Home Search
ఎస్బిఐ - search results
If you're not happy with the results, please do another search
దుమ్మురేపిన ఎస్బిఐ
క్యూ1లో 55 శాతం పెరిగిన లాభం
న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బిఐ జూన్ ముగింపు నాటి త్రైమాసిక ఫలితాల్లో అద్భుతంగా రాణించింది. క్యూ1(ఏప్రిల్జూన్)లో ఎస్బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)...
రాష్ట్రపతి భవన్లో ఎస్బిఐ శాఖ
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శనివారం రాష్ట్రపతి భవన్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బిఐ) కొత్త శాఖను ప్రాంభించారు. రాష్ట్రపతి భవన్లో ప్రారంభించిన ఎస్బిఐ తొలి శాఖ ఇది. ఈ శాఖలో తొలి...
ఎస్బిఐ మెయిన్స్ పరీక్ష వాయిదా
హైదరాబాద్: జూలై 31న జరగాల్సిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. జూలై 10-13 మధ్య జరిగిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఫలితాలు తేలడానికి ఇంకాస్త సమయం పట్టడమే...
ఆగస్టులో కరోనా థర్డ్ వేవ్ మొదలు: ఎస్బిఐ నివేదిక
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి థర్డ్ వేవ్పై ఎస్బిఐ తాజా నివేదిక కీలక విషయాలను వెల్లడించింది. కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్నప్పటికీ వచ్చే ఆగస్టులో కరోనా థర్డ్ వేవ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది....
ఎస్బిఐ కస్టమర్లకు ముఖ్య గమనిక..
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 30లోగా ఖాతాదారులంతా మీ ఆధార్, పాన్ కార్డును లింక్ చేయాల్సిందేనని, లేదంటే సేవలను నిలిపేస్తామని ఎస్బిఐ...
జూలై 1 నుంచి ఎస్బిఐ కొత్త చార్జీలు
న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బిఐ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. 2021 జూలై 1 నుండి కొత్త సేవా చార్జీలను అమలు చేయనుంది. అంటే జులై నుంచి కస్టమర్లు ఎటిఎంల...
ఎస్బిఐ ఖాతాదారులు ఆన్లైన్లో బ్రాంచ్ మార్చుకోవచ్చు
న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బిఐ తన కస్టమర్లకు పెద్ద ఊరటనిచ్చింది. ఇప్పటి నుంచి బ్రాంచ్ను ఆన్లైన్లో మార్చుకునే అవకాశం కల్పిస్తోంది. ఎస్బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) కస్టమర్లు...
ఎస్బిఐలో ఐదు వేల ఉద్యోగాలు….
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వివిధ బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్త చేస్తోంది. భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఎస్ బిఐలో క్లర్క్ పోస్టులతో క్లరికల్ పోస్టులు...
ఎస్బిఐ కస్టమర్లకు హెచ్చరిక
న్యూఢిల్లీ : పెన్షన్, ఎల్పిజి సబ్సిడీ వంటి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవడానికి బ్యాంకు ఖాతాను ఆధార్ నంబర్కు లింక్ చేయాలని దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బిఐ కోరింది. చాలా మందికి...
ఇడి అదుపులో ఎస్బిఐ చీటర్
ఆరేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నరేంద్రకుమార్ పటేల్
ఎస్బిఐకి రూ. 65కోట్ల టోపీ
అహ్మదాబాద్ విమానాశ్రయంలో గుర్తించి అరెస్టు చేసిన ఇడి అధికారులు
ఇంతకాలం విదేశాల్లో ఉన్న పటేల్
మనతెలంగాణ/హైదరాబాద్: ఎస్బిఐ బ్యాంక్ను రూ.65 కోట్లు మోసం చేసి...
