Home Search
కరోనా వైరస్ - search results
If you're not happy with the results, please do another search
కరోనా వైరస్ జీవం లేని మహామ్మరీ: సిసిఎంబి మాజీ డైరెక్టర్
కరోనా వైరస్ జీవం లేదని మహామ్మరీ అని సిసిఎంబి మాజీ డైరెక్టర్ మోహన్రావు అన్నారు. కరోనా పరిస్థితులపై గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...జంతువుల నుంచి సంక్రమించిన వైరస్ మానవ జాతిపై విరుచుకుపడుతుందని ఆయన...
కరోనా వైరస్పై తప్పుడు ప్రచారం తగదు… అడ్మిన్ దే బాధ్యత
అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవు
హెచ్చరించిన డిజిటల్ మీడియా
ప్రజలకు, మీడియాకు పలు సూచనలు జారీ
తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ రూపంలో కనీవినీ ఎరుగని విపత్తును మానవాళి ఎదుర్కొంటున్నది. ప్రపంచవ్యాప్తంగా అభివృది ్ధచెందిన దేశాలు,...
కరోనా వైరస్ వ్యాప్తిని తటస్థం చేసే గాడ్జెట్ నమూనా అభివృద్ధి
హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తిని తటస్థం చేయగల గాడ్జెట్ యొక్క నమూనాను అభివృద్ధి చేసినట్లు బెంగళూరు కేంద్రంగా ఉన్న మెడికల్ ఎలక్ట్రానిక్ రీసెర్చ్ యూనిట్ పేర్కొంది. పరీక్షలు, దాని సమర్థత ధృవీకరించడానికి...
కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి
గిరిజనులకు కరోనాపై అవగాహన కల్పించండి
విద్యార్థుల పరీక్షల పట్ల శ్రద్ధ వహించండి
విద్యాలయాల్లో కరోనా వైరన్ నివారణ చర్యలు పటిష్టంగా నిర్వహించండి
ఐటిడిఎ కొత్త ప్రాజెక్ట్ ఆఫీసర్లందరికీ శుభాకాంక్షలు
ప్రభుత్వ పథకాలు సత్వరం అంది...
తెలంగాణలో కరోనా వైరస్ లేదు: సజ్జనార్
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ లేదని సైబరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కరోనా లక్షణాలు ఉన్నాయని, విదేశాల నుంచి వచ్చే ప్రతి ప్రయాణికున్ని క్షుణ్ణంగా...
కరోనా వైరస్కు జపనీస్ డ్రగ్ విరుగుడు
హైదరాబాద్ : జర్మన్ పరిశోధకులు కరోనా (కొవిడ్19) వైరస్ను నివారించగల సామర్థ్యం కలిగిన డ్రగ్ను రూపొందించ గలిగారు. జపనీస్ డ్రగ్ కెమొస్టాట్ మెసిలేట్ (వాణిజ్య నామం ‘ఫొయిపన్ ’) కరోనా వైరస్ను నయం...
మైండ్ స్పేస్ లో డిఎస్ఎమ్ కంపెనీ ఉద్యోగికి కరోనా వైరస్?
హైదరాబాద్: మాదాపూర్ లోని మైండ్ స్పేస్ లో ఉన్న డిఎస్ఎం కంపెనీలో ఓ ఉద్యోగికి కరోనా సోకినట్లు అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని బుధవారం డిఎస్ఎమ్ కంపెనీ తెలిసింది. తూర్పు గోదావరి జిల్లాలోని కొత్తపేట...
కరోనా వైరస్ ఎఫెక్ట్.. ఉమ్రా విసాల జారీ తాత్కాలికంగా రద్దు
హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి మూలంగా సౌది అరేబియాలోని మక్కా, మదీనా నగరాల సందర్శనకు జరిపే ఉమ్రా యాత్ర విసాల జారీ ప్రక్రియను తాత్కాలికంగా రద్దు చేసినట్లు గురువారం సౌది అరెబియా కౌన్సిల్...
కరోనా వైరస్ కొత్త పేరు ‘కోవిడ్-19’
జెనీవా : ప్రాణాంతక కరోనా వైరస్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘కోవిడ్ 19’ అనే కొత్త పేరును అధికారికంగా నిర్ణయించినట్టు ప్రకటించింది. సంస్థ అధినేత టెడ్రోస్ అధనోమ్ గెబ్రియేసస్ జెనీవాలోని పాత్రికేయులకు ఈ...
