Thursday, April 25, 2024
Home Search

సిఎం కెసిఆర్ - search results

If you're not happy with the results, please do another search

వ్యాక్సిన్, ఇంజక్షన్ల కొరత లేకుండా చూడాలి: ఈటెల

హైదరాబాద్: మహారాష్ట్ర, కర్నాటక, ఎపి, ఛత్తీస్‌గడ్ నుంచి రాష్ట్రానికి పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారని, అందువల్లే తెలంగాణలో కేసులు పెరుగుతున్నాయని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. రేపటి నుంచి తెలంగాణ...
Minister Etela Rajender Press Meet on Coronavirus

ఫికర్ వద్దు

ఎన్ని కోట్ల రూపాయలైనా సరే కొనుగోలుకు సిఎం ఆదేశం ఆక్సిజన్ తరలింపునకు యుద్ధ విమానాలను ఉపయోగించిన తొలి రాష్ట్రం తెలంగాణ మరో 3వేలకు పైగా ఆక్సిజన్ బెడ్లు సమకూర్చుతున్నాం వ్యాక్సిన్లు రాష్ట్రాలే కొనుక్కోవాలనడం సంకుచిత ధోరణి కరోనా సమస్యల...
KK hoists TRS Party flag on 20th Anniversary

నిరాడంబరంగా టిఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు

నిరాడంబరంగా టిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు కెటిఆర్ పిలుపు మేరకు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జెండా ఆవిష్కరణ చేపట్టిన మంత్రులు,నాయకులు, కార్యకర్తలు తెలంగాణ భవన్‌లో జెండా ఆవిష్కరించిన కేకే మనతెలంగాణ/హైదరాబాద్:రాష్ట్రవ్యాప్తంగా టిఆర్‌ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు...
Minister Satyanarayana passes away in NIMS

మాజీ మంత్రి ఎంఎస్ఆర్ కన్నుమూత

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎం.సత్యనారాయణరావు(87) కన్నుమూశారు. నిమ్స్‌లో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామును 245 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆదివారం ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు....
CS Somesh Kumar meeting with Bharat Biotech Officials

తెలంగాణకు ఎక్కువ డోసులివ్వండి

తెలంగాణకు ఎక్కువ డోసులు ఇవ్వండి భారత్ బయోటిక్ సిఎండిని కోరిన సిఎస్ సోమేష్‌కుమార్ మనతెలంగాణ/హైదరాబాద్: కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో తెలంగాణ రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని, వీలైనన్ని ఎక్కువ డోసులు అందించాలని భారత్ బయోటెక్ సంస్థను రాష్ట్ర...
CS Somesh Kumar meets with Bharat Biotech MD

భారత్ బయోటెక్ ఎండితో సిఎస్ సోమేష్‌కుమార్ భేటీ

హైదరాబాద్: తెలంగాణలో వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఉచితంగా కోవిడ్ 19 వ్యాక్సిన్‌ను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నేపథ్యంలో తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ మంగళవారం భారత్ బయోటెక్ సిఎండి,...
Potti Veeraya Passes away

పొట్టి వీరయ్య కన్నుమూత

ప్రముఖ నటుడు పొట్టి వీరయ్య ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. రెండు అడుగుల ఎత్తు ఉండడంతో అతన్ని అందరూ పొట్టి వీరయ్య అని పిలిచేవారు. అదే ఆయనకు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చి...
1.45 Lakhs school employees help by KCR Govt

టెన్త్ పరీక్షలు రద్దు… 5.21లక్షల మంది విద్యార్థులు పాస్: సబితా

  హైదరాబాద్: పదో తరగతి పరీక్షల రద్దుతో 5,21,392 మంది విద్యార్థులను పాస్ చేశామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు సెలవులు ప్రకటించింది. ఈ...
Sri Rama navami festival at Bhadrachalam

రాములోరికి పట్టువస్త్రాలు సమర్పించిన ఇంద్రకరణ్ రెడ్డి

కొత్తగూడెం భద్రాద్రి: భద్రాచలంలో శ్రీరాముల నవమి వేడుకలు అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ సమర్పించారు. సీతారాముల...
Dhonis father mother test positive for covid19

ధోనీ కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్

రాంచీ: దేశంలో కరోనా వైరస్ విలయ తాండవం సృష్టిస్తోంది. కరోనా కల్లోలానికి కొన్ని ఆస్పత్రులు శవాల దిబ్బలుగా మారుతున్నాయి. గత 24 గంటల్లో 2.95 లక్షల మంది కరోనా వైరస్ సోకగా 2023...
Bhadrachalam Seetharamula Kalyanam

