Home Search
అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ - search results
If you're not happy with the results, please do another search
18 నుంచి నామినేషన్ల పర్వం
అట్టహాసంగా నిర్వహణకు ప్రధాన పార్టీల సన్నాహాలు
కీలక నేతల కోసం తరలిరానున్న అగ్రనేతలు
మనతెలంగాణ/హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వాని కి ముహూర్తం సమీపిస్తోంది. ఎంతో కీలకమైన ఈ ఘట్టానికి అట్టహాసంగా నిర్వహించేలా...
సార్వత్రిక సమరానికి కౌంట్డౌన్!
ఆరు రోజుల్లో వెలువడనున్న ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 18 నుంచి
నామినేషన్ల స్వీకరణ..మే 13న పోలింగ్ పోలింగ్కు ఒక నెల మాత్రమే
సమయం ఉండటంతో ప్రచారంలో వేగం పెంచిన ప్రధాన పార్టీల...
గేట్లెత్తేశాం.. మాటలే మేనిఫెస్టో!
తెలంగాణలో ఈసారి పార్లమెంటు ఎన్నికల హడావుడి ఉండాల్సన స్థాయి కన్నా తక్కువ ఉందేమో! 2018, 2019 సంవత్సరాల్లో ఈ చాలా రకాలుగా కనిపించింది. ఈసారి ఆ తేడా మరింతగా ఉన్నట్టుగా ఉంది. హైదరాబాదులోనే...
దేశానికి దశ..దిశ తుక్కుగూడ
మనతెలంగాణ/హైదరాబాద్ : తుక్కుగూడ బహిరంగ సభలో జాతీయ మేనిఫెస్టో విడుదల చేస్తామని డిప్యూటీ సిఎం భ ట్టి విక్రమా ర్క తెలిపారు. ఇందులో దేశ దశ, దిశను నిర్ణయించే హామీలుంటాయని ఆయ న...
రూ.12 వేల కోట్లకుపైగా నిధులు తీసుకొచ్చా..
కాంగ్రెస్, బిఆర్ఎస్లు
ఇద్దరూ తోడు దొంగలే
బిఆర్ఎస్ అభ్యర్థులు పోటీ నుండి పారిపోతున్నారు
హిందువుల ఆత్మగౌరవం కోసం నేను కొట్లడుతా..
హిందువుల ఆత్మగౌరవం కోసం నేను కొట్లడుతా.. నేను ఎన్నడూ రాజకీయం కోసం హిందుత్వాన్ని వాడుకోను....
ఏప్రిల్ 26న 88 లోక్సభ స్థానాలలో పోలింగ్
లోక్సభ ఎన్నికలకు సంబంధించిన రెండవ దశ పోలింగ్ కోసం ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 26న ఓటింగ్ జరగనున్న రెండవ దశలో 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని...
కన్జర్వేషన్ జోన్ లో యథేచ్ఛగా నిర్మాణాలు
చోద్యం చూస్తున్న రెవెన్యూ, హెచ్ఎండిఎ, స్థానిక సంస్థల అధికారులు
మన తెలంగాణ/హైదరాబాద్ : గత అసెంబ్లీ ఎన్నికల వేళ హెచ్ఎండిఏ మాస్టర్ప్లాన్ 2031లో మార్పులు చోటుచేసుకోవడంతో రియల్టర్లు, డెవలపర్లు తమ భూములను వివిధ జోన్లకు...
కాంగ్రెస్, బిఆర్ఎస్ విసుర్రాళ్ల మధ్య నలుగుతున్న తెలంగాణ
మన తెలంగాణ/నాగర్కర్నూల్ ప్రతినిధి: ‘అధికారం అందించిన ప్రజల కోసమే ప్రతిక్షణం పనిచేస్తున్నా, 140 కోట్ల దేశ ప్రజలే నా కుటుంబం.. మరోమారు అధికారం అందిస్తే రాత్రింబవళ్లు ఒక్కటి చేసి దేశం కోసం...
కాంగ్రెస్ భట్టి విక్రమార్కను అవమానించింది: ప్రధాని మోడీ
నాగర్ కర్నూల్: ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే.. ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చారని నాగర్ కర్నూల్ బిజెపి బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గతంలో ఉన్న బిఆర్ఎస్, ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్...
