Home Search
పెరుగుతున్న ఇంధన ధర - search results
If you're not happy with the results, please do another search
ఎలక్ట్రిక్ వాహనాలకు పబ్లిక్ ఛార్జింగ్ సెంటర్ల ఏర్పాటు
గ్రేటర్ పరిధిలో 230 ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు
హెచ్ఎండిఎ పరిధిలో మారో100ప్రతిపాదన.
ప్రయోగాత్మకంగా నగరంలో14పబ్లిక్ ఛార్జింగ్ సెంటర్స్ ఏర్పాటు
హైదరాబాద్: ఎలక్ట్రికల్ వాహన దారులకు శుభవార్త, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఎలక్ట్రికల్ వాహనాలను మరింత ప్రొత్సహించేందుకు...
చేతకాకే ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాలపై నిందలు
ప్రధాని మోడీపై టిఎంసి మండిపాటు
కోల్కత: పెరుగుతున్న ఇంధన ధరలను అదుపుచేయడం సాధ్యం కానందునే ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై నిందలు మోపుతున్నారని తృణమూల్ కాంగ్రెస్ విమర్శించింది. టిఎంసి...
ప్రధాన మంత్రి జన్ధన్ లూట్ యోజన..
న్యూఢిల్లీ : రోజూ పెరుగుతున్న ఇంధన ధరలపై కాంగ్రెస్ పార్టీ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ‘ప్రధానమంత్రి జన్ధన్ లూట్ యోజన’ అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అవహేళన చేశారు....
గడ్కరీ హైడ్రోజన్ కారు కలకలం
న్యూఢిల్లీ : కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం తమ నివాసం నుంచి పార్లమెంట్ వరకూ హైడ్రోజన్ కారులో వచ్చారు. ఈ తెలుపు రంగు కారు హైడ్రోజన్ ఇంధనంతో ప్రయాణిస్తుంది. హైడ్రోజన్...
కుదేలవుతున్న చిన్న పరిశ్రమలు
గత పదహారు నెలలుగా కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. మొదటి దశ కరోనా ఉధృతితో వ్యాపారాలు, ఉద్యోగాలు కోల్పోయిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఇ) రెండవ దశ కరోనా ధాటికి...
బెెంగాల్ సిఎం వినూత్న నిరసన (వీడియో వైరల్)
కోల్కతా: దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన ధరలకు నిరసనగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కోల్కతాలో ఎలక్ట్రిక్ స్కూటర్పై ప్రయాణించిన మమత పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై...
2022లో నేను శ్రీలంక అధ్యక్షుడుగా కొనసాగాలి
భారత్ గట్టిగా కోరింది
కొన్ని పాశ్చాత్య దేశాల ప్రేరణతో జనంలో నిరసనలు
శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స
కొలంబో : 2022లో జనంలో తిరుగుబాటుతో శ్రీలంక అధ్యక్షుడుగా పదవీచ్యుతుడైన గొటబాయ రాజపక్స కొన్ని పాశ్చాత్య దేశాల...
యూరప్ రైతుల ఆందోళన వెనుక..
సామ్రాజ్యవాద యుద్ధాలు, పెట్టుబడిదారీ విధానం వలన ఆయా దేశాల్లో సంక్షోభాలు ఏర్పడతాయన్న దానికి నేటి యూరప్ దేశాల్లో రైతుల ఆందోళనలే నిదర్శనం. రెండు ప్రపంచ యుద్ధాల వలన సామ్రాజ్యవాద దేశాలతో పాటు, ఆ...
భూకాలుష్యాన్ని అరికట్టాలి
ప్రకృతి ప్రసాదితమైన భూమిని మానవుడు తన స్వార్థప్రయోజనాల కోసం అనేక రకాలుగా నష్టపరుస్తున్నాడు. మానవ జాతి మనుగడకు ఆధారమైన భూమిని శాస్త్రసాంకేతిక రంగాల్లో సంభవించిన పలుమార్పులను ప్రణాళికా రహితంగా అభివృద్ధి పేరుతో విధ్వంసం...
పదునైన ధిక్కారస్వరం జ్వాలాముఖి
14-12-2023న విఖ్యాత కవి, అమరుడు జ్వాలాముఖి 15వ వర్ధంతి. ఈ సందర్భంలో నివాళిగా కొన్ని జ్ఞాపకాలు]
దిగంబరకవిగా, విప్లవకవిగా, మహావక్తగా పేరుగాంచిన రచయిత, విప్లవ కార్యశీలి జ్వాలాముఖి. మానవతా వాదిగా మొదలై, నాస్తిక హేతువాద...