నేడు సీతారాముల కల్యాణం

శ్రీరామనవమి సందర్భంగా ముస్తాబైన భద్రాద్రి కరోనా దృష్ట్యా 50 మంది విఐపిల సమక్షంలో వేడుక మన తెలంగాణ/భద్రాచలం: లోక నాయకుడు, జగదభి రాముని కల్యాణం నేడు కన్నుల పండువగా జరగనుంది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ...
Center discriminates in vaccine distribution: Etela Rajender

కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకరం: ఈటెల

హైదరాబాద్: వైద్య సిబ్బంది 24 గంటలు నిరంతరం కష్టపడుతున్నారని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. తెలంగాణలో మందులు, బెడ్స్ కొరత లేదని, రేపటి నుంచి ఆక్సిజన్, రెమెడెసివర్ కొరత ఉండదని...
KTR distributes Equipment to Divyang in LB Stadium

‘దివ్య’మైన సాయం

కష్టంలో తోడున్నప్పుడే మానవజన్మకు సార్థకత : మంత్రి కెటిఆర్ వికలాంగుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు అర్హులైన వికలాంగులకు ఉపకరణాలు పంపిణీ చేసిన మంత్రి మనతెలంగాణ/హైదరాబాద్: సాటి మనిషి కష్టం, సాటి మనిషి బాధను...
TRS decides to not contest in Lingojiguda election

లింగోజిగూడలో పోటీకి టిఆర్‌ఎస్ దూరం

లింగోజిగూడ కార్పొరేటర్ ఏకగ్రీవానికి టిఆర్‌ఎస్ గ్రీన్ సిగ్నల్ కృతజ్ఞతలు తెలిపిన బిజెపి నేతలు మనతెలంగాణ/హైదరాబాద్: లింగోజిగూడ డివిజన్‌కు ఈ నెల 30న జరుగనున్న ఉప ఎన్నికల్లో ఏకగ్రీవ ఎన్నిక కోసం బిజెపి నేతల విజ్ఞప్తి...
CPI Former MLA Subbaraju Passed Away

ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావు కన్నుమూత

మనతెలంగాణ/హైదరాబాద్: నిమ్స్ మాజీ డైరెక్టర్, ప్రముఖ వైద్యుడు డాక్టర్ కాకర్ల సుబ్బారావు(96) కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు. అనారోగ్య కారణంగా గత నెల రోజుల క్రితం నగరంలోని కిమ్స్ ఆస్పత్రిలో...
Rs.110 cr sanctioned to Ranganayaka Sagar: Harish Rao

రంగనాయక సాగర్‌కు రూ.110కోట్లు

టూరిజం స్పాట్ @ రంగనాయక సాగర్ అద్భుత ద్విపకల్పం...అద్వితీయ పర్యాటక క్షేత్రం... రాష్ట్రానికే తలమానికంగా రంగనాయక సాగర్ రంగనాయక సాగర్ పర్యాటక అభివృద్ధికి రూ. 110 కోట్లు నిధులు మంజూరు:మంత్రి హరీష్ రావు మనతెలంగాణ/హైదరాబాద్: సిద్దిపేట...

ప్రజలకు ధన్యవాదాలు: పల్లా

  నల్లగొండ: సిఎం కెసిఆర్ సభను విజయవంతం చేసిన ప్రజలకు ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా పల్లా మీడియాతో మాట్లాడారు. కెసిఆర్ సభను...
Jagadeesh Reddy comments on Jana reddy

75 ఏళ్ల వయసులో జానాకు పదవులెందుకు: జగదీష్

  నల్లగొండ: సిఎం కెసిఆర్ బహిరంగ సభను అడ్డుకోవాలని కొంత మంది ప్రయత్నించారని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. సిఎం సభకు వెల్లువలా తరలివచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నాగార్జున సాగర్ నియోజక వర్గ...

లక్ష్మారెడ్డి ధ్యాస అంతా నియోజకవర్గం అభివృద్ధిపైనే: కెటిఆర్

మహబూబ్‌నగర్: ఎంఎల్‌ఎ లక్ష్మారెడ్డి ధ్యాస అంతా నియోజకవర్గం అభివృద్ధి పైనే ఉందని మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రి కెటిఆర్ పర్యటిస్తున్నారు. జడ్చర్లలో పలు అభివృద్ధి...
Telangana formed with Ambedkar constitution

అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ సిద్ధించింది: కెటిఆర్

  హైదరాబాద్: భారత రాజ్యాంగాన్ని నిర్మించిన మహానేత అంబేద్కర్ అని మంత్రి కెటిఆర్ తెలిపారు. బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహానికి మంత్రి కెటిఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన...

Latest News