Thursday, April 25, 2024
Home Search

ఎన్‌కౌంటర్ - search results

If you're not happy with the results, please do another search

కొండ ప్రాంతాల్లో ముష్కరులు.. కొనసాగుతోన్న ఎన్‌కౌంటర్

న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్ లోని అనంతనాగ్‌లో ఉగ్రవాదులను ఏరివేసేందుకు భారత సైన్యంచేపట్టిన ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. కొండ ప్రాంతాల్లో నక్కిన ముష్కరులతో కొనసాగుతోన్న ఎన్‌కౌంటర్ 100 గంటలు దాడినా ఇంకా పూర్తి కాలేదు....
Pak Cover For 3 Terrorists To Cross Line Of Control

ఉగ్రవాదులపై ఆర్మీ ఎన్‌కౌంటర్ వేళ.. పాక్ పోస్ట్ నుంచి కాల్పులు

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలో గల ఉరి సెక్టార్‌లో శనివారం భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. భారత భూభాగం లోకి ప్రవేశించేందుకు ఉగ్రవాదులు నియంత్రణ రేఖ వెంబడి మాటు వేశారు. దీని...
Clashes in Bijapur district: Three Maoists killed

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు నక్సల్స్‌ హతం

సుక్మా : చత్తీస్‌గఢ్ లోని సుక్మా జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సల్స్ ప్రాణాలు కోల్పోయారు. చింతగుఫా పోలీస్ స్టేషన్ పరిధిలో తాడ్‌మెట్ల, డులేద్ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో...

పాక్ గ్వాదర్‌లో ఎన్‌కౌంటర్ ..ఇద్దరు ఉగ్రవాదులు హతం

గ్వాదర్ : పాకిస్థాన్‌లోని కల్లోలిత బలూచిస్థాన్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతులు అయ్యారు. రేవుపట్టణం గ్వాదర్ వద్ద చైనాకు చెందిన ఇంజనీర్లను తీసుకువెళ్లుతున్న కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి జరిపారు.ఈ దశలో...

జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్… ఇద్దరు ఉగ్రవాదులు హతం

పూంచ్ (జమ్ముకశ్మీర్): జమ్ముకశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద చొరబాటుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. వీరిద్దరూ హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు....
2 killed in encounter in Chennai

చెన్నై శివారులో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు క్రిమినల్స్ మృతి

చెన్నై శివారులోని గుడువాంచెరి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు క్రిమినల్స్ మరణించారు. ఇన్‌స్పెక్టర్ మురుగేశన్ నేతృత్వంలోని పోలీసు బృందం వెహికల్ చెక్ డ్యూటీలో ఉండగా, తెల్లవారుజామున 3:30 గంటల...

ఛత్తీస్‌గఢ్ సుక్మాలో ఎన్‌కౌంటర్..ఆరుగురు నక్సలైట్ల మృతి

రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్‌కు, భద్రతా బలగాలకు మధ్య శనివారం భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలో చాలా సేపటివరకూ జరిగిన ఈ ఘటనలో కనీసం నలుగురు లేదా ఆరుగురు నక్సలైట్లు చనిపోవడం...
Four terrorists were killed in the encounter

ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్మూ : జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో సోమవారం రాత్రి భద్రతా దళాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ మేరకు ఆర్మీ మంగళవారంనాడు ఒక ప్రకటనలో వెల్లడించింది. సూరంకోట్ బెల్ట్‌లోని...

ఎన్‌కౌంటర్ల సృష్టికర్త కడియం: ఎంఎల్ఎ రాజయ్య

స్టేషన్ ఘన్‌పూర్ : స్టేషన్ ఘన్‌పూర్ బిఆర్‌ఎస్‌లో మాటల యుద్ధం కొనసాగుతోంది. కడియం వర్సెస్ రాజయ్య వర్గాల మధ్య పోటాపోటీ నెలకొంది. శుక్రవారం మండలంలోని తాటికొండ గ్రామంలో ఏర్పాటు చేసిన దళితుల ఆత్మీయ...
2 Dacoits killed in Encounter in Bihar

బీహార్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు బందిపోటు దొంగలు హతం

పాట్నా: బీహార్ లో ఇద్దరు బందిపోటు దొంగలను పోలీసులు హతమార్చారు. సోమవారం ఉదయం తూర్పు చంపారన్ జిల్లా ఘోరసహన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు, బందిపోటు దొంగలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ...

ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్ : కశ్మీర్‌లోని కుప్వారాలో ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత భద్రతా బలగాలు భగ్నం చేశాయి. శుక్రవారంనాడు జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూకశ్మీర్‌లోని కుప్వారాలో ఉగ్రవాదులు కవ్వింపు చర్యలకు...
5 Terrorists killed in Encounter in Kashmir

ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. జమ్ముకశ్మీర్‌లోని ఇండో-పాక్ సరిహద్దు నియంత్రణ రేఖకు ఆనుకుని ఉన్న కుప్వారా జిల్లా...

కశ్మీరులో ఎన్‌కౌంటర్: ఐదుగురు విదేశీ ఉగ్రవాదులు హతం

శ్రీనగర్: ఉత్తర కశ్మీరు సరిహద్దు జిల్లా కుప్వారాలో శుక్రవారం భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పులలో ఐదుగురు విదేశీ ఉగ్రవాదులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. కుప్వారాలోని జుమాగండ్ ప్రారంతంలో సైన్యం, పోలీసులు సంయుక్తంగా జరిపిన ఎదురుకాల్పలలో...

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టుల మృతి

సుక్మా (ఛత్తీస్‌గఢ్ ): ఛత్తీస్‌గఢ్ లోని సుక్మా జిల్లాలో దంతేష్‌పురం గ్రామం వద్ద సోమవారం తెల్లవారు జామున 5.30 గంటల ప్రాంతంలో డీఆర్‌జీ జవాన్లకు ,మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో ఇద్దరు...

గ్యాంగ్‌స్టర్ ఎన్‌కౌంటర్..

మీరట్ : ఉత్తరప్రదేశ్‌లో మరో గ్యాంగ్‌స్టర్‌ను పోలీసు ప్రత్యేక దళం ఎన్‌కౌంటర్ చేసింది. హత్యోదంతంలో నిందితుడు అయిన అనిల్ దుజానా బెయిల్‌పై ఉండగా మీరట్‌లో ఎస్‌టిఎఫ్ ఎదురుకాల్పుల్లో గురువారం మృతి చెందాడు. నోయిడా,...
Another gangster encounter in UP

యుపిలో మరో గ్యాంగ్‌స్టర్ ఎన్‌కౌంటర్

మీరట్: పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ అనిల్ దుజానాను గురువారం మధ్యాహ్నం ఇక్కడ ఉత్తర్ ప్రదేశ్ స్పెషల్ టాస్క్ పోర్స్(ఎస్‌టిఎఫ్) ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారు. రాష్ట్రంలోని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలో దుజానా ఉన్నాడు. 2012...
Two terrorist dead in Baramulla

బారాముల్లాలో ఎన్‌కౌంటర్ ఇద్దరు ఉగ్రవాదులు హతం

బారాముల్లా: జమ్ము కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా వాంగిమ్ పయీన్ క్రీరి ప్రాంతంలో గురువారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. తనిఖీలు చేస్తున్న బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు...
Encounter in Jammu Kashmir's Kupwara district

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం..

జమ్ముకశ్మీర్‌ః భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.కుప్వారా జిల్లాలోని పిచ్నాడ్ మచిల్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో స్థానిక పోలీసులతోపాటు బధ్రతా బలగాలు క్వార్డెన్ సెర్చ్ చేపట్టారు. ఈ క్రమంలో...

యుపిలో సంచలన ఎన్‌కౌంటర్

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో గురువారం సంచలనాత్మక ఎన్‌కౌంటర్ జరిగింది. రాజకీయనేత అయిన గ్యాంగ్‌స్టర్ అతీఖ్ అహ్మద్ కుమారుడు అసద్‌ను ఆయన సహచరుడు ఒక్కరిని ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. గ్యాంగ్‌స్టర్స్, మాటవినని రౌడీల...
Asad killed in police encounter

ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మాద్ కుమారుడు హతం…

  లక్నో: గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మాద్ తనయుడు అసద్ ఎన్‌కౌంటర్‌లో హతమైన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీ ప్రాంతంలో జరిగింది. ఉమేష్ పాల్ మర్డర్ కేసులో అసద్, ఘూలామ్ కూడా నిందితులుగా ఉండడంతో...

Latest News