Saturday, April 20, 2024
Home Search

కరోనా ఉధృతి - search results

If you're not happy with the results, please do another search

మళ్లీ వెయ్యిదాటిన కరోనా మరణాలు

42,766 పాజిటివ్‌లు 37 కోట్లు మార్కును దాటిన టీకా డోసుల పంపిణీ 97.20 శాతానికి పెరిగిన రికవరీ రేటు న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. కేసులు, మరణాలు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా...

కెసిఆర్ ముందుచూపుతోనే కరోనా కట్టడి: తలసాని

హైదరాబాద్: సిఎం కెసిఆర్ ముందుచూపుతోనే కరోనా ఉధృతిని కట్టడి చేయగలిగారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలందించాలనే ఉద్దేశంతోనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం చేపట్టామన్నారు....
Covid-19 death count crosses 2 lakh in India

2 లక్షలు దాటిన కరోనా మరణాలు

  ఒక్క రోజే 3,293 మంది మహమ్మారికి బలి 3,60,960 కొత్త కేసులు నమోదు పది రాష్ట్రాల్లోనే 78 శాతం కేసులు న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. సోమవారం కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన...

ఉధృతి-ఉదాసీనత!

  అతి వేగంగా వ్యాపిస్తూ తక్కువ కాలంలోనే ఎక్కువ మందికి సోకుతూ ఊహించనంత స్థాయిలో భయోత్పాతం కలిగిస్తున్న కరోనా రెండవ దశ ముందు దేశంలోని వైద్య ఆరోగ్య వ్యవస్థ కళ్లు తేలవేస్తున్నది, చేతులెత్తేస్తున్నది. మహారాష్ట్ర,...
Role of rulers in spread of the Corona

కరోనా వ్యాప్తిలో పాలకుల పాత్ర

  ‘కరోనాను ఓడించిన ప్రపంచ ఆదర్శ దార్శనికుడు మోడీ’ అని ఫిబ్రవరిలో భక్తులు కీర్తించారు. సమస్యను పరిష్కరించుకోడమే కాదు (టీకా ఇచ్చి) ప్రపంచానికే సాయపడ్డామని 28.01.2021 న విశ్వ విత్త వేదికలో చాటుకున్నారు మోడీ....
Mamata Banerjee lead in Nandigram

ఢిల్లీ బిజెపి నేతలతో బెంగాల్‌లో కరోనా జోరు

టిఎంసి అధినేత్రి మమత ఆగ్రహం తెహట్టా: ఢిల్లీ నుంచి వస్తున్న బిజెపి నేతలతోనే బెంగాల్‌లో కొవిడ్ తీవ్రస్థాయికి చేరుకొంటోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ మండిపడ్డారు. కొవిడ్ పరీక్షలు వంటివి ఏమీ లేకుండా...
Center discriminates in vaccine distribution: Etela Rajender

కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకరం: ఈటెల

హైదరాబాద్: వైద్య సిబ్బంది 24 గంటలు నిరంతరం కష్టపడుతున్నారని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. తెలంగాణలో మందులు, బెడ్స్ కొరత లేదని, రేపటి నుంచి ఆక్సిజన్, రెమెడెసివర్ కొరత ఉండదని...
Kumbh Mela devotees will distribute Covid as 'prasad'

కరోనా ప్రసాద పంపిణీలో కుంభమేళ భక్తులు

ముంబై మేయర్ కిషోరీ ఘాటు విమర్శ ముంబై : కుంభమేళ నుంచి తిరిగొచ్చిన వారు కరోనా ప్రసాద సంతర్పణ గావిస్తారని బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బిఎంసి) మేయర్ కిశోరీ పెడ్నెకర్ వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యలు...
TPCC announced 5 senior spokespersons and 8 spokespersons

కరోనా కట్టడిలో మోడీ వైఫల్యం

కాంగ్రెస్ పార్టీ ఘాటు విమర్శ న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్ నియంత్రణలో ప్రధాని నరేంద్ర మోడీ ఘోరంగా విఫలం చెందారని కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శించింది. నిర్లక్ష్యం, అంతకు మించిన ఉదాసీనతతో దేశంలో ఇప్పుడు కరోనా...

