Tuesday, April 16, 2024
Home Search

నరేంద్ర మోడీ - search results

If you're not happy with the results, please do another search
CAA will not be implemented if Congress comes to power in Assam: Rahul

అసోంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సిఎఎ అమలు కానివ్వం: రాహుల్ హామీ

  శివసాగర్ (అసోం): బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ అసోం విభజనకు ప్రయత్నిస్తున్నాయని, తమ పార్టీ అసోం ఒప్పందం లోని ప్రతి అంశాన్ని పరిరక్షిస్తుందని, తమకు అధికారమిస్తే అసోం రాష్ట్రంలో ఎప్పటికీ పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)...
'Why do so many dictators have names that begin with M?' :Rahul

నియంతల పేర్లన్నీ ‘ఎం’తోనే మొదలౌతాయెందుకో?

  మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ నేత రాహుల్ ఘాటు ట్వీట్ న్యూఢిల్లీ : కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రాజధాని ఢిల్లీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోడీ లక్ష్యంగా...
Modi govt is trying to hand over government assets to investors: Rahul

ప్రభుత్వ ఆస్తులు గుత్త పెట్టుబడిదార్లకు అప్పగింత : రాహుల్ వ్యాఖ్య

  న్యూఢిల్లీ : ప్రభుత్వ బడ్జెట్ తీరుపై కాంగ్రెస్ నేత రాహుల్ తీవ్రంగా విమర్శిస్తూ నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను గుత్తపెట్టుబడిదారులకు అప్పగించడానికి ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. రెండు ప్రభుత్వ బ్యాంకులు, బీమా సంస్థ, తదితర...
Bhatti Vikramarka About on his Padayatra

సాగు చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయాలి

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయాలి ఈ మేరకు సిఎంకు లేఖ రాసిన సిఎల్‌పి నాయకుడు భట్టి విక్రమార్క కేంద్రంపై ఎందుకు యూటర్న్ తీసుకోవాల్సి వచ్చిందో కెసిఆర్ చెప్పాలని డిమాండ్ కొనుగోలు కేంద్రాలు ఎత్తివేయాలని...
PM Modi Video Conference with All CMs on Vaccine

తొలి దశ కొవిడ్ టీకా ఖర్చు కేంద్రానిదే

రాష్ట్రాల సిఎంలకు ప్రధాని మోడీ వివరణ, ముందు 3 కోట్ల మంది కొవిడ్ వారియర్స్‌కు కొద్ది నెలల్లో 30 కోట్ల మందికి వ్యాక్సినేషన్,  అతి పెద్ద టీకా పంపిణీ కార్యక్రమం విజయవంతం చేయాలని...
Allow Farm Laws For Year Or Two: Rajnath Singh

కొత్త చట్టాలు రెండేళ్లు అమలు కానివ్వండి

  రైతులకు మేలు చేకూరకపోతే సవరించడానికి సిద్ధం : రాజ్‌నాథ్ చర్చలకు రండి : తోమర్ భూములు కార్పొరేట్లు లాక్కోలేవు : అమిత్ షా లబ్ధి చేకూరకుంటే సవరణలు: రాజ్‌నాథ్‌సింగ్ న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను...
Balochistan activist Karima Baloch murdered in Canada

బలూచిస్థాన్ ఉద్యమకారిణి కరీమా దారుణ హత్య

  న్యూఢిల్లీ : బలోచిస్థాన్ నరమేథం, యుద్ధ నేరాలపై అంతర్జాతీయ వేదికలపై ఎలుగెత్తి ఖండించిన బలోచిస్థాన్ ఉద్యమ కారిణి కరీమా బలోచ్‌ను కెనడా లోని టొరంటో నగరంలో మంగళవారం దారుణంగా హత్య చేశారు. టోరంటో...

రైతులకు తోమర్ లేఖ

  ఢిల్లీ సరిహద్దుల్లో అలుపెరగకుండా ఆందోళన చేస్తున్న రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదరకపోగా చర్చల అవకాశాలు రోజురోజుకి మరింత పలచబడిపోతున్నాయి. రెండు పక్షాల మధ్య దూరం పూడ్చలేనంతగా పెరిగిపోతున్నది. దేశంలో ప్రజాస్వామ్య...
CM KCR Returns to Hyderabad From Delhi

విజయవంతంగా ముగిసిన కెసిఆర్ ఢిల్లీ పర్యటన..

మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఢిల్లీ పర్యటన విజవయంతంగా ముగిసింది. దీంతో ఆదివారం మధ్యాహ్నం ఆయన ఢిల్లీ నుంచి హెదరాబాద్‌కు చేరుకున్నారు. మూడు రోజుల సిఎం ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీతో...
CM KCR Meets PM Modi in New Delhi

నిధుల కొరత తీర్చండి

కేంద్రం నుంచి రావాల్సినవి సకాలంలో విడుదల కాక కష్టాల్లో ఖజానా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండి ప్రధాని మోడీతో దాదాపు 30ని. ముఖ్యమంత్రి కెసిఆర్ సమావేశం పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు సహకారం అందించాలి ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిని పెంచి...

