Thursday, April 18, 2024
Home Search

కరోనా మరణాలు - search results

If you're not happy with the results, please do another search
India reported 251209 fresh Covid-19 cases

కరోనా కేసులు తగ్గినా… మరణాలు పెరిగాయి

న్యూఢిల్లీ : దేశంలో వరుసగా నాలుగో రోజు మూడు లక్షలకు దిగువనే కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా కేసులు 35 వేల మేర తగ్గి 2.51 లక్షలకు చేరాయి. గురువారంతో పోల్చితే...
Corona again in America: 8 lakh deaths

అమెరికాలో మళ్లీ కరోనా విలయం.. 8 లక్షల మరణాలు

వాషింగ్టన్ : అమెరికాలో మరోసారి కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఇప్పటివరకు ఐదు కోట్లకు పైగా కొత్త కేసులు, 8 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. అమెరికాలో నార్త్ డకోటా, అలస్కా...
AP Reports 1257 new corona cases in 24 hrs

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు..

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,885 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనాతో మరో 461 మంది మృతిచెందినట్లు...

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు..

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 14,623 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది....

దేశంలో పెరిగిన కరోనా కేసులు, మరణాలు..

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,987 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కాగా, 246 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర...

దేశంలో తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంట‌ల్లో 11.41లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా.. కొత్తగా 18,346 క‌రోనా పాజిటివ్ కేసులు కొత్త‌గా న‌మోదయ్యాయని...

దేశంలో తగ్గిన కరోనా కేసులు, మరణాలు..

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.గత 24 గంటల వ్యవధిలో 12,08,247మందిని పరీక్షించగా దేశంలో కొత్తగా 27,254మందికి కరోనా వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. కరోనా...
13596 New Corona Cases Reported in India

దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 14,10,649 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 38,948 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యయని కేంద్ర వైద్య,...

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు, మరణాలు..

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా కేసులతోపాటు మరణాలు మళ్లీ పెరిగుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 17,92,755మందికి పరీక్షలు నిర్వహించగా.. 37,593 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తాజాగా...

రాష్ట్రంలో కొత్తగా 614 కరోనా కేసులు, 4 మరణాలు

హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 614 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 657 మంది కోలుకున్నారు. నలుగురు మృతి చెందినట్లు రాష్ట్ర వైద్యా ఆరోగ్యశాఖ...

ఎపిలో కొత్తగా 2,672 కరోనా కేసులు, 18 మరణాలు

అమరావతి: దేశంలో కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సృష్టించింది. పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతూ వచ్చాయి. అయితే ఎపిలో కరోనా విజృంభణ కాస్త తగ్గుముఖం పడుతోంది. కానీ రోజువారీ పాజిటివ్ కేసులు 2వేలకుపైనే...
1628 New Corona Cases Reported in AP

ఢిల్లీలో భారీగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 77,542 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 158 మందికి పాజిటివ్ నిర్ధారణ...
Delhi reports 648 new Covid-19 cases

ఎపిలో కొత్తగా 16,167 కరోనా కేసులు,104 మరణాలు

అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 84,224 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 16,167 మందికి వైరస్ సోకింది. తాజాగా మరో 104 మంది మరణించారు. అదే సమయంలో...
95 New Covid-19 Cases Reported in AP

ఎపిలో కొత్తగా 538 కరోనా కేసులు.. 2 మరణాలు

అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24గంటల్లో 64,354 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 538 పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా...
57982 Covid 19 cases and 941 deaths reported in India

దేశంలో కరోనా రికార్డు మరణాలు

  ఒక్క రోజే 803 మంది వైరస్‌కు బలి 39 వేలకు చేరువలో మొత్తం మరణాలు కొత్తగా మరో 52 వేల మందికి పాజిటివ్ 12 లక్షలు దాటిన రికవవరీలు ఒక్క రోజే 44 వేల మంది డిశ్చార్జి 66.31 శాతానికి...

24 గంటల్లో 38,902 కరోనా కేసులు.. 543 మరణాలు

  న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. దేశంలో గడిచిన 24గంటల్లో అత్యధికంగా 38,902 కొత్త కోవిడ్-19 కేసులు, 543 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...

దేశంలో 7 లక్షలు దాటిన కరోనా కేసులు.. 20వేలకుపైగా మరణాలు

న్యూఢిల్లీ: భారత్ కరోనా మహమ్మారి రోజురోజుకూ తీవ్ర స్థాయిలో విస్తరిస్తుంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 22,252 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, కరోనాతో మరో 467మంది మృతి చెందారని కేంద్ర వైద్య,...

కరోనా విజృంభణ: 3వ స్థానానికి చేరుకున్న భారత్.. 20వేలకు చేరువలో మరణాలు..

న్యూఢిల్లీః భారత్‌లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రతి రోజూ 20వేలకు పైగా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశంలోని ప్రస్తుత పరిస్థితులతో ప్రజలు తీవ్ర భయాదోళనలకు గురవుతున్నారు....
978 new covid 19 cases reported in Telangana

ఎపిలో కొత్తగా 553 కరోనా కేసులు.. ఏడు మరణాలు

అమరావతి: ఎపిలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 19,085 శాంపిళ్లను పరీక్షించగా మరో 553 కొత్త కోవిడ్-19 కేసులు 7మరణాలు నమోదయ్యాయని ఎపి వైద్యశాఖ పేర్కొంది. విదేశాల నుంచి...
India has reported 18177 new coronavirus cases

దేశంలో కొత్తగా 10,974 కరోనా కేసులు.. 2003 మరణాలు

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో గడిచిన 24గంటల్లో 2003 మరణాలు 10,974 కొత్త కోవిడ్-19 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ...

Latest News