప్రజల కోసమే మంచి పనులు చేసుకుంటూ ముందుకు సాగుతానని , తనను తిట్టిన...
జపాన్ నుండి ఆన్లైన్ ద్వారా ఒడిశా సిఎం కేబినెట్ మీటింగ్
భువనేశ్వర్ : ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదివారం జపాన్ నుంచి కేబినెట్ మీటింగ్ నిర్వహించారు. విదేశీ గడ్డపై నుంచి మొట్టమొదటిసారిగా ఆయన కేబినెట్ సమావేశాన్ని నిర్వహించడం ఇది తొలిసారి. ఒడిశా రాష్ట్రానికి...
సేంద్రియ సాగు మేలేనా?
ప్రపంచ వ్యాప్తంగా 67 శాతం ప్రజలు వ్యవసాయరంగం పైననే ఆధారపడి ఉన్నారు. భూమండలంపై నేలల్లో 11 శాతం వ్యవసాయానికి, 26 శాతం జంతు నివాసాలకు వినియోగపడుతున్నది. ప్రపంచ దేశాల్లో అత్యధిక వ్యవసాయ ఉత్పత్తులు...
సెస్సు బుస్సుల మోడీ పాలన!
గ్రామీణుల కొనుగోలు శక్తి తగ్గుదల
కేంద్ర ప్రభుత్వం 202324 సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు చేసింది. మేం చెప్పాల్సింది చెప్పాం ఇక మీ ఇష్టం అని మంత్రి నిర్మలా సీతారామన్ సెలవిచ్చారు. రెండవసారి తిరుగులేని మెజారిటీతో...
బ్రెజిల్లో కుట్రపూరిత విధ్వంసం!
బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వా ప్రభుత్వాన్ని కూల్చివేసే కుట్రలో భాగంగా మాజీ అధ్యక్షుడు బొల్సొనారో మద్దతుదారులు, ఆయన ఆదేశాల మేరకు నేషనల్ కాంగ్రెస్, సుప్రీంకోర్టు, అధ్యక్షుని ప్యాలెస్లపై దాడి చేసి విధ్వంసానికి...
సబ్సిడీల తగ్గింపు కుట్ర!
మోడీ ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను ఫిబ్రవరి 1 ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్లో ఆహారం, ఎరువులకు ఇచ్చే సబ్సిడీలో రూ. 3.7 లక్షల కోట్ల మేర తగ్గించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలియచేస్తున్నాయి....