సవరణలు వద్దు చట్టాలే రద్దు కావాలి

  భీష్మించుకున్న రైతులు, ఉద్యమ ఉధృతికి కార్యాచరణ ప్రకటన 1న ఢిల్లీ, జైపూర్ రహదారి దిగ్బంధం, టోల్‌ప్లాజాల వద్ద ధర్నాలు 14న దేశవ్యాప్త ఆందోళన, నిరసనలు, బిజెపి నేతల ఘెరావ్ ఢిల్లీకి తరలి రావాలని అన్ని రాష్ట్రాల రైతులకు...

దేశం యావత్తు రైతాంగం వెనుక నిలిచింది

కేంద్రం బెట్టుచేయడం మానుకోవాలి లేనిపక్షంలో రైతులే పాతాళానికి తొక్కేస్తారు హెచ్చరించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్ : రైతు బంద్ దేశంలో సరికొత్త అధ్యయానం సృషించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి...
Mobile technology for COVID-19 vaccination

కరోనా టీకాల పంపిణీలో మొబైల్ టెక్నాలజీ

ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో ప్రధాని మోడీ వెల్లడి న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిని నివారించడానికి వ్యాక్సిన్ లభించే అవకాశాలు విస్తృతం అవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మొబైల్ సాంకేతికత ఉపయోగించి భారీ ఎత్తున టీకా...
Rajya Sabha MP abhay bhardwaj passes away

కరోనాతో రాజ్యసభ ఎంపి మృతి

ఢిల్లీ: కరోనా వైరస్‌తో చికిత్స పొందుతూ రాజ్యసభ ఎంపి అభయ్ భరద్వాజ్ కన్నుమూశారు. కరోనా వైరస్ తీవ్రత తగ్గిన కూడా మరణాలు మాత్రం ఆగడంలేదు. కరోనా ఎవరిని వదిలిపెట్టడంలేదు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన...

పొలిటికల్ టూరిస్టులతో ఒరిగేది లేదు

  సింహంలా సింగిల్‌గా ప్రజల మనిషి కెసిఆర్ డజన్ల కొద్ది ఢిల్లీ నాయకులు పరిగెత్తుకుని వస్తున్నారు వరదలు వచ్చినప్పుడు ఏ ఒక్కరైనా హైదరాబాద్ వైపు కన్నెత్తి చూశారా? ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌ను ఆగం చేయాలని చూస్తున్నారు నగర ప్రజలు ఆలోచించి...
Corona Vaccine May comes to next Year Says CCMB

టీకా పంపిణీకి కసరత్తు

తొలుత కరోనా వారయర్లు సహా, 23% మందికి వ్యాక్సిన్ సరఫరా ఎన్నికల సమయంలో పోలింగ్ తరహాలో టీకా పంపిణీకి ఏర్పాట్లు : మోడీ న్యూఢిల్లీ : దేశంలో అత్యంత సమగ్రరీతిలో కరోనా టీకా పంపిణీకి...
CM Jagan Writes PM Modi for Bharat Ratna to SP Balu

ఎస్పి బాలుకు ‘భారతరత్న’ ఇవ్వాలి: ప్రధానికి సిఎం జగన్ లేఖ

అమరావతి: గాన గాంధర్వుడు ఎస్పి బాలసుబ్రమణ్యంకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు. ఇప్పటికే నటుడు అర్జున్, బాలుకు భారతరత్న ఇవ్వాలని...
Farmers strike against Agriculture bill

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కదం తొక్కిన కర్షకులు

పంజాబ్, హర్యానాలలో తీవ్రమవుతున్న ఆందోళనలు   చండీగఢ్ : పార్లమెంటులో వ్యవసాయ బిల్లులను ఆమోదించడంపై ఆదివారం రైతన్నలు నిరసన తెలియచేస్తూ కదం తొక్కారు. హర్యానాలో రోడ్లన్నీ దిగ్బంధం చేశారు. పొరుగునున్న పంజాబ్‌లో ప్రధాని నరేంద్రమోడీ దిష్టి...
China spying on 10000 Indian Celebrities  

భారత ప్రముఖులపై చైనా నిఘా..

భారత ప్రముఖులపై చైనా నిఘా 10 వేల మంది వ్యక్తుల సమాచారం సేకరణ న్యూఢిల్లీ: చైనా ప్రభుత్వం, కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలు కలిగిన డేటా సంస్థ జెన్‌హువా భారత దేశంలోని పదివేల మందితోపాటు సంస్థల...
It is not appropriate to give Karnataka advertisements in Telangana

సివిల్ సర్వీసెస్ లో భారీ సంస్కరణలు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ బుధవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. సివిల్ సర్వీసెస్ లో భారీ సంస్కరణలకు కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రధానమంత్రి పర్యవేక్షణలో సివిల్ సర్వీసెస్...

Latest News