Home Search
ఆదాయం పన్ను - search results
If you're not happy with the results, please do another search
పన్ను చెల్లింపుదారులకు ఊరట
రూ.5 లక్షల వరకు ఐటి రీఫండ్లు తక్షణమే విడుదల
లాక్డౌన్ వల్ల ప్రభుత్వం నిర్ణయం
14లక్షల మందికి ప్రయోజనం
న్యూఢిల్లీ: కోవిడ్-19 సంక్షోభం దృష్ట్యా ఆదా యం పన్ను చెల్లింపుదారులకు ఐటి శాఖ ఊరటనిచ్చిది. పెండింగ్లో ఉన్న...
దేశం తలసరి ఆదాయం కంటే తెలంగాణదే ఎక్కువ: హరీష్
హైదరాబాద్: దేశంలో తెలంగాణ ప్రభుత్వం నూతన అధ్యాయాన్ని సృష్టించిందని మంత్రి హరీష్ రావు తెలిపారు. శాసన సభలో ఆదివారం ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా హరీష్...
కొత్త పన్ను విధానంలోకి 80% పన్ను చెల్లింపుదారులు
రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే
న్యూఢిల్లీ: దాదాపు 80 శాతం పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానంలో చేరవచ్చని రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే పేర్కొన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో...
కొత్త పన్ను విధానం అందుకే..
పన్ను చెల్లింపుదారులు ఒత్తిడి చెందొద్దని భావించాం
వేధింపులు తగ్గించి, నమ్మకాన్ని పెంచాలనుకున్నాం, మీడియా సమావేశంలో నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారుల్లో నమ్మకాన్ని పెంపొందించడానికి, వేధింపులను తగ్గించడానికి పన్ను చెల్లింపుదారుల చార్టర్ తీసుకురానున్నట్టు ఆర్థిక మంత్రి...
పన్ను విధానం మనమే ఎంచుకోవాలి
బడ్జెట్లో కొత్త ఆదాయ పన్ను శ్లాబ్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వం ఆదాయం పన్ను శ్లాబ్లలో పలు మార్పులు చేసింది. రూ.15 లక్షల వరకు వార్షిక ఆదాయానికి రేట్లను తగ్గిస్తూ కొత్త పన్ను శ్లాబ్లు తీసుకొచ్చింది....
రాసి పెట్టుకోండి… రాహులే ప్రధాని
మనతెలంగాణ/హైదరాబాద్: రాసిపెట్టుకోండి.... జూన్ 9వ తేదీన రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని సిఎం రేవంత్ రె డ్డి అ న్నారు. రెండోరోజూ ఎన్నికల ప్రచారంలో పా ల్గొన్న తెలంగాణ సిఎం...
బిజెపి నేతల హెలికాప్టర్లపై దాడి చేసే దమ్ముందా?
కూచ్బిహార్: ఆదాయం పన్ను శాఖ(ఐటి) అధికారులకు దమ్ముంటే బిజెపి నాయకులు ఉపయోగిస్తున్న హెలికాప్టర్లో తనిఖీలు చేయాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం సవాలు చేశారు. తమ పార్టీ ఎంపి అభిషేక్...
ఇసి ఎదుట టిఎంసి ధర్నా.. అరెస్ట్
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థల అధిపతులను మార్చాలని డిమాండు చేస్తూ ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయం వెలుపల 24 గంటల ధర్నా చేపట్టిన తృణమూల్ కాంగ్రెస్కు చెందిన పలువురు నాయకులను ఢిల్లీ పోలీసులు...
బిజెపి పాలనలో పత్రికా స్వేచ్ఛ అదృశ్యం
తిరువనంతపురం: బిజెపి పాలనలో పత్రికా స్వేచ్ఛ కనుమరుగైపోయిందని, తమ పాలనను కీర్తించని మీడియా సంస్థలపై సంఘ్ పరివార్ నిరంతరం వేధింపులకు పాల్పడుతోందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆరోపించారు. సోమవారం నాడిక్కడ ఆయన...
