Home Search
కరీంనగర్ - search results
If you're not happy with the results, please do another search
రేవంత్…నీ పక్కనే మానవ బాంబులు
కాలం తెచ్చిన కరువు కాదు..కాంగ్రెస్ తెచ్చిన కరువు కెసిఆర్ను బద్నాం చేయడానికే ఇంత చిల్లర రాజకీయం
మీరు ఐదేండ్లు అధికారంలో ఉండాలని కోరుకుంటున్నాం 90 రోజుల్లోనే ప్రజాభిమానాన్ని కోల్పోయిన కాంగ్రెస్
అధికారంలో ఉండి...
లోక్సభ ఎన్నికల తరువాత బిజెపిలోకి రేవంత్
మన తెలంగాణ/సిరిసిల్ల ప్రతినిధి : లోక్సభ ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బిజెపిలోకి వెళ్లడం ఖాయమని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల శాసనసభ్యుడు కెటిఆర్ జోస్యం చెప్పారు. మంగళవారం జరిగిన...
చర్లపల్లి రైల్వేస్టేషన్కు పి.వి పేరు పెట్టాలి
ప్రస్తుతం దేశంలోని నగరాలకు, విశ్వవిద్యాలయాలకు, రైల్వేస్టేషన్లకు, విమానాశ్రయాలకు స్వాతంత్య్ర సమర యోధులు, జాతీయ నాయకుల పేర్లు పెట్టడం జరుగుతున్నది. ఉత్తరప్రదేశ్లోని నగరాలు అలహాబాద్కు ప్రాచీన నామం ప్రయాగరాజ్ అని, ఇతర నగరాలకు కూడా...
కారు, కమలం మధ్యే సమరం
12న కరీంనగర్లో భారీ బహిరంగ సభ
పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్, బిజెపి మధ్యే పోటీ
అతికొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది
ప్రాజెక్టుల్లో సమస్యలు రావడం సహజం, మధ్యమానేరులో సమస్యలు వస్తే వెంటనే మరమ్మత్తులు...
లోక్సభ సమరానికి కమలయోధులు
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు అధికార భారతీయ జనతా పార్టీ సమరశంఖం పూరించిం ది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది.మొత్తం 195 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ప్రధాన...
అదనపు కట్నం కోసం అత్త మామల పై కాల్పులు
కన్నెపల్లి : మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలో అర్ధరాత్రి కాల్పుల ఘటన జిల్లాలో కలకలం రేపింది. అదనపు కట్నం కోసం ఓ యువకుడు స్నేహితుడితో కలిసి అత్తమామలపై కాల్పులు జరిపిన సంఘటన కన్నెపల్లి...
తెలంగాణలో 6 లోక్సభ స్థానాలకు బిజెపి అభ్యర్థులు ఖారారు..
లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంతో బిజెపి అడుగులు వేస్తోంది.తెలంగాణలో మెజార్టీ స్థానాలను గెలుచుకోవాలని భావిస్తోంది కమలం పార్టీ. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టిన బిజెపి అధిష్టానం.. 6 లోక్సభ...
దగ్దమైన గుడిసెల బాధితులకు బండి పరామర్శ
కరీంనగర్ : అగ్ని ప్రమాదంలో గుడిసెల దగ్దమై సర్వస్వం కోల్పోయిన వడ్డెర బాధిత కుటుంబాలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ శుక్రవారం పరామర్శించారు. దగ్దమైన గుడిసెలను పరిశీలించారు....
మేడారానికి బస్సులు…. సాధారణ ప్రయాణికులకు విజ్ఞప్తి: సజ్జనర్
హైదరాబాద్: తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తజన సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను టిఎస్ఆర్ టిసి నడుపుతోందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్...
కారు ప్రమాదంలో ధర్మపురి ఎంఎల్ఎకు గాయాలు
జగిత్యాల: తెలంగాణ ప్రభుత్వ విప్, ధర్మపురి ఎంఎల్ఎ అడ్లూరి లక్ష్మణ్ ప్రయాణిస్తున్న కారు బోల్తాపడిన సంఘటన జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద జరిగింది. హైదరాబాద్ నుంచి ధర్మపురి వెళ్తుండగా ఎదురుగా...
