Friday, April 19, 2024
Home Search

శశి థరూర్ - search results

If you're not happy with the results, please do another search
Minister Rajeev Chandrasekhar legal notice to Tharoor

థరూర్‌కు మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లీగల్ నోటీస్

తిరువనంతపురం: కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కాంగ్రెస్ ఎంపి శశి థరూర్‌కు లీగల్ నోటీస్ పంపారు. ఇటీవల ఒక టివి చానెల్‌లో తన పరువుకు నష్టం...

మోడీపై అనుచిత వ్యాఖ్యల కేసులో శశిధరూర్ వాదనలకు తుది గడువు

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలపై దాఖలైన వ్యాజ్యాన్ని కాంగ్రెస్ ఎంపి శశిథరూర్ సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు వినిపించడానికి ఢిల్లీ హైకోర్టు శశిథరూర్‌కు...

పేర్లను మార్చే క్రూర క్రీడను “భారత్‌” అరికట్టవచ్చు : శశథరూర్

న్యూఢిల్లీ : ఇండియాను భారత్‌గా పేరు మార్చే ప్రభుత్వ విధానంపై కాంగ్రెస్ నేత శశథరూర్ బుధవారం ధ్వజమెత్తారు. “భారత్ ”ను “ ఎలియన్స్ ఫర్ బెటర్‌మెంట్ ,హార్మోనీ, అండ్ రెస్పాన్సబుల్ అడ్వాన్స్‌మెంట్ ఫర్...
Congress Presidential polls: Shashi Tharoor complaint EC

ఉత్తరప్రదేశ్‌లో ఓట్లు చెల్లవ్… అవకతవకలు జరిగాయని ఇసికి థరూర్ లేఖ

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఖర్గే చేతిలో శశిథరూర్ భారీ మెజార్టీతో ఓటమిపాలయ్యారు. ఈనేథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల పోలింగ్‌లో అవకతవకలు జరిగాయని, పోలైన ఓట్లు చెల్లనివిగా పరిగణించాలని పార్టీ ఎన్నికల సంఘానికి...
Nominations for Congress President

ఖర్గే x థరూర్

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి చివరి నిమిషంలో తెరపైకి వచ్చిన కర్నాటక సీనియర్ నేత మద్దతుగా పోటీనుంచి తప్పుకున్న దిగ్విజయ్ నామినేషన్లు వేసిన ఇరువురు నేతలు బరిలో జార్ఖండ్ మాజీ ఎంపి త్రిపాఠీ కూడా.. అయినా పోటీ ఆ...
Tharoor met Gehlot in run-up to Congress presidential election

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల సందడిలో గెహ్లాట్‌తో థరూర్ భేటీ

న్యూఢిల్లీ : ఎఐసిసి అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీనియర్ కాంగ్రెస్ నేత శశిథరూర్ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో ఆదివారం భేటీ అయ్యారు. రానున్న ఎన్నికలతోపాటు పార్టీ భవిష్యత్తుపై చర్చించారని సంబంధిత...
Controversy over Shashi Tharoor selfie with women MPs

మహిళా ఎంపీలతో థరూర్ సెల్ఫీపై వివాదం

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపి శశి థరూర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆరుగురు మహిళా ఎంపీలతో తీసుకున్న సెల్ఫీని సోమవారం ట్విటర్‌లో పోస్ట్ చేసిన థరూర్ పని చేసేందుకు లోక్‌సభ ఆకర్షణీయమైన ప్రదేశం కాదని...
Sreedharan’s entry will minimal impact in Kerala polls: Tharoor

శ్రీధరన్‌తో బిజెపి పరుగులు తీయదు: థరూర్

  న్యూఢిల్లీ : కేరళలో మెట్రోమ్యాన్ శ్రీధరన్ రాజకీయ ప్రవేశంతో ఉండే ప్రభావం నామమాత్రమేనని కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపి శశిథరూర్ చెప్పారు. అసలు రాష్ట్రంలో బిజెపి ప్రధాన పోటీదారే కాదని, ఇక శ్రీధరన్...
Shashi Tharoor's critique of the new IT portal

సుష్మా స్వరాజ్ భర్తపై థరూర్ ఫైర్

న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నటుడు నసీరుద్దీన్ షాపై మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ భర్త, మిజోరం మాజీ గవర్నర్ స్వరాజ్ కౌశల్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపి శశి థరూర్ తీవ్ర...
Governor Tamilisai Resign

మాజీ గవర్నర్లు ఎన్నికల బరిలో దిగవచ్చా?