ఎస్బిఐ గృహ రుణాలు మరింత చౌక
0.25 శాతం తగ్గింపు ప్రకటించిన బ్యాంక్
న్యూఢిల్లీ : పండగ సీజన్ సందర్భం గా దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ ఎస్బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా) గృహ రుణాల రేట్లను మరింత...
ఎస్బిఐ వినియోగదారులకు శుభవార్త
న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ ఎస్బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) శుభవార్త వినిపించింది. ఈ నెల 18 నుంచి రూ.10 వేలు, ఆ పైన లావాదేవీలకు ఒటిపి ఆధారిత విత్డ్రా...
ఫేక్ మెయిల్స్తో జాగ్రత్త: ఎస్బిఐ
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభ పరిస్థితుల్లో సైబర్ నేరగాళ్లు మరింత విజృంభిస్తున్నారు. ఉచితంగా కరోనా టెస్టులు చేస్తామంటూ మెయిల్స్ వస్తే క్లిక్ చేయవద్దని ఖాతాదారులకు ఎస్బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) హెచ్చరికలు జారీ చేసింది....
ఎస్బిఐ కస్టమర్లకు ఊరట
ముంబై: ప్రభుత్వరంగ ఎస్బిఐ కస్టమర్లకు ఊరటనిచ్చింది. ఎస్బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) రుణ రేట్లలో 25 నుంచి 75 బేసిస్ పాయింట్లు కోత విధించింది. ఇప్పటికే మారటోరియంతో సతమతమవుతున్న ఇతర బ్యాంకులకు...
కస్టమర్లకు ఎస్బిఐ షాక్
ఎఫ్డి వడ్డీ రేట్లు మరో 0.40 శాతం తగ్గింపు
న్యూఢిల్లీ: ఎస్బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) నెల రోజుల్లో రెండోసారి ఫిక్స్డ్ డిపాజిట్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డి)పై వడ్డీ రేట్లను...
ఎస్బిఐ బ్యాంకులో చోరీకి యత్నం
చేవెళ్ల: రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండల పరిధిలోని ఆలూరు గ్రామంలోని ఎస్బిఐ బ్యాంక్ లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి యత్నంచారు. బ్యాంకు లోపలికి వెళ్లేందుకు కిటికీ గ్రిల్స్ నుంచి ప్రయత్నించారు. ఒక్కసారిగా అలారం...
ఎస్బిఐ వినియోగదారులకు శుభవార్త
న్యూ ఢిల్లీ: ఆర్బిఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ద్రవ్య విధాన ప్రకటన ప్రకటించిన మరుసటి రోజు తర్వాత దేశీయ అతిపెద్ద బ్యాంక్ ఎస్బిఐ రుణ రేట్లను తగ్గించింది. ఆర్బిఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ గృహ, ఆటో రుణాలను...
దుమ్మురేపిన ఎస్బిఐ
క్యూ3లో లాభం రూ.6,797 కోట్లు
గతేడాదితో పోలిస్తే 41 శాతం వృద్ధి
న్యూఢిల్లీ : డిసెంబర్ ముగింపు నాటి మూడో త్రైమాసిక ఫలితాల్లో ఎస్బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) సత్తా చాటింది. బ్యాంక్ లాభం రూ.6,797.25...
సెన్సెక్స్ @ 75,000
తొలిసారిగా కీలక మైలురాయి దాటిన సూచీ
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మరో రికార్డును నెలకొల్పాయి. సెన్సెక్స్ తొలిసారిగా 75,000 పా యింట్ల పైన ముగిసింది. ఆఖరికి 354 పాయింట్ల లాభంతో 75,038 పాయింట్ల...
టాప్ 4 కంపెనీల విలువ రూ.1.71 లక్షల కోట్లు జంప్
న్యూఢిల్లీ : గత వారం టాప్ 10 కంపెనీల్లో నాలుగు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,71,309 కోట్లు పెరిగింది. అయితే టాప్ 10లో 6 కంపెనీల మార్కెట్ విలువ గత వారం రూ.78,127...