Home Search
ఎన్డిటివి - search results
If you're not happy with the results, please do another search
ప్రపంచ కుబేరుల జాబితాలో మళ్లీ ముకేష్ అంబానీకి చోటు
న్యూస్డెస్క్: భారతదేశంలోనే అత్యంత సంపన్నుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) చైర్మన్ ముకేష్ అంబానీ మళ్లీ ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన 10 మంది జాబబితాలో చోటు దక్కించుకున్నారు. బుధవారం ఆయన నికర ఆస్తులు మళ్లీ...
సగానికి పైగా కరిగిపోయిన అదానీ సంపద
న్యూస్డెస్క్: అదానీ గ్రూపు వ్యవస్థాపకుడు, చైర్మన్ గౌతమ్ అదానీ ఆస్తుల క్షీణత ఆగడం లేదు. మంగళవారం కూడా అదానీ గ్రూపు కంపెనీల షేర్ల ధరలు భారీగా పతనమయ్యాయి. హిండెన్బర్గ్ నివేదిక విడుదలైన దరిమిలా...
ప్రపంచ టాప్ 20 బిలియనీర్ల జాబితా నుంచి అదానీ ఔట్!
అదానీ టోటల్ గ్యాస్ నేడు ఐదు శాతం పడిపోయింది!
ముంబై: హిండెన్బర్గ్ నివేదిక వెలువడిన తర్వాత గౌతమ్ అదానీ షేర్లు గణనీయంగా పడిపోయాయి. నేడు(శుక్రవారం) అతడి సంస్థల షేర్లు పతనం కావడంతో మళ్లీ ప్రపంచ...
స.హ. వీరుడికి బెదిరింపులు
ఎలక్టోరల్ బాండ్ల పథకం గురించి నౌకాదళ మాజీ అధికారి కమొడోర్ లోకేష్ భాత్రా లేవనెత్తిన తీవ్రమైన ప్రశ్నలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రోజు వరకు సమాధానం ఇవ్వలేదు. “జర్నలిస్టు గౌరీ లంకేష్...
అదానీ షేర్ల బౌన్స్బ్యాక్!
ముంబై: గౌతమ్ అదానీ షేర్లు హిండెన్బర్గ్ నివేదిక తర్వాత గణనీయంగా పడిపోయాయి. కానీ నేడు ఆయన షేర్లు గణనీయంగా తిరిగి కోలుకున్నాయి(బౌన్స్బ్యాక్). ప్రపంచ టాప్ 20 బిలియనీర్ల జాబితా నుంచి తొలగిన ఆయన...
ఒక్కరోజులోనే రూ. 2 వేల కోట్లు నష్టపోయిన అదానీ కంపెనీలు
న్యూస్ డెస్క్: అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ రిసెర్చ్ నివేదిక వెల్లడి దరిమిలా అదానీ గ్రూపు కంపెనీలు నష్టాలపాలు కావడం ఆగలేదు. గురువారం ఒక్కరోజే గౌతమ్ అదానీ యాజమాన్యంలోని అదానీ గ్రూపు రూ. 2వేల...
భారత కుబేరుడిగా మళ్లీ ముఖేష్ అంబానీ…. అదానీ ఔట్
న్యూస్ డెస్క్: ఓడలు బండ్లు..బండ్లు ఓడలు అవ్వడమంటే ఇదే కాబోలు..ఏడాది క్రితం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) చైర్మన్ ముకేష్ అంబానీ స్థానంలో భారతదేశ అత్యంత సంపన్నుడిగా ఎదిగిన అదానీ గ్రూపు చైర్మన్...
ఒక గెలుపు, రెండు ఓటములు!
సంపాదకీయం: భారతీయ జనతా పార్టీ గుజరాత్లో ఊహించిన దాని కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకొని అసాధారణ చరిత్రను సృష్టించుకొన్నది. ఎగ్జిట్ పోల్స్లో ఏ ఒక్క సంస్థా ఇవ్వనన్ని సీట్లను అది ఈసారి సాధించుకొన్నది....
విషం పూసిన బిజెపి బాణాలు!
ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టడానికి.. తమ పార్టీలోకి వలసలను ప్రోత్సహించడానికి.. వినని వారిని జైలు పాల్జేయడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఇడి, ఐటి, ఎన్ఐఎ, సిబిఐలను వినియోగించుకుంటున్నదని అందరికీ తెలిసిన విషయమే. 2014...
విశ్వగురు కాదు.. విష పురుగు
మన తెలంగాణ/హైదరాబాద్: మోడీది ఒక అసమర్ధపాలన, దౌర్భాగ్య పాలన, దరిద్రపు కొట్టు పాలన అని టిఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించారని విమర్శించారు. మోడీ...