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు ముందు ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం రాజీనామా చేశారు. తెలంగాణ గవర్నర్ పదవితోపాటు పుదుచ్చేరి...
Kamalyodhas for the Lok Sabha struggle

లోక్‌సభ సమరానికి కమలయోధులు

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు అధికార భారతీయ జనతా పార్టీ సమరశంఖం పూరించిం ది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది.మొత్తం 195 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ప్రధాన...
PM Modi participated Road Show in Mirjalguda

వారణాసి నుంచి మళ్లీ మోడీ పోటీ

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు అధికార భారతీయ జనతా పార్టీ సమరశంఖం పూరించింది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది.మొత్తం 195 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ప్రధాన మంత్రి...
BJP candidates Finalized for 16 states for Lok Sabha Poll 2024

16 రాష్ట్రాలకు బిజెపి అభ్యర్థుల ఖరారు

16 రాష్ట్రాలకు బిజెపి అభ్యర్థుల ఖరారు తొలి జాబితాలోనే మోడీ, షా, రాజ్‌నాథ్ సింగ్ కిషన్ రెడ్డి, బండి, ధర్మపురికి అవే సీట్లు నేడో రేపో 110 మంది పేర్లతో మొదటి జాబితా న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలలో పోటీ...

16 రాష్ట్రాలకు బిజెపి అభ్యర్థుల ఖరారు

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు సమావేశమైన బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ(సిఇసి) దాదాపు 16 రాష్ట్రాల కోసం పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది....

వయనాడ్ నుంచి సిపిఐ పోటీ

తిరువనంతపురం: రారున్న లోక్‌సభ ఎన్నికల కోసం కేరళలోని కీలమైన నాలుగు స్థానాలకు సిపిఐ తన అభ్యర్థులను సోమవారం ప్రకటించింది. ప్రస్తుతం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతిష్టాత్మక వయనాడ్ లోక్‌సభ...
P.Chidambaram

కాంగ్రెస్ మ్యానిఫెస్టో కోసం సూచనలు ఇవ్వండి

న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికలను పురస్కరించుకుని తమ పార్టీ మ్యానిఫెస్టోలో ఏఏ అంశాలను పొందు పరచాలో సూచనలు ఇవ్వవలసిందిగా దేశ ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. ఇది ప్రజా మ్యానిఫెస్టో అని మ్యానిఫెస్టో...

అయోధ్య రమ్మంటోంది..వెళితే ఏమవుతుందో?

న్యూఢిల్లీ: అయోధ్యలోని రామ మందిరం అచంచలమైన భక్తి విశ్వాసాలకు సంబంధించినది. అక్కడ రామ మందిరం లేనప్పటికీ శతావ్దాలుగా భక్తులలో రామ జన్మభూమి పట్ల ఏమాత్రం విశ్వాసం సడలలేదు. అయితే రాజకీయాలకు కూమా అక్కడ...

చిదంబరం చైర్మన్‌గా కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ 2024 లోక్‌సభ ఎన్నికల కోసం తన మేనిఫెస్టో కమిటీని శనివారం పునర్వవస్థీకరించింది. మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరంను కాంగ్రెస్ నియమించింది. కమిటీ కన్వీనర్‌గా...

యాపిల్ ప్రతినిధులను పిలిపించాలని పార్లమెంటరీ కమిటీ యోచన

న్యూఢిల్లీ: దేశంలోని పలువురు ప్రముఖుల ఫోన్లపై ప్రభుత్వ ప్రాయోజిత హ్యాకర్ల దాడి వివాదంపై యాపిల్ ప్రతినిధులను పిలిపించాలని ఇన్ఫర్మేషన్ టెక్నాజలీకి సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ యోచిస్తున్నట్లు కమిటీ సెక్రటేరియట్ అధికారి ఒకరు...
The opposition has no vision

ఇందులో ఆశ్చర్యపోయేదేమీ లేదు: యాపిల్ హెచ్చరిక మెసేజ్‌పై కెటిఆర్

హైదరాబాద్: మీ ఐఫోన్ హ్యాక్ అయిందంటూ యాపిల్ నుంచి వార్నింగ్ మెసేజ్ అందుకున్న ప్రతిపక్ష నాయకులలో తెలంగాణ మంత్రి, భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు కూడా చేరిపోయారు. ఈ...

Latest News