Home Search
కరోనా మహమ్మారి - search results
If you're not happy with the results, please do another search
చైనాలో కరోనా మరణమృదంగం.
చైనాలో కరోనా మరణమృదంగం
శ్మశానవాటికల్లో శవాలతో బాధిత కుటుంబాల క్యూలు
248 మిలియన్ ప్రజలకు సోకిన మహమ్మారి
బీజింగ్: చైనాలో కరోనా స్వైరవిహారం చేస్తోంది. కొవిడ్ ధాటికి ప్రాణాలుకోల్పోతున్న వారిసంఖ్య రోజురోజుకి ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. శవాలతో...
కరోనా వైరస్ ఇంకా ముగిసిపోలేదు…..
సిటీబ్యూరో : ప్రపంచ దేశాల్లో మళ్లీ కరోనా కేసులు ఆకస్మాత్తుగా పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్యశాఖ జిల్లా వైద్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వైరస్ ఇంకా ముగిసిపోలేదని, ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను దృష్టిలోపెట్టుకుని...
కరోనా వైరస్ మానవ సృష్టి
వాషింగ్టన్: కరోనా వైరస్ మానవ నిర్మితమని చైనాలోని వుహాన్ ల్యాబ్లో పని చేసిన అమెరికా సైంటిస్ట్, ఎపిడెమియాలజిస్ట్ ఆండ్రూ హఫ్ తెలిపారు. చైనా ప్రభుత్వం నిర్వహించే వుహాన్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవి)...
షిప్లో కరోనా కలకలం.. 800 మందికి పాజిటివ్
సిడ్నీ: ఓ క్రూయిజ్ షిప్లో కోవిడ్ మహమ్మారి కలకలం రేపింది. సుమారు 4,600 మంది ప్రయాణిస్తున్న ఈ షిప్లో ఏకంగా 800 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో అప్రమత్తమైన అధికారులు నౌకను...
దేశంలో కొత్తగా 1326 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 1,326 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో, భారత్ లో కోవిడ్-19 కేసుల సంఖ్య 4,46,53,592కి...
దేశంలో మరో 1,334 కరోనా కేసులు నమోదు..
న్యూఢిల్లీ: గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,334 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా వైరస్ బారిన పడి మరో 16మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. తాజా...
దేశంలో కొత్తగా 1994 కరోనా కేసులు..
న్యూఢిల్లీ: గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,994 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా వైరస్ బారిన పడి మరో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. తాజా...
కొత్తగా 2,112 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో తాజాగా 2,112 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,40,748కి చేరింది. నిన్న ఒక్కరోజే 3,102 మంది కరోనా వైరస్...
మరో కొత్త కరోనా వేరియంట్ వ్యాప్తిపై ఆందోళన
అమెరికా నుంచి బ్రిటన్కు వ్యాపిస్తున్న బిఎ.4.6 వేరియంట్
లండన్ : కరోనా మహమ్మారిని నివారించడానికి అనేక టీకాలు, మందులు అందుబాటు లోకి వస్తున్నా కొవిడ్ 19 తన రూపురేఖలను మార్చుకుంటూ మరింత ప్రమాదకారిగా మారుతోంది....
భారత్లో కొత్తగా 6,809 కరోనా కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 6,809 మందికి కరోనా వైరస్ సోకిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసులు 4,44,56,535కు చేరింది....
దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా పాజిటీవ్ కేసులు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,591 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో మరో 45మంది...
దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా పాజిటీవ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,560 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో మరో 41మంది మృతిచెందినట్లు...
రాష్ట్రంలో కొత్తగా 290 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 290 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 450 మంది బాధితులు కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,256 కరోనా యాక్టివ్...
దేశంలో కొత్తగా 10,256 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 10,256 మందికి కరోనా వైరస్ సోకగా 68 మంది చనిపోయారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.43...
దేశంలో కొత్తగా 9,531 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,531 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. అదే సమయంలో 11,726 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి...
దేశంలో కొత్తగా 15,815 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 15,815 మందికి కరోనా వైరస్ సోకగా 68 మంది చనిపోయారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.42...
దేశంలో కొత్తగా 16,561 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు నిన్నటితో పోల్చితో నేడు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 16,561 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,42,23,557కి...
దేశంలో కొత్తగా 16,299 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగానే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 16,299 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. అదే సమయంలో 19,431 మంది బాధితులు ఈ మహమ్మారి నుంచి కోలుకుని...
దేశంలో కొత్తగా 12,751 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 12,751 మందికి కరోనా సోకింది. అదే సమయంలో 16,412 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు....
కరోనా సోకిన ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి లాంగ్ కోవిడ్ లక్షణాలు
ఆమ్ స్టర్ డ్యామ్: కరోనా మహమ్మారి.. కొద్ది రోజులుగా మళ్లీ ప్రతాపం చూపుతోంది. అయితే చాలా మందిలో కరోనా లక్షణాలు బయటికి పెద్దగా కనిపించకపోయినా, శరీరం మాత్రం బలహీనం అవుతోందని, లాంగ్ కోవిడ్...