Home Search
శాసన సభలకు - search results
If you're not happy with the results, please do another search
ఇక హెలీ ‘వార్’
హెలికాప్టర్లతో ఎక్కువ సభల్లో పాల్గొనేలా పార్టీల వ్యూహాలు
హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవడంలో బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్లు పోటీ
రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో వివిధ పార్టీలు ప్రజల్లోకి వెళ్లేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నారు....
హెలికాప్టర్లతో ఎక్కువ సభల్లో పాల్గొనేలా పార్టీల వ్యూహాలు
హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవడంలో బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్లు ముందంజ
ఆ పార్టీల అధ్యక్షులతో పాటు ముఖ్య నాయకులకు అవకాశం
సింగిల్ ఇంజన్ హెలికాప్టర్ ధర రూ.1.5 లక్షలు,
డబుల్ ఇంజన్ హెలికాప్టర్ ధర రూ.2.75 లక్షలు
ఉదయం 10...
పోరుకు మరో సంగ్రామ యాత్ర
హైదరాబాద్ : రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా దూసుకుపోతున్న భారతీయ జనతాపార్టీ.. ప్రజా సంగ్రామ యాత్ర తరహాలో బస్సు యాత్రకు సిద్ధమవుతోంది. శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నిత్యం ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు రచిస్తోంది....
నేర రాజకీయాలను అడ్డుకోవాలి
భారత ప్రజాస్వామ్యం నేరచరితుల చేతిలో బందీ అయింది. స్వచ్ఛమైన రాజకీయాలు, విలువలతో కూడిన సేవాతత్పరులు, అభివృద్ధి రాజకీయాలు కనుచూపు మేరలో కనిపించనిస్థితి నెలకొన్నది. దురాజకీయాల ఉధృతిలో ప్రజాస్వామ్యం అపహాస్యం కావడం ఆధునిక రాజకీయాల...
ప్రధాని ప్రసంగం కోసమే అవిశ్వాసం
భారత దేశం ప్రజాస్వామ్యానికే మాతృక అని, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమని అంతర్జాతీయంగా మనం ఘనంగా చెప్పుకొంటున్నాము. ప్రజాస్వామ్యం అంటే కేవలం క్రమంగా ఎన్నికలు జరగడం, ప్రజలు ఓట్లు వేయడమే కాదు, చట్టసభలు సక్రమంగా...
ఉమ్మడి వల్ల ఆదివాసీలకు హాని
దేశ వ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతి అమలు ప్రతిపాదన పై 22వ లా కమిషన్ అభిప్రాయాల సేకరణ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నోట ఉమ్మడి పౌర స్మృతి ప్రస్తావనతో ఆదివాసీ...
మహాలో బిఆర్ఎస్కు ఆదరణ
జాతీయ రాజకీయాలే లక్ష్యంగా బిఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు సాగిస్తోంది. దేశంలో భారత్ రాష్ట్ర సమితి విస్తరణ కోసం పెద్ద కసరత్తే చేస్తోంది అందులో మొదటగా మహారాష్ట్రలో బిఆర్ఎస్ పార్టీ తమ సత్తా చాటాలనుకుంటున్నారు....
ఆదివాసీలపై కేంద్రం జులుం
గత ఐదేండ్లుగా కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన అనేక అటవీ సంబంధిత శాసనాలు, విధానాలు ఆదివాసీ అటవీ హక్కులను హరిస్తున్నాయి. ముఖ్యంగా షెడ్యూల్డ్ ప్రాంత ఆదివాసీ స్వీయ పాలనకు ఉద్దేశించిన గ్రామ సభ...
ఎన్నికల ప్రక్రియ షురూ
హైదరాబాద్ : కీలక స్థానాల్లో ఉన్న రెవెన్యూ, పోలీసు అధికారులను బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆరు నెలలో శాసనసభ ఎన్నికలు జరిగే మిజోరం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ...
తెలుగు వర్శిటీకి సురవరం పేరు పెట్టాలి
ఈ సభకు ముందే ఒక వ్యాసం రాసినాడు. 2-11-1936న రాసి న ఈ వ్యాసంలో కొండా వెంకటరంగారెడ్డి షాద్నగర్ సభలకు అధ్యక్షుడిగా ఎన్నిక కావడాన్ని, అంతకు ముందే శాసనసభ్యుడిగా ఎన్నిక కావడాన్ని స్వాగతిస్తూ...
