Home Search
ఈటల రాజేందర్ - search results
If you're not happy with the results, please do another search
కరోనా కట్టడిలో తెలంగాణ భేష్
ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలి : వీడియో కాన్ఫరెన్స్లో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ప్రశంస
హైదరాబాద్ : కరోనా వైరస్ నియంత్రణ కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు బాగున్నాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ...
వ్యాపించలేదు
తెలంగాణాలో కరోనా లేదు, ప్రజలెవ్వరూ భయపడోద్దు
అతిగా స్పందించకండి, అట్లాగని మేము రిలాక్స్గా లేము
ఇటలీ నుంచి వచ్చిన టెక్కికి, అపోలో శానిటేషన్ వర్కర్కు నెగటివ్ రిపోర్టు
రాష్ట్రంలో చేపడుతున్న నియంత్రణ చర్యలుపై కేంద్రం ప్రశంస
అధిక ధరలకు...
కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వం సఫలం
కరోనా కట్టడిపై ప్రభుత్వం సక్సెస్
శరవేగంగా నియంత్రణ నిర్ణయాలు
తక్షణమే రూ.100 కోట్లు విడుదల చేసిన సిఎం కెసిఆర్
మంత్రివర్గ ఉపసంఘం... ప్రత్యేక కంట్రోల్ రూమ్
గాంధీ, ఫీవర్, చెస్ట్, కింగ్కోఠి ఆసుపత్రుల్లో ఐసొలేషన్ వార్డులు
ప్రైవేట్, కార్పోరేట్ టీచింగ్...
భయం వద్దు
కరోనా వ్యాప్తిని కట్టడి చేశాం
అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం
45 మందిలో నెగిటివ్ వచ్చింది
పాజిటివ్ వ్యక్తి కుటుంబ సభ్యులకూ సోకలేదు
ఇద్దరు శాంపిల్స్లో స్పష్టత లేకపోవడంతో పుణేకు పంపాం
ఐఎఎస్లతో ప్రత్యేక కమిటీలు వేస్తున్నాం, కోఠి డిఎంఇ కార్యాలయంలో...
వదంతులు నమ్మి ఆగం కావొద్దు
24గంటల కరోనా హెల్ప్లైన్ 104
కరోనా గాలి ద్వారా సోకదు
నోటి తుంపర్ల ద్వారా అంటుతుంది
కరచాలనం, కౌగిలింతలు వద్దు
వైరస్ గాలిలో 12గంటల పాటు బతికి ఉంటుంది
వ్యాధిగ్రస్థులు వాడిన వస్తువులను ముట్టుకుంటే సోకుతుంది
చేతులు శుభ్రంగా కడుక్కుంటే కరోనా...
త్వరలో భేషైన పౌల్ట్రీ పాలసీ
సిఎం కెసిఆర్ సహా మా కుటుంబమంతా రోజూ చికెన్ తింటాం : కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలోనే అద్భుతమైన పౌల్ట్రీ పాలసీని త్వరలోనే తీసుకొస్తామని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారవు వెల్లడించారు....
బాధ్యులపై చర్యలు
గాంధీ ఆసుపత్రి ఘటనలపై మంత్రి ఈటల గరం
అధికారులపై ఆగ్రహం
జరిగిన ఘటనలు ఎంత మాత్రం మంచివి కాదు
డాక్టర్ స్థాయిలో వసంత్కుమార్ ఆత్మహత్యకు ప్రయత్నించడం సరికాదు
కమిటీలు వేసి నివేదికలు రప్పిస్తాం, బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం
మనతెలంగాణ/హైదరాబాద్: గాంధీ...
గాంధీలో అక్రమాలపై సర్కారు సీరియస్
హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రి వ్యవహారంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో అక్రమాలపై బాధ్యులు ఎవరైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్యశాఖ...