కాలుష్యం కోరల్లో మానవాళి
భూమ్మీద నివసిస్తున్న జీవకోటి మునుపెన్నడూ లేనంత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. అణుబాంబులో, అంతర్యుద్ధాలో దీనికి కారణం కాదు. రోజురోజుకీ పెరుగుతున్న పర్యావరణ సంక్షోభమే దీనికి ప్రధాన కారణం. మానవునితో పాటు సమస్త జీవరాశి మనుగడకు...
నిరంతరాయంగా 24 గంటల కరెంటు!
గత ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ ఇస్తామని వాగ్దానం చేసినా రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా కాలేదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ శాఖ రైతులకు రాత్రిపూట విద్యుత్ సరఫరా చేసేది....
పెరిగిన అప్పులు, తగ్గిన అభివృద్ధి
వెలిగిపోతున్న పాలన సాగిస్తున్నామని చెబుతున్న నరేంద్రమోడీ సర్కార్ సెప్టెంబరు చివరి వారంలో జనానికి రెండు ‘శుభవార్తలు’ చెప్పింది. ఒకటి వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి ఐదు మాసాల్లో ద్రవ్యలోటు రూ. 6.43 లక్షల...
జి20 నిష్క్రియాత్మకం
వాతావరణం రుణ సంక్షోభాలపై జి20 నిష్క్రియాత్మకం
అత్యంత ఘనమైన పలు బహుళ దేశాలతో కూడిన అంతర్జాతీయ వేదికలు, ఆర్థిక సంస్థలు అమెరికా, దాని మిత్ర దేశాల రాజకీయ వ్యూహాలతో భాగంగా ఏర్పడినవే గాని అర్థవంతమైన...
వినియోగించిన కార్లకు డిమాండ్..
హైదరాబాద్: భారతీయ ఆటోమొబైల్ రంగం అభివృద్ధి చెందుతున్న వేళ, ఒక నగరం మాత్రం ప్రీ-ఓన్డ్ (వినియోగించిన ) వాహనాలకు అసాధారణమైన డిమాండ్తో ప్రత్యేకంగా నిలుస్తుంది, ఈ అసాధారణ అంశానికి, భారతదేశంలోని ప్రముఖ ఆటోటెక్...
ప్రధానిది 50 ఏళ్ల విజన్..
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిటిఐకిచ్చిన ఇంటర్వూలో దేశం పట్ల ఆయన విజన్ను అధికార బిజెపి నేతలు ప్రశంసించగా, ఇండియా విపక్ష కూటమి నేతలు మాత్రం పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం వంటి...
భారీగా పెంచి కొద్దిగా తగ్గించారు
తెలంగాణ సహా అయిదు రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగనుండటం, మరి కొన్ని నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉండటంతో ఎవరూ అడగకుండానే కేంద్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశమై.. సిలిండర్ రూ. 200 ధర తగ్గించింది....
విద్యుత్ డిమాండ్ భవిష్యత్తులో 17వేల మెగావాట్లకు చేరుకున్నా ఇబ్బంది లేదు
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ట్రాన్స్కో, జెన్ఎకో సీఎండి ప్రభాకర్రావు
మన తెలంగాణ / హైదరాబాద్ః భవిష్యత్తులో విద్యుత్ డిమాండ్ 17 వేల మెగావాట్లకు చేరుకున్నా ఎటువంటి ఇబ్బంది లేదని ట్రాన్స్కో,జెన్కో సీఎండి దేవుల పల్లి...
జాతీయ రహదారులపై విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు
ప్రతి 25 కిలో మీటర్లకు ఒకటి చొప్పున ఏర్పాటు
కసరత్తు చేస్తున్న రెడ్కో అధికారులు
మన తెలంగాణ/ హైదరాబాద్: అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్ ,డీజిల్ ధరలు తగ్గుతున్న వాటి ప్రయోజనాలు వాహనదారులకు అందేలా కనిపించడం లేదు....
ప్రకృతితోనే భద్రమైన భవిష్యత్తు
భూమి మీద ఉన్న సకల జీవకోటికి ప్రకృతే ఆధారం. ఇది సృష్టి, స్థితి, లయలకు కారణమైన ఒక శాశ్వతమైన మౌలిక ప్రమాణం. ఈ రోజు మనం చూస్తున్న ప్రకృతి సుమారు 450 కోట్ల...