వివక్షపై తిరుగుబాటు జెండా బాబూజీ
భారతీయ దళిత వర్గాల పెన్నిధి, పరిపాలనాదక్షుడు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలను ఏప్రిల్ 5వ తేదీన యావత్ భారతదేశం ఉత్సాహంగా జరుపుకుంటోంది. స్వాభిమానానికి, కార్యదీక్షకు, పోరాట పటిమకు, గొప్ప నాయకత్వానికి...
సిట్టింగ్ ఎంపికి శిక్ష పడితే ఏం జరుగుతుంది?
న్యూస్డెస్క్: మోడీ ఇంటిపేరుకు సంంబంధించిన క్రిమినల్ డిఫమేషన్ కేసులో(పరువునష్టం దావా) గుజరాత్లోని సూరత్ కోర్టు విధించిన శిక్షతో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన పార్లమెంట్ సభ్యత్వానికి అనర్హుడైనట్లు లోక్సభ సచివాలయం శుక్రవారం...
మళ్లీ తెరపైకి జమిలి ఎన్నికల ప్రతిపాదన.. రాజ్యాంగ సవరణ అవసరం
న్యూఢిల్లీ: లోక్సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం గట్టిగా సమర్థించింది. దీని వల్ల ప్రభుత్వ ధనం వృథాకాకుండా నివారించడంతోపాటు ఆదా చేయవచ్చని ప్రభుత్వం తెలిపింది. అయితే...
ధనస్వామ్యం!
ప్రపంచంలోనే పేదలు అత్యధిక సంఖ్య (22.8 కోట్ల మంది) లో గల భారత దేశ రాజకీయ రంగం అమిత సంపన్నులతో కిక్కిరిసిపోడం కంటే విచిత్రమేముంటుంది! పేదల దేశాన్ని ధనికులు పాలించడం అంతిమంగా ఎక్కడికి...
ఓటరు విజ్ఞతే ప్రజాస్వామ్యానికి రక్ష
ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు. ఇది దేశం దశ దిశను మార్చే అస్త్రం. ఓటు అనే రెండక్షరాలకు దేశ పరిపాలన గతిని మార్చే శక్తి ఉంది. కేంద్ర, రాష్ట్ర చట్టసభలలో, స్థానిక స్వపరిపాలనా...
ఉపరాష్ట్రపతి ఉద్బోధ!
శాసన నిర్మాణ, కార్యనిర్వాహక, న్యాయ అనే మూడు వ్యవస్థల మధ్య అనుల్లంఘనీయమైన సమానత్వం వుండాలని, ఇవి ఒకదాని అధికార పరిధిలోకి మరొకటి చొచ్చుకొని వెళ్ళరాదని ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ ఉద్బోధించడం ప్రాథమిక స్థాయి...
5లక్షల మందితో ‘అదిరిపోవాలి’
మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో తన ప్రస్థానం మొదలు పెట్టేందుకు ముహూర్తం ఖరారైంది. ఇందుకు ఖమ్మం జిల్లా వేదిక కాబోతున్నది. ఈ నెల 18వ తేదీన ఖమ్మంలో సుమారు ఐదు...
ప్రజాయోధుడు బి.ఎన్
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం మట్టి మనుషులను పోగుచేసి సాగించిన పోరాటం వీరతెలంగాణ రైతాంగ సాయుధ పోరా టం.ఆ పోరాట మట్టిలో పరిమళించిన అగ్రగణ్యుడు కామ్రేడ్ భీమిరెడ్డి నర్సింహ్మారెడ్డి...
బిఆర్ఎస్కు బోణి
మన తెలంగాణ/హైదరాబాద్ : మునుగోడు ఉపఎన్నికలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అమలు చేసిన వ్యూహం సూపర్ సక్సెస్ అయింది. ఆయన మాస్టర్ మైండ్ ముందు రెండు జాతీయ పార్టీ (బిజెపి, కాంగ్రెస్)లు బొక్కాబోర్లపడ్డా...
వ్యూహాలకు పదును
ప్రచారానికి మిగిలింది
ఇక ఐదు రోజులే
లక్ష మందితో టిఆర్ఎస్
భారీ బహిరంగ సభ
30నచండూరులో
నిర్వహణకు సన్నాహాలు
హాజరుకానున్న సిఎం కెసిఆర్
ప్రచారం ముగిసేదాకా అప్పగించిన
యూనిట్లలోనే ఇన్చార్జిలు
ఒక్కో ఓటరును కనీసం
ఆరుసార్లు కలిసేలా ప్రణాళిక
ముఖ్య నేతలంతా...