భారత్ ఆదుకుంటుందనే ఆశ: లంక ప్రధాని
కొలంబో: ప్రస్తుత దేశ క్లిష్ట దశలో ఎగువన ఉన్న భారతదేశం సాయాన్ని తాము ఎక్కువగా ఆశిస్తున్నామని దేశ ప్రధాన మంత్రి రనీల్ విక్రమసింఘే తెలిపారు. ఎన్డిటివికి ఆయన శనివారం ప్రత్యేకంగా ఇంటర్వూ ఇచ్చారు....
దార్శనిక నేత
తెలంగాణ హృదయ వీణను సవరించి
హరిత గీతాన్ని ఆలపిస్తూ రాష్ట్రాన్ని
దేశానికే తలమానికం చేసిన
ఎనిమిదేళ్ల కెసిఆర్ పాలనను ప్రశంసిస్తూ ఎన్డిటివి ప్రత్యేక కథనం
అనితర సాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి చూపించారు....
చిత్త వైకల్యంతో బాధపడుతున్న రణ్ధీర్ కపూర్!
న్యూఢిల్లీ: ప్రముఖ నటుడు రణ్ధీర్ కపూర్ చిత్తవైకల్యంతో బాధపడుతున్నారని ఆయన మేనల్లుడు, నటుడు రణ్బీర్ కపూర్ తెలిపారు. ‘నా మేనమామ రణ్ధీర్ కపూర్ చిత్తవైకల్యం తొలిదశతో బాధపడుతున్నారు. ఆయన సినిమా చూశాక నా...
మనోహర్ పారికర్ కుమారుడిని ఓడించిన బిజెపి నాయకుడు మోన్సెరట్ !
పనాజీ: మాజీ రక్షణ మంత్రి, దివంగత మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్, బాబూష్గా పేరుగాంచిన బిజెపికి చెందిన అటానాసియా మోన్సెరట్ చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. మోన్సెరట్ ఎన్డిటివితో మాట్లాడుతూ తాను...
మాజీ సిజెఐ రంజన్ గొగొయ్పై హక్కుల తీర్మానం
దాఖలుచేసిన టిఎంసి ఎంపీ
న్యూఢిల్లీ: మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి(సిజెఐ) ఇటీవల ఎన్డిటివికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యానాలపై రాజ్యసభ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మౌసం నూర్ ఆయనకు వ్యతిరేకంగా హక్కుల తీర్మానం దాఖలు...
బాలలకు ఇవ్వబోయేది కోవాక్స్ వ్యాక్సినే!
కోవిషీల్డ్ వ్యాక్సిన్ కానే కాదు!!
6 నెలల్లో సిద్ధం: అదర్ పూనావాలా
న్యూఢిల్లీ: “భారత్లోని బాలలకు ఇవ్వబోయేది కోవాక్స్ కరోనావైరస్ వ్యాక్సినే తప్ప కోవిషీల్డ్ కాదు” అని సీరం ఇనిస్టిట్యూట్ సిఇఒ అదర్ పూనావాలా మంగళవారం...
యాదవుల ప్రత్యేక పండగ
సదర్ అంటే తెలియని హైదరాబాదీ వుండరు. భాగ్యనగరం కేంద్రంగా దాదాపు 200 సంవత్సరాలకు పూర్వమే ఈ సదర్ వేడుకలు వున్నవి అని శాసనాలు ద్వారా తెలుస్తుంది. మన నగరం ఎలా అయితే దినదినం...
జర్నలిస్టులపై వేధింపులు ఆపండి: హెచ్ఆర్డబ్ల్యు
న్యూఢిల్లీ: దేశంలో మానవ హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు, ఇతర ప్రభుత్వ విమర్శకుల నోరు మూయించేందుకు భారతీయ అధికారులు రాజకీయ ఉద్దేశ్యాలతో పన్ను ఎగవేత, ఇతర ఆర్థిక అక్రమకేసులు బనాయించి వేధిస్తున్నారని మానవ హక్కుల...
చైనా దురాక్రమణకు పాల్పడలేదు
కొత్త గ్రామం నిర్మాణంపై భూటాన్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: వివాదాస్పద డోక్లామ్కు సమీపంలో తమ దేశ భూభాగంలో 2 కిలోమీటర్లు చొచ్చుకువచ్చి చైనా ఒక గ్రామాన్ని నిర్మించిందన్న వార్తలను భూటాన్ శుక్రవారం ఖండించింది. అయితే ఉపగ్రహ...
ఎక్కడి రైళ్లు అక్కడే!
ముంబయిలో స్తంభించిన పౌరజీవనం
పవర్ గ్రిడ్ ఫెయిల్యూర్తో ఆగిన విద్యుత్ సరఫరా
కొద్ది గంటల తర్వాత విద్యుత్ పునరుద్ధరణ
దర్యాప్తునకు ముఖ్యమంత్రి ఆదేశం
ముంబయి: విద్యుత్ సరఫరా నిలిచిపోయిన కారణంగా మహారాష్ట్ర రాజధానిలో సోమవారం ఉదయం పౌర జీవనం...