Home Search
ఆసియా క్రీడల్లో - search results
If you're not happy with the results, please do another search
తొలి రోజే భారత్కు పతకాల పంట
హాంగ్జౌ: చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడలు -2023లో భారత్ శుభారంభం చేసింది. ఈ పోటీల్లో తొలిరోజైన ఆదివారం ఈ గేమ్లలో భారత క్రీడాకారులు పతకాలు సాధించారు. షూటింగ్లో 2, రోయింగ్లో 3 పతకాలు...
అవకాశం దొరికిన ప్రతిసారీ వేధింపులకు పాల్పడిన బ్రిజ్భూషణ్ : కోర్టుకు ఢిల్లీ పోలీస్ల నివేదిక
న్యూఢిల్లీ : భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ అవకాశం దొరికిన ప్రతిసారీ మహిళా రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురి చేశాడనీ ఢిల్లీ పోలీస్లు ఆరోపించారు. అందుకు సంబంధించిన ఆధారాలను...
ఏషియన్ గేమ్స్పై క్రీనీడలు!
అరుణాచల్ ప్రదేశ్ అథ్లెట్లకు వీసాలు నిరాకరించిన డ్రాగన్ చైనా
పర్యటనను రద్దు చేసుకున్న క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల ఆరంభానికి ముందే ఆతిథ్య చైనాభారత్ దేశల మధ్య పెను...
వాలీబాల్లో భారత్ గెలుపు..
హైదరాబాద్: ఆసియా క్రీడల్లో భాగంగా శుక్రవారం చైనీస్తైపీతో జరిగిన వాలీబాల్ మ్యాచ్లో భారత పురుషుల జట్టు 30 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ నాకౌట్ దశకు అర్హత సాధించింది....
ముగ్గురు భారత వుషు క్రీడాకారులకు వీసా నిరాకరణ
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల ఆరంభానికి ముందే ఆతిథ్య చైనాభారత్ దేశల మధ్య పెను వివాదం నెలకొంది. ఆసియా క్రీడల్లో భారత్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ముగ్గురు వుషు క్రీడాకారులకు చైనా ప్రభుత్వం వీసాను నిరాకరించింది....
భారత్కు తొలి విజయం..
హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో భాగంగా గురువారం బంగ్లాదేశ్తో జరిగిన ఫుట్బాల్ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో భారత్ 1-0 తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది. తొలి మ్యాచ్లో చైనా చేతిలో...
భారత ఫుట్బాల్ దిగ్గజం హబీబ్ కన్నుమూత
హైదరాబాద్: భారత ఫుట్బాల్ దిగ్గజం, హైదరాబాదీ మహ్మద్ హబీబ్ (74) మంగళవారం కన్నుమూశారు. హైదరాబాద్కు చెందిన హబీబ్ 60, 70 దశకాల్లో భారత స్టార్ ఫుబ్బాల్ ఆటగాళ్లలో ఒకరిగా ఓ వెలుగు వెలిగారు....
ఆనందభాష్పాలతో ఆటకు వీడ్కోలు
హైదరాబాద్: ప్రొఫెషనల్ టెన్నిస్కు ఇప్పటికే గుడ్బై చెప్పేసిన భారత స్టార్ సానియామీర్జా స్టేడియంలో ఫేర్వెల్ మ్యాచ్లతో సందడి చేసింది. టెన్నిస్కు శ్రీకారం చుట్టిన చోటే శుభం పలికింది. ఆదివారం ఎగ్జిబిషన్ మ్యాచ్లతో టెన్నిస్...
భారత హాకీలో పెను ప్రకంపనలు..
భువనేశ్వర్: సొంత గడ్డపై జరిగిన పురుషుల హాకీ ప్రపంచకప్లో ఆతిథ్య భారత జట్టు పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత్ మెరుగైన ప్రదర్శన చేస్తుందని అభిమానులు భావించారు....
భారత్ ‘సంచలనం’
పారాలింపిక్స్లో భారత అథ్లెట్ల హవా
టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్లో భారత అథ్లెట్లు పతకాల పంట పండించారు. సోమవారం భారత క్రీడాకారులు ఏకంగా ఐదు పతకాలు సాధించి పెను ప్రకంపనలు సృష్టించారు. మహిళల షూటింగ్లో...
పతకాల వీరుడు..