వరుస వరాలు ఓట్ల కోసమేనా?
కేంద్రంలో మూడోసారీ అధికారం తమదేనని, 400 సీట్లు సాధిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ గత కొంత కాలంగా ఎంతో ధీమాగా చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు కూడా చిలకపలుకుల్లా ఇదే...
కేంద్రం ముందు మరో సవాలు
దేశంలోని లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాల ఎన్నికల జరపాలన్న ప్రతిపాదనపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఈ ప్రతిపాదనను వ్యతిరేకించిన 15 పార్టీలతో పాటు ఎన్నికల నిర్వహణలో పాలు పంచుకున్న మాజీ అధికారులు, సీనియర్...
పక్క చూపులు
మనతెలంగాణ/హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అసెంబ్లీ పోరులో అధిక సీట్లు సాధించి అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్లమెంట్ పార్లమెంట్లో ఎన్నికల్లో విజయఢంకా మోగించాలని కృత...
ధరణిపై త్వరలో శ్వేత పత్రం
ధరణి దరఖాస్తుల పరిష్కారానికి..మార్చి 1 నుంచి 7వ తేది వరకు సదస్సులు
ఏడాదిలోపే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం
మార్చి 2న ఆరు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్
ప్రాజెక్టుల రీ-డిజైన్ పేరుతో వేల కోట్ల దోపిడీ
80వేల...
గంగిరెద్దు ఎంపిలా… గర్జించే ఎంపిలా?
మన తెలంగాణ/ నాగర్కర్నూల్ ప్రతినిధి: అధికారంలోకి రాకముందు 420హామీలు ఇచ్చి గుండు గీసి గుండుసున్నా పెట్టిన కాంగ్రెస్ పాలనపై రైతులను, ప్రజలను ‘మార్పు బాగుందా.. ?’ అని ప్రతి బిఆర్ఎస్ కార్యకర్త అడగాలని...
నలు దిక్కుల విజయ సంకల్ప యాత్ర
కేంద్ర సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడానికి బిజెపి యాత్రలు
నాలుగు చోట్ల యాత్రలను ప్రారంభించిన అగ్రనేతలు
మేడారం జాతర నేపథ్యంలో భద్రకాళి కాకతీయ యాత్ర 25కు వాయిదా
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో...
రేవంత్ రెడ్డి, నేను ఒకే స్కూల్లో చదువుకున్నాం
ఆయన సిఎంగా ఉండాలని కోరుకుంటాను
రేవంత్కు మా నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు
రేవంత్ సాబ్ బిఆర్ఎస్ నుంచి ఏ ఇబ్బంది ఉండదు
కానీ సొంత పార్టీ నేతలతో మాత్రం ఆయన చాలా జాగ్రత్తగా ఉండాలి
అసెంబ్లీలో బిఆర్ఎస్...
కాంగ్రెస్, బిఆర్ఎస్ జలయుద్ధం
బిఆర్ఎస్ ఛలో నల్గొండ... కాంగ్రెస్ సర్కార్ మేడిగడ్డ టూర్
అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా ప్రాజెక్టుల వ్యవహారం
కృష్ణా ప్రాజెక్టులను కెఆర్ఎంబికి అప్పగించడం వల్ల తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు వాటిల్లే నష్టాన్ని
నల్గొండ...
మోడీ నాయకత్వంలో మూడోసారి కేంద్రంలో అధికారం
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పార్టీకి అనుకూల వాతావరణం
విజయ సంకల్ప యాత్ర పోస్టర్ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: రానున్న పార్లమెంటు ఎన్నికల్లో దేశ ప్రజలందరూ మోడీ నాయకత్వంలో మూడోసారి అధికారంలోకి...
ఆరునూరైనా.. ఆరు గ్యారంటీలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రజల జీవితాలలో గుణాత్మక మార్పు తీసుకురావాలనే కృత నిశ్చయంతో ప్రజా ప్రభుత్వం సాహసోపేతంగా ముందుకెళ్తుందని ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర శాసనసభలో శనివారం 2024 -25...
ఉరుముతున్న నిరుద్యోగం
ప్రపంచంలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నా ఉరుముతున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సఫలం కాలేకపోతున్నాయి. 2047 నాటికి దేశానికి స్వాతంత్య్రం సాధించి వందేళ్లు...