Home Search
వివో - search results
If you're not happy with the results, please do another search
మార్కెట్లోకి 6జిబి వేరియంట్ వివో వై51ఎ
న్యూఢిల్లీ : ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో తాజాగా 6జిబి వేరియంట్ వివో వై 51ఎను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ.16,990, రెండు రంగులలో అందుబాటులో ఉంది....
మార్కెట్లోకి వివో వై 1ఎస్
న్యూఢిల్లీ : స్మార్ట్ఫోన్ బ్రాండ్ వివో దేశంలో వివో వై1 ఎస్ 3జిబి స్టోరేజ్ వేరియంట్ను విడుదల చేసింది. వివో యూత్ఫుల్ వై సిరీస్తో పాటు స్టైలిష్ వై1 ధర (3జిబి ర్యామ్...
మార్కెట్లోకి వివో వి20
న్యూఢిల్లీ : స్మార్ట్ఫోన్ బ్రాండ్ వివో పండగ సీజన్ సందర్బంగా సరికొత్త వివో వి20 ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. మూడు ప్రత్యేకమైన కలర్ ఆప్షన్లలో లభించే ఈ ఫోన్ ధర 8+128...
5000 ఎంఎహెచ్తో వివో వై20
న్యూఢిల్లీ : రెండు బడ్జెట్ ఫోన్లు వివో వై20, వివో వై20ఐలను వివో లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లలో 5,000 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థం ఉంది. ఈ ఫోన్లలో స్నాప్డ్రాగన్ 460...
ఐపిఎల్కు వివో దూరం
ఐపిఎల్కు వివో దూరం
కొత్త స్పాన్సర్ అన్వేషణలో బిసిసిఐ
ముంబై: యుఎఇ వేదికగా జరుగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్కు దూరంగా ఉండాలని ప్రధాన స్పాన్సర్, చైనాకు చెందిన వివో సంస్థ నిర్ణయించింది. ఈ...
5000 ఎంఎహెచ్తో వివో వై50
న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ వివో సరికొత్త వివో వై50ను మార్కెట్లోకి విడుదల చేసింది. 8జిబి ర్యామ్+128జిబి స్టోరేజ్తో కూడిన యూత్ఫుల్-సిరీస్ పోర్ట్ఫోలియోస్లో సరికొత్త అదనంగా, క్వాల్కామ్ స్నాప్డ్రాగ న్ 665ను అందిస్తోంది....
మహిళలకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు
ఆత్మకూరు : మహిళా సంఘాలలో ఉన్న నిరుపేద మహిళ కుటుంబాలను గుర్తిం చి 5 లక్షలు ఆపైన జీవనోపాధి కొరకు వడ్డీ లేని రుణాలను ఇవ్వనున్నామని అడిషనల్ డిఆర్డిఓ సరోజ పేర్కొన్నారు. గురువారం...
వివాహం పేరుతో మోసం.. యువకుడి అరెస్టు
సిటిబ్యూరోః సెకండ్ మ్యారేజీ మహిళలను వివాహం చేసుకుంటానని నమ్మించి వారి బంగారు ఆభరణాలు దోచుకుంటున్న నిందితుడిని మార్కెట్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 27 తులాల బంగారు ఆభరణాలు,...
దేశ సమగ్రతకు భంగకరంగా చైనా నిధులు
న్యూస్క్లిక్పై ఢిల్లీ పోలీసు ఎఫ్ఐఆర్ దాఖలు
న్యూఢిల్లీ: ఆన్లైన్ న్యూస్పోర్టల్ న్యూస్క్లిక్పై ఢిల్లీ పోలీసు విభాగం శుక్రవారం ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. భారతదేశ సార్వభౌమాధికారాన్ని , సర్వసత్తాకతను విచ్ఛిన్నం చేసేందుకు ఈ సంస్థ...
గంజాయి విక్రయిస్తున్న వ్యక్తులు అరెస్ట్
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని వేరు వేరు సంఘటనలో ముగ్గురు గాంజా కలిగిన వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు పెద్ద షాపూర్ మరియు చిన్న గోల్కొండ గ్రామంలో పెద్ద షాపూర్...
వెంకటేశ్వర హేచరీస్కు ఇడి షాక్: రూ.65 కోట్ల ఆస్తులు సీజ్
మన తెలంగాణ/హైదరాబాద్ : వెంకటేశ్వర హేచరీస్కు చెందిన రూ. 65 కోట్ల ఆస్తులను ఇడి అటాచ్ చేసింది. ఫెమా చట్టం ఉల్లంఘించినట్టుగా వెంకటేశ్వర హేచరీస్ సంస్థపై ఇడి అధికారులు కేసు నమోదు చేశారు....
సంక్షేమానికి బిఆర్ఎస్ అభయహస్తం
మన తెలంగాణ/ఆదిభట్ల: జనరంజక పాలనతో సిఎం కెసిఆర్ దీపంలా వెలుగుతుండగా పాపంలాంటి బిజెపి, శాపం లాంటి కాంగ్రెస్ ఎందుకని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్రావు అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం...
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం తప్పదు
నాంపల్లి: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కా ర్మిక,కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలపై కేంద్ర కార్మిక సంఘాలు చేస్తున్న పో రాటాలతో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిఐటి...
పొదుపుతో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి
కుంటాల : పొదుపుతో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని తెలంగాణ గ్రామీ ణ బ్యాంకు చైర్మెన్ శోభ అన్నారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు నిర్మల్ రిజియన్ ఆధ్వర్యంలో మంగళవారం కల్లూర్లో స్వయం సహాయ...
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులు
మఇల్లంతకుంట:ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పా ఠశాలలో మౌళిక వసతులు, విద్య ఏర్పాట్లు చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్మన్ రసమయి బాలకిషన్ అన్నారు. మంగళవారం తె లంగాణ దశాబ్ది ఉత్సవాలలో...
పండుగలా పల్లె ప్రగతి దినోత్సవ వేడుకలు
సదాశివనగర్ : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో బాగంగా గురువారం పల్లె ప్రగతి దినోత్సవ సంబరాలను సదాశివనగర్ మండల సర్పంచ్లు, ఎంపిటిసీలు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఆశాకార్యకర్తలు, ఫీస్డ్...
మహిళలే లక్ష్యంగా దొంగతనాలు..
సిటీ బ్యూరో ః మయామాటలతో మహిళల దృష్టి మళ్లీంచి వారి వద్ద నుంచి బంగారు నగలను దోచుకుంటున్న ఓ కేటుగాడిని రాంగోపాల్ పేట్ పోలీసులు అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం...
పర్యావరణహిత జీవనశైలిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి
యాదాద్రి భువనగిరి : పర్యావరణరహిత జీవనశైలిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి అన్నారు.సోమవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని భువనగిరి మున్సిపల్ పట్టణంలో గల...
రైతులకు కెసిఆర్ బంధువు: గంగుల
కరీంనగర్: తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం దశాబ్ది ఉత్సవాలు, ప్రగతి నివేదిక అందరికి తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా...
కన్స్యూమర్ నోట్బుక్ శ్రేణిని విస్తరించిన అసుస్..
అసుస్ నేడు తమ కన్స్యూమర్ నోట్బుక్ శ్రేణిని ఏఎండీ రైజెన్ 7000 సిరీస్తో భారతీయ మార్కెట్లో విస్తరిస్తున్నట్లు వెల్లడించింది. యువ ప్రొఫెషనల్స్, వ్యాపారవేత్తలు, లైఫ్స్టైల్ ప్రియుల కోసం విడుదల చేసిన ఈ నూతన...