కరోనా హై అలర్ట్
హైదరాబాద్ : కరోనా వైరస్పై రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఈ విషయంపై ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం టెలికాన్ఫరెన్స్ ద్వారా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు....
10 రోజుల్లో ల్యాబ్ సిద్ధం
గాంధీలో ‘కరోనా’ నిర్ధారణ పరీక్షలు
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు గాంధీ ఆసుపత్రిలో నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ రంగం సిద్ధం చేసింది. గాంధీ ఆస్పత్రిలో వచ్చే 10 రోజుల్లోనే కరోనా...
కరోనాపై భయాలొద్దు
వదంతులు నమ్మొద్దు, కేంద్ర బృందం పరిశీలిస్తోంది
నేడు ఉన్నతస్థాయి సమీక్ష జరుపుతాం - మంత్రి ఈటల
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ ఉన్నట్లు ఇంకా నిర్ధారణ కాలేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల...
18 నుంచి నామినేషన్ల పర్వం
అట్టహాసంగా నిర్వహణకు ప్రధాన పార్టీల సన్నాహాలు
కీలక నేతల కోసం తరలిరానున్న అగ్రనేతలు
మనతెలంగాణ/హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వాని కి ముహూర్తం సమీపిస్తోంది. ఎంతో కీలకమైన ఈ ఘట్టానికి అట్టహాసంగా నిర్వహించేలా...
బూత్ల వారీగా కార్యాచరణ
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో బిజెపి కి సానుకూల వాతావరణం ఉందని, పార్లమెంటు ఎన్నికల్లో అద్భుతమైన పలితాలు సాధిస్తామ ని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు....
పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి 12 సీట్లలో విజయం: ఈటెల
రాష్ట్రంలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి 12 సీట్లలో విజయం సాధిస్తుందని, ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన పథకాలు మరోసారి గెలిపిస్తాయని మల్కాజిగిరి పార్లమెంటు అభ్యర్థి ఈటెల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం...
ఇందిరమ్మ ఇండ్లు పేదల ఆత్మగౌరవ ప్రతీకలు
రూ.22,500కోట్లతో 4.50లక్షల ఇందిరమ్మ ఇండ్లు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 3500ల ఇండ్లు నిర్మిస్తాం
పథకం ప్రారంభోత్సవంలో సిఎం
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో : తెలంగాణ వ్యాప్తంగా రూ.22,500 కోట్లతో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ...
డబుల్ గ్రోత్…ఇది నా గ్యారంటీ
మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో : ‘డబుల్ గ్రోత్...ఇది నా గ్యారంటీ’ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సంగారెడ్డి జిల్లా, పటాన్చెరు సమీపంలోని పటేల్ గూడ వద్ద రూ.9021 కో ట్ల విలువైన...
లోక్సభ సమరానికి కమలయోధులు
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు అధికార భారతీయ జనతా పార్టీ సమరశంఖం పూరించిం ది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది.మొత్తం 195 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ప్రధాన...
తెలంగాణలో 9మంది ఎంపి అభ్యర్థులను ప్రకటించిన బిజెపి
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎంపి అభ్యర్థుల తొలి జాబితాను బిజెపి విడుదల చేసింది. తొలి జాబితాలో 195మంది అభ్యర్థుల పేర్లను బిజెపి జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డే ప్రకటించారు. ఇక, తెలంగాణలో...
పార్లమెంటు ఎన్నికల కోసం బిజెపి 35 కమిటీల నియామకం
రోడ్డు షోలు, ప్రజాహిత యాత్రలు, విజయసంకల్ప యాత్రకు ప్లాన్
పార్లమెంటు ఎన్నికల కమిటీ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలుపు లక్ష్యంగా రాష్ట్ర...
భాగ్యలక్ష్మి ఆలయంలో అమిత్ షా పూజలు
హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరయ్యేందుకు ముందు చార్మినార్ సమీపంలోని భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సమావేశానికి పార్టీ మండల, జిల్లా...