Home Search
వీధి దీపాలు - search results
If you're not happy with the results, please do another search
అయోధ్యలో భారీ భద్రతా ఏర్పాట్లు
అయోధ్య : తరతరాల నిరీక్షణ తరువాత అయోధ్య ప్రతిష్టాత్మక రామ ప్రతిష్టాపనకు సిద్ధం అయింది. కట్టుదిట్టమైన భద్రతా వలయంతో ఇప్పుడు అయోధ్య అస్తశస్త్రమయింది. సరయూతీర పట్టణంలో ఇప్పుడు 13000 మంది భద్రతా బలగాల...
టిటిడి ఉద్యోగులకు ఇళ్ళ పట్టాలు
3 దశల్లో పంపిణీ
పీస్ రేట్ కార్మికులకు రూ.20 వేల పెంపు
టిటిడి ఛైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి
మన తెలంగాణ/ హైదరాబాద్: తమ ఉద్యోగులకు ఇళ్ళపట్టాలు పంపణి చేయాలని టిటిడి నిర్ణయించింది. మంగళవారం జరిగిన...
పక్షితనాన్ని కలగనే కవిత్వం
కటకం గజపతులలో మొదటివారు కపిలేశ్వర గజపతి. ఇతను శ్రీకృష్ణదేవరాయల కంటే ముందువాడు. ఇతని భార్య పేరు పార్వతి. ఐదు వందల యేళ్లకు మునుపే గజపతి తన భార్య పేరు మీద పార్వతీపురాన్ని కట్టించాడు....
మూఢనమ్మకాలపై కందుకూరి పోరాటం
తెలుగు రచయిత, సంఘ సంస్కర్త అయిన కందుకూరి వీరేశ లింగం పంతులు గూర్చి శ్రీశ్రీ ఇలా అన్నారు. “కార్యశూరుడు వీరేశలింగం/ కదం తొక్కి పోరాడిన సింగం/ దురాచారాల దురాగతాలను / తుద ముట్టించిన...
భక్తులతో కిటికిటలాడిన శైవక్షేత్రాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు భక్తులతో కిటికిటలాడాయి. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు శివాలయాలకు చేరుకుని కార్తీక దీపారాధన చేశారు. విశేష సంఖ్యలో భక్తులు...
శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు..
కర్నూలు: శ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. కార్తిక సోమవారం సందర్భంగా మలన్న ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. పాతాళగంగలో తెల్లవారుజాము నుంచే భక్తుల పుణ్యస్నానాలు చేసి గంగాధర మండపం,...
శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు…
కర్నూలు: శ్రీశైలం మల్లన్న ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. కార్తిక సోమవారం సందర్భంగా మలన్న ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. పాతాళగంగలో తెల్లవారుజాము నుంచే భక్తుల పుణ్యస్నానాలు చేసి గంగాధర మండపం,...
ఇందిరాపార్క్లో దొంగల బెడద
హైదరాబాద్ : రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పర్యాటకులు సందర్శించే ఇందిరాపార్క్లో దొంగల బెడద ఎక్కువగా ఉంది. ఇటీవల కాలంలో పార్కును సందర్శిస్తున్న పర్యాటకుల పర్సులను దొంగలు కొట్టేస్తున్నారు. దీంతో పర్యాటకులు లబోదిబోమంటున్నారు,...
రథం ముగ్గు
నాగభూషణుడు రాజుగా పరిపాలిస్తూ ప్రజలలో మంచి పేరు తెచ్చుకొన్నాడు. రాజ్యంలో న్యాయపరిపాలన సక్రమంగా నిర్వహించాలని ప్రతి గ్రామంలోనూ న్యాయాధికారిని నియమించారు. దోషులకు శిక్షగా వేసిన అపరాధ రుసుములో సగం ఆ గ్రామ అభివృద్ధికి,...