విష సర్పాన్నయినా నమ్మవచ్చు కాని బిజెపిని నమ్మలేము
లోక్సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళిని బిజెపి పాటించడం లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. విష సర్పాన్ని అయినా నమ్మవచ్చు కాని బిజెపిని నమ్మలేమని ఆమె వ్యాఖ్యానించారు. గురువారం...
నాకూ ఐటి నోటీసులు వచ్చాయి: డికె శివ కుమార్
నాకూ ఐటి నోటీసులు వచ్చాయి
డికె శివకుమార్ వెల్లడి
బెంగళూరు: తన పార్టీకి జారీ చేసినట్లుగానే ఇదివరకే పరిష్కారమైన వ్యవహారంలో తనకు కూడా ఆదాయం పన్ను(ఐటి) శాఖ నుంచి నోటీసు జారీ అయిందని కర్నాటక ఉప...
విపక్షాలపై ‘ఐ’టీ
న్యూఢిల్లీ : పన్ను మదింపు ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన కొద్ది గంటలకే రూ. 1800 కోట్లకు పైబడిన పన్ను బకాలయు చెల్లించాలంటూ కాంగ్రెస్ పార్టీకి...
శనివారం, ఆదివారం కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలు
లోక్సభ ఎన్నికలకు ముందు ఆదాయం పన్ను శాఖ(ఐటి) కాంగ్రెస్కు రూ. 1,800 మేర పన్ను చెల్లించాలని ఆదేశిస్తూ నోటీసులు జారీచేయడాన్ని ప్రజాస్వామ్యంపై తీవ్రమైన దాడిగా, పన్ను ఉగ్రవాదంగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది. దీనికి...
రూ. 11 కోట్ల బకాయిలు చెల్లించండి..సిపిఐకి ఐటి నోటీసులు
కాంగ్రెస్ పార్టీకి నోటీసులు జారీచేసిన రోజే ప్రతిపక్ష ఇండియా కూటమిలో మరో భాగస్వామ్య పక్షమైన సిపిఐకి కూడా ఆదాయం పన్ను శాఖ(ఐటి) శుక్రవారం నోటీసులు జారీచేసింది. గత కొన్ని సంవత్సరాలుగా ఐటి రిటర్న్లు...
డికె తమ్ముడికి రూ. 593 కోట్ల ఆస్తులు
బెంగళూరు రూరల్ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డికె సురేష్ రూ. 593 కోట్ల ఆస్తులను తన ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారు. గడచిన ఐదేళ్లలో ఆయన ఆస్తులు 75...
ప్రచారానికి నిధుల్లేవ్
కాంగ్రెస్ను ఆర్థికంగా దెబ్బతీసిన మోడీ
మా బ్యాంకు ఖాతాల స్తంభన క్రిమినల్ చర్య
ఇది ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం : రాహుల్ ఫైర్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా...
రాహుల్ ‘శక్తి’ వ్యాఖ్యపై ఇసికి బిజెపి ఫిర్యాదు
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘శక్తి’ వ్యాఖ్యపైన, ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషీన్ (ఇవిఎం)లపై ఆయన వ్యాఖ్యలపైన ఎన్నికల కమిషన్కు భారతీయ జనతా పార్టీ (బిజెపి) బుధవారం ఫిర్యాదు దాఖలు చేసింది....
మోడీ సర్కార్పై ఖర్గే మండిపాటు
కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటోందని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వెల్లడించారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డి ప్రభుత్వం తమ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసిందని, ఆదాయం పన్ను శాఖ తమ...
జయలలిత నగల అప్పగింతపై కర్నాటక హైకోర్టు స్టే
బెంగళూరు: తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జె జయలలితకు చెందిన బంగారు, వజ్రాల ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియను మార్చి 26 వరకు నిలిపివేస్తూ కర్నాటక హైకోర్టు స్టే ఇచ్చింది. జయలలిత...
జార్ఖండ్లో పట్టుబడిన నోట్ల గుట్టలు ఆ ఎంపీవే..
న్యూఢిల్లీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, మనీ లాండరింగ్ కేసులో అరెస్టయి జైలుపాలైన హేమంత్ సోరెన్కు చెందిన ఢిల్లీ నివాసంలో స్వాధీనం చేసుకున్న బిఎండబ్లు కారు ఆయనదు కాదని, గత ఏడాది ఆదాయం పన్ను...