కరోనా వైరస్ ప్రభావంతో పెట్రోలు, డీజిల్ ధరల తగ్గుదల
న్యూఢిల్లీ : కరోనా వైరస్ ప్రభావానికి అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్లలో డిమాండ్ మందగించడంతో బడ్జెట్ ప్రవేశపెట్టిన మరునాడు ఆదివారం పెట్రోలు, డీజిలు ధరల్లో తగ్గుదల కనిపించింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్సైట్...
చెన్నైలో కరోనా వైరస్ కలకలం
చెన్నై: కరోనా వైరస్ పై ప్రజల్లో తీవ్రమైన భయాలు వ్యక్తమవుతున్న వేళ కేరళలో రెండో కరోనా వైరస్ కేసు నమోదు అయింది. రోగిని ఐసోలేషన్ వార్డులో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం...
కరోనా వైరస్ ప్రభావం: వుహాన్ నుంచి 324 మంది భారతీయులు ఢిల్లీకి చేరిక
న్యూఢిల్లీ : చైనా లోని వుహాన్ నగరం నుంచి 324 మంది భారతీయులు ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. వీరిలో 211 మంది విద్యార్థులు కాగా, 110...
శంషాబాద్ ఎయిర్పోర్టులో కరోనా వైరస్ పరీక్షలు
హైదరాబాద్ : కరోనా వైరస్ కలవరపెడుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. శంషాబాద్ విమానాశ్రయంలో అనుమానిత లక్షణాలున్న విదేశీయులకు వైద్యపరీక్షలు చేస్తున్నారు. చైనా నుంచి భారతదేశానికి వస్తున్న ప్రయాణీకులను కరోనా వైరస్ ఉందా...
కేరళలో తొలి కరోనా వైరస్ పాజిటివ్ కేసు
న్యూఢిల్లీ: కేరళలో మొట్టమొదటి కరోనా వైరస్ కేసు అధికారికంగా నమోదైంది. చైనాలోని వుహాన్ యూనివర్సిటీలో చదువుతున్న కేరళకు చెందిన విద్యార్థికి కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ సోకినట్లు నిర్ధారణైంది.ఆ విద్యార్థికి వైద్య పరీక్షలు నిర్వహించగా...
కరోనా వైరస్ ఇన్ఫెక్షన్కు హోమియోతో విరుగుడు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లకు హోమియోపతి, యునాని ఔషధాలు సమర్ధంగా పనిచేస్తాయని కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ బుధవారం సూచించింది. కరోనా వైరస్ రాకుండా నివారించేందుకు మూడు రోజుల పాటు పరగడుపున హోమియో మందు...
హైదరాబాద్ లో మూడు ‘కరోనా వైరస్’ అనుమానిత కేసులు..
హైదరాబాద్: చైనాను వణికిస్తున్న ప్రాణాంతకరమైన కరోనా వైరస్, మరికొన్ని దేశాలల్లోనూ శరవేగంగా వ్యాపిస్తుండడంతో హై అలర్ట్ ప్రకటించాయి. ఇండియాలోనూ పలువురు ఈ వైరస్ బారిన పడ్డారు. ఇప్పడు హైదరాబాద్ కు కూడా కరోనా...
రాజస్థాన్లో కరోనా వైరస్ కలకలం
జైపూర్ : రాజస్థాన్ లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. జైపూర్ లో ఓ విద్యార్థికి కరోనా లక్షణాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. కాగా, అధికారులు రక్తనమూనాలను సేకరించి పూణెకు పంపారు. కాగా...
80కి చేరిన కరోనా వైరస్ మృతుల సంఖ్య…
బీజింగ్: చైనాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ వైరస్ బారినపడి ఇప్పటివరకు 80 మంది మృతి చెందారు. చైనాలో మొత్తం 2,744 మంది బాధితులు ఈ వైరస్ బారినపడి,...
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో సెంట్రల్ హెల్త్ మినిస్ట్రి అప్రమత్తం
హైదరాబాద్ : కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో సెంట్రల్ హెల్త్ మినిస్ట్రి అప్రమత్తమైంది. ఇప్పటికే హైదరాబాద్ సహా దేశంలోని ఏడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుల్లో స్క్రీనింగ్ ప్రారంభించారు. విదేశాల నుంచి వస్తున్న ప్యాసింజరల్ను ధర్మల్...
కరోనా వైరస్ సోకి భారతీయురాలి పరిస్థితి విషమం.. వైద్యానికి రూ.కోటీ కావాలి..
బీజింగ్: ప్రాణాంతకమైన నోవల్ కరోనా వైరస్ చైనాని వణికిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ సోకి 25 మంది చనిపోగా.. మరో 830 మంది ఈ వైరస్ కు గురైనట్టు ధ్రువీకరించారు. తాజాగా చైనాలోని...