పాపం పసిబిడ్డలు
హైదరాబాద్ : పాపం పసిబిడ్డలు.. అభం శుభం తెలియని పసికందుల పట్ల అమానవీయ చర్యలకు పాల్పడుతున్నారు. ఓ చోట అప్పుడే పుట్టిన ఆడశిశువును చెట్ల పొదల పాల్జేస్తే.. మరో చోట అప్పుడే పుట్టిన...
కలుషిత ఆహారం తిని ముగ్గురి మృతి
మన తెలంగాణ/ పెద్దపల్లి ప్రతినిధి: కలుషిత ఆహారం తిని ఒరిస్సాకు చెందిన ముగ్గురు వలస కార్మికులు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా మండలంలోని గౌరెడ్డిపేట గ్రామ ఎంఎస్ఆర్ ఇటుక బట్టీల్లో శనివారం...
సాహితీ వటవృక్షం జువ్వాడి
ఆయన ఒక సాహితీ వటవృక్షం. స్వయంగా కవి మాత్రమే కాకుండా ఎందరో సాహితీ వేత్తలకు ఆశ్రయ దాత. దివంగత ప్రధాని పి.వి. నరసింహా రావు, కాళోజీ నారాయణరావు, కోవెల సుప్రసన్న, సంపత్ కుమార...
పోయింది అధికారమే.. పోరాట పటిమ పోలేదు
మన తెలంగాణ/సిరిసిల్ల ప్రతినిధి: బిజెపిని కాంగ్రెస్ నిలువరించలేదని, కేవలం బిఆర్ఎస్ మాత్రమేనని నిలువరించగలదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. సిరిసిల్ల జి ల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో నిర్వహించిన ఆదివారం...
రేవంత్ క్షమాపణ చెప్పాలి..
హైదరాబాద్ : రైతు భరోసా ప్రారంభించామని పచ్చి అబద్ధాలు చెప్పినందుకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ డిమాండ్ చేశారు. సిఎం దావోస్ వెళ్లి ప్రపంచ వేదిక పైన...
అబద్ధాలతోనే అందలం
అసత్యాలను నమ్ముకొని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి
దావోస్లో ‘గుంపుమేస్త్రీ’ నోట అన్నీ అబద్ధాలే కెసిఆర్ ఉన్నప్పుడు వారం రోజుల్లో రైతుబంధు ఎన్నికల్లో
బిఆర్ఎస్ది బాధపడేంత ఓటమి కాదు సోషల్ మీడియా వారియర్స్...
ఒక ఎన్నిక… ముగ్గురికి అగ్ని పరీక్ష
వేడెక్కిన లోక్సభ ఎన్నికల వాతావరణం
ఆరు గ్యారెంటీలే అస్త్రంగా అన్నిపక్షాల పోరుబాట
అమలుకోసం బిఆర్ఎస్ పట్టు.. హామీలపైనే కాంగ్రెస్ ధీమా
బిజెపి ఆశలన్నీ అయోధ్యమీదే
ఎత్తులు, పైఎత్తుల్లో అధినేతలు ముగ్గురికీ కీలకమే
(మిట్టపల్లి...
రామనామ జపంతో 400 మంది విద్యార్థుల ర్యాలీ
కరీంనగర్: అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం హిందువుల చిరకాల స్వప్నం అంటూ కరీంనగర్లోని అల్ఫోర్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో శనివారం ఘనంగా రామానామ జపంతో400 మంది విద్యార్థులు అవగాహన ఊరేగింపు ర్యాలీ నిర్వహించారు. ఈ...
వంద రోజుల కోసం ఆగుతున్నం
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా వంద రోజులు కూడా కాలేదని ఆగుతున్నామని, లేకపోతే హామీల అమలుపై ప్రభుత్వాన్ని చీల్చి చెండాడే వాళ్లమని మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులు, ఎంఎల్ఎ టి.హరీశ్రావు పే...
మమ్మల్ని టచ్ చేసే ధైర్యం ఉందా?
మన తెలంగాణ/కరీంనగర్/హైదరాబాద్: బిజెపి, బిఆర్ఎస్ ఒక్కటేనని రవాణా, బిసి సంక్షే మ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ విషయం తాను ఎప్పుడో చెప్పానని, ఇపుడు కరీంనగర్ ఎంపి బండి...