హైదరాబాద్ : నీరజ్ చోప్రా కెరీర్ ఆరంభం నుంచే అసాధారణ ప్రతిభతో పతకాల పంట పండిస్తున్నాడు. 2016 ప్రపంచ అండర్20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో స్వర్ణం సాధించాడు. అదే ఏడాది జరిగిన దక్షిణాసియా క్రీడల్లో...
ఆగిన పరుగు
కోట్లాది మందికి ఆదర్శం ఫ్లయింగ్ సిఖ్ జీవితం
కరోనాతో పోరాడి ఓడిన పరుగు వీరుడు
మన తెలంగాణ/క్రీడా విభాగం: భారత క్రీడల్లో ఎందరో దిగ్గజాలు ఓ వెలుగు వెలిగారు. వీరిలో పరుగు వీరుడు మిల్కా సింగ్...
పోతరాజు నారాయణ ఇకలేరు…
హైదరాబాద్: బోనాల ఉత్సవాల్లో పోతరాజు వేషాలు వేసే పహిల్వాన్ నారాయణ (75) కన్నుమూశాడు. గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న అతడు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. 1992 నుంచి...
ఫుట్బాల్ మాజీ కెప్టెన్ సుబిమల్ గోస్వామి మృతి
కోల్కతా: భారత ఫుట్బాల్ మాజీ కెప్టెన్ సుబిమల్ (చుని) గోస్వామి గురువారం మృతి చెందారు. సుబిమల్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. భారత్కు చెందిన ఫుట్బాల్ దిగ్గజాల్లో ఒకరిగా గోస్వామి పేరు తెచ్చుకున్నారు. ఆయన...
ఫుట్బాల్ దిగ్గజం బెనర్జీ మృతి
కోల్కతా: భారత ఫుట్బాల్ దిగ్గజం, మాజీ కెప్టెన్ ప్రదీప్ కుమార్ బెనర్జీ (83) శుక్రవారం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బెనర్జీ తుది శ్వాస విడిచారు. ఆటగాడిగా, కెప్టెన్గా ప్రదీప్ చిరస్మరణీయ...
ఇంగ్లీష్ ఛానల్ని ఈదిన తొలి దివ్యాంగ స్విమ్మర్గా శివకుమార్ రికార్డు
కాచిగూడ: ఇంగ్లీష్ ఛానల్ను రెండు వైపులా ఈది, ఆసియా ఖండంలోనే మొట్టమొదటి దివ్యాంగ స్విమ్మర్గా రికార్డు సృష్టించి, భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. భారతదేశం తరపున ఇంగ్లాడ్, ఫ్రాన్స్ మధ్య ఉన్న ఇంగ్లీష్...
కశ్మీర్ తుమ్మితే దేశానికి జలుబు!
నరేంద్ర మోడీ ప్రభుత్వం గురించి పత్రికల్లో వచ్చిన వార్తలన్నీ ‘అబద్ధాలు’ అని ముద్ర వేయడానికి 2021 సమాచార సాంకేతిక నిబంధనలు తెచ్చారు. ప్రజలకు ఇవి ఆగ్రహం తెప్పించడంతో పాటు, న్యాయస్థానాల పరిశీలనకు కూడా...
సెయిలింగ్ జీవిత పాఠాలు నేర్పుతుందన్న గవర్నర్ తమిళిసై
హైదరాబాద్ : సెయిలింగ్ పోటీల్లో మహిళలు సైతం పోటీపడటం సాధారణ విషయం కాదని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. మహిళలు జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారని, సెయిలింగ్ అనేది జీవిత పాఠాలు...
భారత జోడీ సంచలనం
జకర్తా : భారత యువ జోడీ సాత్విక్-చిరాగ్ సంచలనం సృష్టించారు. ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్లో టైటిల్ కైవసం చేసుకొని చరిత్ర సృష్టించారు. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఈ ద్వయం అద్భుత ఆటతీరుతో...
సంస్థకు గర్వకారణం: ఎండి సజ్జనార్
హైదరాబాద్: ఇంటర్నేషనల్ ఆసియా -పసిఫిక్ మాస్టర్స్ గేమ్స్ టిఎస్ ఆర్టీసి ఉద్యోగులు సత్తా చాటి 2 పతకాలు సాధించడంపై సంస్థ ఎండి విసి సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని బస్భవన్లో మంగళవారం...