శవాల దిబ్బలు…. కరోనా@1.61 లక్షలు

ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. కరోనా విలయతాండవానికి కొన్ని ఆస్పత్రుల్లు శవాల దిబ్బలుగా మారాయి.  గత 24 గంటల్లో 1,61,736 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 879 మంది మృత్యువాతపడ్డారని...
Sanjay Raut blames Centre for rising Covid-19 cases in Maharashtra

మహారాష్ట్ర కరోనా కేంద్ర వైఫల్యమే

  శివసేన నేత రౌత్ విమర్శ ముంబై : బిజెపియేతర రాష్ట్రాలలో కరోనా ఉధృతికి కేంద్రం పక్షపాత ధోరణినే కారణమని శివసేన నేత, ఎంపి సంజయ్ రౌత్ ఆరోపించారు. దేశంలో మహారాష్ట్ర, పంజాబ్, చత్తీస్‌గఢ్‌లలో...
PM Modi high level review on covid-19

కరోనాపై ప్రధాని ఉన్నతస్థాయి సమీక్ష

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటుచేశారు. దేశంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై అధికారులను...
India reports 43846 new Covid-19 cases

దేశంలో కొత్త‌గా 43,846 మందికి కరోనా

న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి రోజురోజుకు పెరుగుతుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 43,846 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 22,956 కోలుకోగా, మరో...
Second Covid-19 wave in Maharashtra

మహారాష్ట్రలో కరోనా రెండో దశ

నిర్లక్ష్యమే కారణమన్న కేంద్రం పటిష్టమైన వ్యూహాన్ని అమలు చేయాలని సూచన న్యూఢిల్లీ: మహారాష్ట్ర కొవిడ్ రెండో దశ ప్రారంభంలో ఉందని, ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే రాష్ట్రంలో వైరస్ విచ్చలవిడిగా వ్యాపిస్తోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది....
3042 new Covid-19 cases reported in AP

ఎపిలో కొత్తగా 402 కరోనా కేసులు..

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయాయి. ప్రస్తుతం ఎపిలో 500 కంటే తక్కువగా కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్ కేసులు తక్కువగా నమోదవుతున్నా, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది....

ఎపిలో 214 కరోనా కేసులు

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 214 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఎపిలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,78,937కి చేరింది. ఇందులో 8,67,867 లక్షల మంది కోలుకొని...
దేశంలో మహమ్మారి కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. దీంతో ప్రతిరోజు దేశవ్యాప్తంగా లక్షకు పైగా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి.

భారత్‌లో రెండోసారి కరోనా తీవ్రత ఉండక పోవచ్చు

  వైద్యనిపుణుల అభిప్రాయం న్యూఢిల్లీ : భారత్‌లో రెండోసారి కరోనా ఉధృతి ఉండక పోవచ్చని, ఒక వేళ వచ్చినా మొదటి సారి వచ్చినంత తీవ్రంగా ఉండక పోవచ్చని వైద్య నిపుణులు అంచనాగా చెప్పారు. దేశంలో రోజువారీ...
Increasing Covid-19 Recoveries in India

పెరుగుతున్న కరోనా రికవరీలు

నెలరోజుల్లో మొదటిసారి తక్కువ సంఖ్యలో కేసుల నమోదు యాక్టివ్ కేసుల కన్నా రికవరీలే 5 రెట్లు అధికం ఒక్కరోజే 776 మంది కరోనాకు బలి న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉధృతి తగ్గుముఖం పట్టింది. దాదాపు నెల...
India corona virus cases state wise

భారత్ లో కొత్తగా 86,508 కరోనా కేసులు

  ఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. కరోనా వైరస్ ధాటికి మహానగరాలు కలవరపడుతున్నాయి. గత 24 గంటల్లో 86,508 కేసులు నమోదుకాగా 1129 మంది మృత్యవాతపడ్డారని కేంద్ర ఆరోగ్య కుటుంబ...
1196 New Covid-19 Cases Reported in Telangana

భారత్ లో 53లక్షలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి పెరుగుతోంది. ఇప్పటికే పాజిటివ్ కేసులు 53 లక్షల మార్కును దాటాయి. గడిచిన 24 గంటల్లో 93,337 కొత్త కోవిడ్-19 కేసులు, 1,247 మంది మృతి చెందారు. దేశంలో...

Latest News